Sarkar Live

Day: January 23, 2025

UPSC Civil Services 2025 | యూపీఎస్సీ ఎగ్జామినేష‌న్స్‌ నోటిఫికేషన్‌ విడుదల
State

UPSC Civil Services 2025 | యూపీఎస్సీ ఎగ్జామినేష‌న్స్‌ నోటిఫికేషన్‌ విడుదల

UPSC Civil Services 2025 : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)-2025 నోటిఫికేష‌న్ జారీ అయ్యింది. సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (CSE), ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌ (IFS) ఎగ్జామినేషన్‌కు ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. 979 సివిల్ సర్వీసెస్, 150 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) పోస్టులను భర్తీ చేయనున్నారు. 2024 సంవత్సరం నోటిఫికేషన్‌తో పోలిస్తే ఈసారి పోస్టుల సంఖ్య కాస్త త‌గ్గించారు. అయినా నిరుద్యోగులకు ఈ నోటిఫికేష‌న్ ఎంతో ప్ర‌ధాన‌మైన‌ది. యూపీఎస్సీ ప‌రీక్ష‌ల ద్వారా త‌మ బంగారు భ‌విష్య‌త్తుకు బాట వేసుకొనేందుకు ఇదెంతో చ‌క్క‌ని అవ‌కాశం. దేశానికి సేవ చేయడానికి ఒక గొప్ప ప్లాట్‌ఫాం. కఠినమైన శ్రమతో కూడుకొని ఉన్నా సమర్థమైన ప్రణాళిక, పట్టుదలతో ఈ లక్ష్యాన్ని సాధించుకోవ‌చ్చు. ప‌రీక్ష రాయ‌డానికి అర్హతలు: సివిల్ స‌ర్వీసెస్ : UPSC Civil Services 2025 ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉ...
Jio Voice Only Plans : జియో నుంచి చౌకైన రీచార్జి ప్లాన్స్
Technology

Jio Voice Only Plans : జియో నుంచి చౌకైన రీచార్జి ప్లాన్స్

Jio Voice Only Plans : ఇటీవల టెలికాం కంపెనీలు డేటా సేవల అవసరం లేకుండా కాలింగ్, SMS మాత్ర‌మే అవ‌స‌ర‌మైన వినియోగ‌దారుల‌కు ప్ర‌త్యేకంగా రీచార్జి ప్లాన్ల‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గ‌ద‌ర్శ‌కాలు (TRAI guidelines) జారీ చేసిన విషయం తెలిసిందే.. దీనికి అనుగుణంగా కాల్స్ మాత్ర‌మే అవ‌స‌ర‌మైన వినియోగదారుల కోసం సరసమైన వాయిస్-ఓన్లీ ప్లాన్‌లను రిల‌య‌న్స్‌ జియో ప్ర‌వేశ‌పెట్టింది. రెండు కొత్త వాయిస్-ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ముందుకు వచ్చింది. ఇది దీర్ఘకాలిక చెల్లుబాటు, అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. బడ్జెట్- ఫ్లెండ్లీ రీచార్జి ప్లాన్ల కోసం చూస్తున్న వినియోగదారులకు ఈ ప్లాన్‌లు ప్రత్యేకంగా ఉపయోగపడతాయి. Jio Voice Only Plans : జియో కొత్త తాజా వాయిస్ ఓన్లీ ప్లాన్‌లు జియో రూ. 458 రీఛార్జ్ ప్లాన్ ఈ ప్లాన్ 84 రోజులు చెల్లుబాటు అవుతుంది ఇది భారతదేశం అంతట...
Thaman : తమన్ ని పక్కన పెట్టేసారా..?
Cinema

Thaman : తమన్ ని పక్కన పెట్టేసారా..?

తెలుగు ఇండస్ట్రీలో దేవిశ్రీ ప్రసాద్ (DSP) , తమన్ (Thaman)రెండు దశాబ్దాలుగా కుర్రకారును వారి మ్యూజిక్ తో ఉర్రూతలూగిస్తున్నారు. మొదట దేవిశ్రీప్రసాద్ తో చేసిన డైరెక్టర్లు నెమ్మది గా తమన్ కి షిఫ్ట్ అయిపోయారు. ఒకప్పుడు త్రివిక్రమ్ వరుసగా డీఎస్పీ తోనే మ్యూజిక్ చేయించుకునేవారు. జులాయి, అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి,ఇలాంటి సినిమాల్లో పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఆ మూవీస్ హిట్టవ్వడానికి బీజీఎం కూడా ఉపయోగపడింది. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన మొదటి సినిమా భద్ర మూవీకి కూడా డీఎస్పీ నే మ్యూజిక్ అందించారు. ఆ తర్వాత ఆయన డైరెక్షన్ లో వచ్చిన తులసి, లెజెండ్, జయ జానకి నాయక, వినయ విధేయ రామ లాంటి మూవీస్ కి కూడా డీఎస్పీనే మ్యూజిక్. డీఎస్పీ దూసుకుపోతుండగా తమన్ రేసులోకి వచ్చాడు. ఇండస్ట్రీలో వరుసగా చేస్తున్న వారిని పక్కన పెట్టాల్సి వస్తే చేంజ్ అనే మాట వాడుతారు.కొత్తదనం కోసం మార్చాల్సి వచ్చింది ...
error: Content is protected !!