Sarkar Live

Day: February 5, 2025

Bharat Gaurav Tourist Train : భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. మహా శివరాత్రి కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీ
Trending

Bharat Gaurav Tourist Train : భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. మహా శివరాత్రి కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీ

Bharat Gaurav Tourist Train | ఈనెల 26న మహా శివరాత్రి ప‌ర్వ‌దినాన్ని పుస్క‌రంచుకొని దేశవ్యాప్తంగా అన్ని శైవక్షేత్రాలు భక్తులతో పోటెత్తుతుంటాయి. భక్తుల కోసం ఇండియన్‌ ‌రైల్వే క్యాటరింగ్‌ అం‌డ్‌ ‌టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక‌ ప్యాకేజీని ప్రకటించింది. రామ జ‌న్మ‌భూమి అయోధ్య- కాశీ పుణ్యక్షేత్ర యాత్ర, జ్యోతిర్లింగ దర్శనం ప్యాకేజీని ప్ర‌వేశ‌పెట్టింది .భారత్‌ ‌గౌరవ్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌ద్వారా భ‌క్తులు ఈ పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. Bharat Gaurav Tourist Train : ప్యాకేజీ వివ‌రాలు ఇవీ.. అయోధ్య- కాశీ పుణ్యక్షేత్ర యాత్ర, జ్యోతిర్లింగ దర్శనం యాత్ర‌ ఎనిమిది రాత్రులు/తొమ్మిది పగళ్లు సాగుతుంది. ఈ నెల 28వ తేదీన సికింద్రాబాద్ స్టేష‌న్ నుంచి ‌భారత్‌ ‌గౌరవ్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌బయలుదేరుతుంది. ఈ రైలులో మొత్తం 718 సీట్లు ఉంటాయి. ఇందులో స్లీపర్‌- 460, 3ఏసీ- 206, 2ఏసీ- 52హాల్టింగ్ స్టేష‌న్లు సికింద...
Kumbh Mela | త్రివేణి సంగమంలో ప్రధాని మోడీ పుణ్యస్నానం (Video)
State

Kumbh Mela | త్రివేణి సంగమంలో ప్రధాని మోడీ పుణ్యస్నానం (Video)

Pragraj Kumbh Mela 2025 | ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) ఈరోజు కుంభమేళాలో ప్రత్యేక పూజలు నిర్వహించి పుణ్యస్నానం ఆచరించారు. ఉత్తరప్రదేశ్ లోని టెంపుల్ సిటీ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా (Maha Kumbh Mela 2025) లో పాల్గొన్నారు. ఆయన త్రివేణి సంగమం వద్ద పూజలతోపాటు పుణ్యస్నానం చేశారు. బుధవారం ప్రయాగ్ రాజ్‌కు చేరుకున్న ప్రధాని మోదీ… ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి కుంభమేళా త్రివేణి సంగమానికి వెళ్లారు. అక్కడి అరైల్ ఘాట్ నుంచి పడవలో సంగం ఘాట్‌కు చేరుకున్నారు ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహాకుంభమేళా ప్రాంతం గురించి సీఎం యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ను అడిగి సమాచారం తెలుసుకున్నారు. ఆ తర్వాత సంగం ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. . ఆ సమయంలో ప్రధాని మోడీ చేతిలో రుద్రాక్ష జపమాల పట్టుకుని మంత్రాలు జపిస్తూ త్రివేణి సంగమంలో స్నానమాచరించారు. భారతదే...
Most Beautiful Handwriting |ప్రపంచంలోనే అత్యంత అందమైన చేతిరాత
Viral

Most Beautiful Handwriting |ప్రపంచంలోనే అత్యంత అందమైన చేతిరాత

Prakriti Malla World's Most Beautiful Handwriting : జీవితాన్ని అందంగా తీర్చిదిద్దడానికి విద్య ఒక సాధనం. చేతిరాతకు, చదువుకు మధ్య లోతైన సంబంధం ఉంది. విద్యలో చేతిరాత ఒక ముఖ్యమైన అంశమ‌నేంది కూడా నిజమే.. మంచి చేతిరాత గ‌ల‌ విద్యార్థులు తమ జీవితాల్లో పురోగతి సాధిస్తార‌ని చెబుతారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల మంచి చేతిరాతను అభినందిస్తుంటారు. ఎందుకంటే ఇది ఒక రకమైన ప్రతిభ.. అంద‌రికీ అంద‌మైన హాండ్ రైటింగ్‌ రాదు.. మంచి చేతి రాత‌కోసం మీరు ప్రతిరోజూ సాధన చేయాలి. అందువల్ల, మీరు మీ పిల్ల‌ల‌ను ప్రతిరోజూ 15-20 నిమిషాలు చేతిరాతను సాధన చేయమని చెప్పాలి. ప్ర‌తీరోజు పిల్ల‌లు సాధన చేయడం వ‌ల్ల చేతిరాతలో క‌చ్చిత‌న‌మైన మార్పు వ‌స్తుంది. నేపాల్‌ (Nepal) కు చెందిన ప్రకృతి మల్లా (Prakriti Malla ) తన చేతిరాతతో అందరి హృదయాలను గెలుచుకుంది. ఆమె అసాధారణ చేతిరాత ఆమెకు "ప్రపంచంలోని అత్యంత అందమైన చేతిరాత" అనే బిరుదును సంపా...
Tirupati flight cancelled | తిరుపతి విమానం రద్దు.. ప్రయాణికుల ఆందోళన
State

Tirupati flight cancelled | తిరుపతి విమానం రద్దు.. ప్రయాణికుల ఆందోళన

Tirupati flight cancelled : హైదరాబాద్‌ నుంచి తిరుపతి (Tirupati) వెళ్లాల్సిన విమానం ర‌ద్దు అయ్యింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. బుధవారం ఉదయం షంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport) నుంచి తిరుపతికి (Tirupati) బయల్దేరాల్సిన విమానం అనుకోని సాంకేతిక కారణాలతో రద్దు అయ్యింది. దీంతో విమానాశ్రయంలో నిరీక్షిస్తున్న ప్రయాణికులు గంద‌ర‌గోళానికి గుర‌య్యారు. ముంద‌స్తు స‌మాచారం ఇవ్వొచ్చు క‌దా..! తిరుప‌తి విమానంలో ఏడుగురు (Passengers) ప్ర‌యాణించాల్సిన ఉండ‌గా వారు కొన్ని గంట‌ల‌పాటు ఎయిర్‌పోర్టులో వేచి చూడాల్సి వ‌చ్చింది. అధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన సమాచారం అందక‌పోవ‌డంతో ఏం జ‌రిగిందో తెలియ‌క అయోమ‌యానికి గుర‌య్యారు. సాంకేతిక లోపాల కారణంగా విమానాన్ని రద్దు చేశామని సిబ్బంది చివ‌ర‌కు ప్రకటించడంతో ప్రయాణికుల్లో ఆగ్రహం వ్య‌క్తమైంది. విమానం రద్దయిన కారణంగా తమ దర్శన సమయాన్ని మిస్ అవుతా...
error: Content is protected !!