Sarkar Live

Day: January 27, 2025

Trivikram | త్రివిక్రమ్ ఆ లిస్టులో చేరిపోతాడా..
Cinema

Trivikram | త్రివిక్రమ్ ఆ లిస్టులో చేరిపోతాడా..

Trivikram Movies | ఇప్పుడు వస్తున్న సినిమాలు చాలా వరకు పాన్ ఇండియన్ (Pan India movies) లెవల్లో తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు అదే ట్రెండు… ఏ కథకైనా పాన్ ఇండియన్ హంగులు అద్ది వారి మార్కెట్ ని పెంచుకుంటున్నారు. ఇప్పటికే రాజమౌళి(Rajamouli), సుకుమార్ (Sukumar)లాంటి చాలా మంది డైరెక్టర్లు పాన్ ఇండియన్ మూవీ లు తీసి మార్కెట్ ని సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి త్రివిక్రమ్ (Trivikram) కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి మూవీతో తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఆ మూవీ కలెక్షన్ లకు బాక్సా ఫీస్ షేక్ అయింది. రెండు పార్ట్ లుగా తెరకెక్కించి కథను ఇలా కూడా తీయొచ్చు అని చాటి చెప్పింది. ఒకప్పుడు సీక్వెల్స్ అంటే భయపడే డైరక్టర్లు… ఇప్పుడు పార్టులుగా మూవీని తీసి బ్లాక్ బ్లస్టర్లు కొడుతున్నారు. టాలీవుడ్ (Tollywood) నుండి ఒక మూవీ అనౌన్స్ చ...
Vishal : మద గజ రాజా స్ఫూర్తితో మరో మూవీ రిలీజ్..?
Cinema

Vishal : మద గజ రాజా స్ఫూర్తితో మరో మూవీ రిలీజ్..?

kollywood News | కోలీవుడ్ హీరో విశాల్ (Hero Vishal ) నటించిన మద గజ రాజా (Madha Gaja Raja) సంక్రాంతికి విడుదలై భారీ వసూళ్లను సాధిస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ 12 ఏళ్ల క్రితమే పూర్తయినా కొన్ని కారణాలవల్ల అప్పుడు విడుదలకు నోచుకోలేదు. రిలీజ్ అయిన నాటి నుండి ఈ మూవీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. తమిళంలో దాదాపు 60 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇంకా కొన్ని రోజుల్లో 100 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. 12 ఏళ్ల క్రితం తీసిన మూవీ ఇప్పుడు విడుదలై 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం అనేది మామూలు విషయం కాదు. ఈ మూవీ ఇచ్చిన స్ఫూర్తితో చిత్రీకరణ పూర్తయి మరుగున పడి ఉన్న మరిన్ని మూవీస్ కూడా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఆ కోవలోకే ఇప్పుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ధ్రువ నక్షత్రం విడుదల కానుంది. ఈ విషయాన్ని ఓ ఇంటర...
TG Employees | తెలంగాణ ఉద్యోగులు క‌ష్ట‌జీవులు.. స‌ర్వేలో ఆసక్తికర విషయాలు..
State

TG Employees | తెలంగాణ ఉద్యోగులు క‌ష్ట‌జీవులు.. స‌ర్వేలో ఆసక్తికర విషయాలు..

Survey on TG Employees | తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు క‌ష్ట‌జీవులు.. అంకిత‌భావం, నిబద్ధ‌త క‌లిగిన వారు. త‌మ విధుల్లో ఎక్కువ స‌మ‌యాన్ని వెచ్ఛిస్తారు. ఈ మాట‌లు అంటున్న‌దెవ‌రో కాదు.. సాక్షాత్తు ప్ర‌ధాన మంత్రి ఆర్థిక స‌ల‌హా మండ‌లి స‌భ్యురాలి రూపొందించిన‌ నివేదిక‌లే చెబుతున్నాయి. ఇండియాలో వారానికి 70 గంటల పని చేయాలని నిబంధ‌న‌లు ఉన్న‌ప్ప‌టికీ తెలంగాణలోని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు రంగ ఉద్యోగులు అంత‌క‌న్నా ఎక్కువ స‌మ‌య‌మే వెచ్ఛిస్తూ విధులు నిర్వ‌ర్తిస్తున్నార‌ని వెల్ల‌డైంది. TG Employees : రోజుకు ఎన్ని గంట‌లు ప‌ని చేస్తున్నారంటే.. తెలంగాణ రాష్ట్రం (Telangana) లోని ఉద్యోగులు రోజుకు సగటున 433 నిమిషాలు (7.21 గంటలు) పనిచేస్తున్నారు. ఇది దేశ సగటు 422 నిమిషాలు (7.03 గంటలు) కంటే ఎక్కువ. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఆరు రోజుల పని వారాన్ని పరిగణనలోకి తీసుకుంటే వారానికి సగట...
Man eating Tiger | మనిషి రక్తం రుచి మరిగిన పులి.. చివ‌ర‌కు ఇలా…
Trending

Man eating Tiger | మనిషి రక్తం రుచి మరిగిన పులి.. చివ‌ర‌కు ఇలా…

Man eating Tiger | పెద్ద పులి దాడులతో కేరళ రాష్ట్రంలోని వయనాడ్ (wayanad) జిల్లా ఇటీవల వార్తల్లో నిలిచింది. మనంతవాడి (Mananthavady) సమీపంలోని కాఫీ తోటల్లో చోటుచేసుకున్న ఘ‌ట‌న తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ మ‌హిళను పెద్దపులి దాడి చేసి చంపడం క‌ల‌క‌లం రేపింది. నరమాంసం తిన్న ఆ పెద్ద‌పులి ఆ త‌ర్వాత వరుస దాడులకు పాల్పడటం మ‌రింత భ‌యాందోళ‌న‌కు కార‌ణ‌మైంది. ఈ నేప‌థ్యంలో ఆ పులిని కేర‌ళ ప్ర‌భుత్వం మ్యాన్ ఈట‌ర్ (Man eating Tiger)గా ప్ర‌క‌టించి, దానిని సుర‌క్షితంగా ప‌ట్టుకొనేందుకు ముమ్మ‌ర చ‌ర్య‌లు చేపట్టింది. ముమ్మ‌ర గాలింపుల త‌ర్వాత‌.. పెద్ద పులి దాడుల నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు కేర‌ళ అట‌వీ శాఖ అధికారులు తీవ్ర ప్ర‌యత్నాలు చేశారు. పులిని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సమీప అడ‌వుల్లో గాలించారు. చివ‌ర‌కు ఆ పులి క‌ళేబ‌రాన్ని అట‌వీ ప్రాంతంలో గుర్తించారు. మ‌రో క్రూర మృగం చేతిలో… ...
Andariki Illu Scheme | అందరికీ ఇల్లు.. మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసిన ఏపీ స‌ర్కార్‌
State

Andariki Illu Scheme | అందరికీ ఇల్లు.. మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసిన ఏపీ స‌ర్కార్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (Government of Andhra pradesh) అందరికీ ఇల్లు పథకం (Andariki Illu Scheme) అమలుకు సంబంధించి మార్గదర్శకాల (Guidelines )ను విడుదల చేసింది. రాష్ట్ర రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా ఈ రోజు (సోమవారం) ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ మార్గదర్శకాలను క‌చ్చితంగా అమ‌లు చేసి ఇల్లు లేని ప్ర‌తి ఒక్క‌రికీ ల‌బ్ధి చేకూరేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేశారు. Andariki Illu Scheme : నిలువ నీడ కల్పించేందుకు.. పేద కుటుంబాలకు గృహ సౌకర్యం అందించడ‌మే అంద‌రికీ ఇల్లు ప‌థ‌కం ముఖ్యోద్దేశం. సొంత భూమి లేక నిలువ నీడ‌లేని వారికి గృహ వస‌తిని క‌ల్పించేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌ల్లోకి తెచ్చింది. అర్హ‌త‌లు ఏముండాలంటే.. అంద‌రికీ ఇల్లు ప‌థ‌కం (Andariki Illu Scheme)లో భాగంగా పేద కుటుంబాలకు 3 సెంట్లు, ప‌ట్ట‌ణ ప్రాంతాల వార...
error: Content is protected !!