Sarkar Live

Day: February 11, 2025

Beer Price Hike | బీర్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధ‌ర‌లు
State

Beer Price Hike | బీర్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధ‌ర‌లు

Beer Price Hike : తెలంగాణ రాష్ట్రంలో బీర్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఏకంగా 15 శాతం మేర రేట్ల‌ను పెంచుతూ ఎక్సైజ్ శాఖ (Excise Department) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త ధరలు నేటి నుంచే (2025 ఫిబ్రవరి 11) అమల్లోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని డిపోలు, ట్రాన్సిట్‌లో ఉన్న బీర్లకు కొత్త ధరలు (Beer new prices) వర్తించనున్నాయి. Reasons Beer Price Hike : ధరల పెంపునకు కారణాలు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఉత్పత్తి చేసిన బీర్ ధరలను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ప్రధానంగా ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ సిఫార్సుల మేరకే బీర్ ధరలను పెంచినట్లు తెలుస్తోంది. సాధార‌ణంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కొంతమంది తయారీదారుల గణాంకాలను పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వాలు వ్యాపారంలో లోగడ బీర్ ధరలపై జరుగుతున్న మార్పులను అనుసరించడానికి నిర్ణయాలు తీసుకుంటాయి. ఇందు...
UK’s crackdown | ఇక యూకే వంతు.. అమెరికా తరహాలో అక్రమ వలసదారులపై క‌ఠిన చ‌ర్య‌లు షురూ..
World

UK’s crackdown | ఇక యూకే వంతు.. అమెరికా తరహాలో అక్రమ వలసదారులపై క‌ఠిన చ‌ర్య‌లు షురూ..

UK's crackdown : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) రెండోసారి బాధ్యతలు స్వీకరించిన వెంటనే అక్రమ వలసదారులపై ఆయన ప్రభుత్వం సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది. సైనిక విమానాల ద్వారా అక్ర‌మ వల‌స‌దారుల (illegal migrants)ను త‌మ దేశం నుంచి త‌ర‌లించ‌డం మొద‌లెట్టింది. తాజాగా యూకే (United Kingdom) కూడా అదే బాట‌ప‌ట్టింది. అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌ను త‌మ దేశం నుంచి పంచేందుకు అమెరికా అవ‌లంబించిన విధానాన్నే అనుస‌రిస్తోంది. అక్రమంగా వ‌ల‌స వ‌చ్చిన వారిని గుర్తించి నిర్బంధంగా తిరిగి పంపేందుకు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అక్క‌డున్న రెస్టారెంట్లు, ఇత‌ర ప్ర‌దేశాల్లో యూకే హోంశాఖ ముమ్మ‌రంగా త‌నిఖీలు (raids) చేప‌డుతోంది. త‌ద్వారా వలసదారులను గుర్తించి తిరిగి పంపే ప్ర‌క్రియ మొద‌లెట్టింది. ఎక్కువ మంది భార‌తీయులే.. ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మంది యూకేకు వ‌ల‌స వెళ్లి అక్క‌డ...
Bird Flu | చికెన్ ప్రియుల‌కు షాక్‌.. ఏపీలో బ‌ర్డ్ ఫ్లూ కేసులు.. తెలంగాణలో అల‌ర్ట్‌…
State

Bird Flu | చికెన్ ప్రియుల‌కు షాక్‌.. ఏపీలో బ‌ర్డ్ ఫ్లూ కేసులు.. తెలంగాణలో అల‌ర్ట్‌…

Bird Flu Cases in Telugu States | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో బ‌ర్డ్ ఫ్లూ (Bird Flu) కేసులు వెలుగుచూడ‌డంతో తెలంగాణ ప్ర‌భుత్వం (Telangana) అల‌ర్ట్ అయింది. చికెన్ ప్రియులకు, కోళ్ల పెంపకందారులకు, చికెన్ వ్యాపారులకు స‌ర్కారు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.కోళ్లకు వ్యాపిస్తున్న బర్డ్ ఫ్లూ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లా (Godavari districts)లతో పాటు ఇతర జిల్లాల్లో భారీ సంఖ్యలో కోళ్ల మరణాలకు ఏవియన్ ఇన్ ప్లూయెంజా (H5N1– Bird Flu) వైరస్ కారణమని అధికారులు తాజాగా గుర్తించారు.ఈ వ్యాధి తెలంగాణకు కూడా విస్తరించనుందని వార్త‌లు వెలువడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కొన్ని రోజుల‌పాటు కోళ్ల పెంపకం.. చికెన్ కొనుగోళ్ల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని తెలంగాణ ప్రభుత్వం ()హెచ్చరిక‌లు జారీ చేసింది. కోళ్లు, ఇతర జంతువుల అనుమానాస్ప‌దంగా మృత్యువాత ప‌డిన వివరాలను ఎప్ప‌టిక‌ప్పుడు తెల...
Chinese EV cars | ఎల‌క్ట్రిక్ కారు ద్వారా చైనాకు డేటా లీక్‌.. నిపుణుల ఆందోళ‌న‌
World

Chinese EV cars | ఎల‌క్ట్రిక్ కారు ద్వారా చైనాకు డేటా లీక్‌.. నిపుణుల ఆందోళ‌న‌

Chinese EV cars : చైనాకు చెందిన BYD కంపెనీ ఇటీవల దక్షిణ కొరియా ( South Korea) ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహ‌నాన్ని Passenger electric vehicle (EV) మార్కెట్లోకి ప్ర‌వేశ‌పెట్టింది. ఈ కారు ద్వారా చైనాకు వ్యక్తిగత డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉంద‌ని పారిశ్రామిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాకు డ్రైవ‌ర్ డేటా బ‌దిలీ గత నెలలో BYD అధికారికంగా దక్షిణ కొరియా ప్యాసింజర్ వాహన మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత వ్యక్తిగత డేటా చైనాకు లీక్ అయ్యే భద్రతా ప్రమాదాలు వెలుగులోకి వచ్చాయి. BYD ప్రారంభించిన మొదటి మోడల్ Atto 3 కనెక్టెడ్ కార్ ఫీచర్లు క‌లిగి ఉంది. వీటి ద్వారా సున్నితమైన డ్రైవర్ డేటా చైనాకు బదిలీ అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. సూన్‌చున్‌హ్యాంగ్ విశ్వవిద్యాలయం సైబర్‌సెక్యూరిటీ ప్రొఫెసర్ ఎమిరిటస్ యోమ్ హియుంగ్-ఇయోల్ మాట్లాడుతూ BYD ఏ రకమైన డేటాను సేకరిస్తుంది.. ఎలా ప్రాసెస్ చేస్తుంది? అనే ...
Adani’s indictment | అదానీ లంచం కేసులో మ‌రో ట్విస్ట్‌.. అదేమిటంటే..
National

Adani’s indictment | అదానీ లంచం కేసులో మ‌రో ట్విస్ట్‌.. అదేమిటంటే..

Adani's indictment : భార‌త ప్ర‌భుత్వానికి అదానీ గ్రూప్ లంచం ఇచ్చింద‌నే ఆరోప‌ణ‌లు మ‌ళ్లీ హాట్‌టాపిగ్‌గా మారాయి. సౌర‌శ‌క్తి ఒప్పందాల కోసం భార‌త ప్ర‌భుత్వానికి అదానీ గ్రూప్ కంపెనీస్ ముడుపులు ముట్ట‌జెప్పింద‌ని, వాటి చెల్లింపులు అమెరికా పెట్ట‌బడిదారుల నుంచి జ‌ర‌గాయ‌ని అభియోగాలు ఉన్నాయి. తాజాగా ఈ కేసు మ‌రో మ‌లుపు తిరిగింది. అమెరికా అటార్నీ జ‌న‌ర‌ల్ (Attorney General)గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన పామెలా బేడీకి అక్క‌డి కాంగ్రెస్ స‌భ్యులు (Six US Congressmen) లాన్స్ గూడెన్, ప్యాట్ ఫాలన్, మైక్ హారిడోపోలస్, బ్రాండన్ గిల్, విలియం ఆర్. టిమ్మన్స్, బ్రియాన్ బాబిన్ లేఖ రాశారు. అదానీ గ్రూప్‌పై అమెరికా న్యాయశాఖ (DOJ) అభియోగాలు రాజకీయ ప్రేరితమైనవేనా? అనే అంశంపై ప్రశ్నలు లేవనెత్త‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏదైనా కుట్ర కోణం ఉందా? భారత ప్ర‌భుత్వానికి అదానీ గ్రూప్ లంచం ఇచ్చిందా? అమెరికా న్యాయశాఖ (US Departme...
error: Content is protected !!