Sarkar Live

Day: February 14, 2025

AP CETs 2025 Schedule | ఏపీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ఎప్పుడంటే..
career

AP CETs 2025 Schedule | ఏపీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ఎప్పుడంటే..

AP CETs 2025 Schedule | ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. వివిధ కోర్సులలో ప్రవేశానికి పరీక్షలు మే 2 నుంచి జూన్ 25 వరకు జ‌ర‌గ‌నున్నాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ రంగానికి చెందిన కోర్సులకు సంబంధించి నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ 2025 పరీక్ష మే 19 నుంచి ఆన్‌లైన్‌లో జ‌ర‌గ‌నుంది. AP CETs 2025 Schedule : పూర్తి వివ‌రాలు ఇవే.. పీహెచ్‌డీ కోర్సులకు ఏపీఆర్‌ సెట్‌ (APRSET) మే 2 నుంచి మే 5 వరకు. మే 6న‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా లేటరల్ ఎంట్రీకి ఏపీ ఈసెట్‌ (AP ECET) మే 7న ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు ఏపీ ఐసెట్‌ (AP ICET) మే 19 నుంచి 20 వ‌ర‌కు వ్యవసాయం, ఫార్మసీ కోర్సులకు ఏపీ ఈఏపీ సెట్‌ (AP EAPCET) మే 21 నుంచి 27 వ‌ర‌కు ఇంజినీరింగ్ కోర్సులకు ఏపీ ఈఏపీ సెట్‌ (AP EAPCET) మే 25న ఏపీ లా సెట్...
US tariff hike | నో టెన్ష‌న్‌.. టారిఫ్‌ల ప్ర‌భావం తక్కువే.. : విశ్లేష‌కులు
World

US tariff hike | నో టెన్ష‌న్‌.. టారిఫ్‌ల ప్ర‌భావం తక్కువే.. : విశ్లేష‌కులు

US tariff hike | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించిన ప‌ర‌స్ప‌ర సుంకాల (టారిఫ్‌) నిర్ణ‌యం భారత ఆటోమోటివ్ పరిశ్రమ (Indian automotive manufacturers)పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదంటున్నారు విశ్లేష‌కులు. భారతీయ వాహన తయారీదారులు ప్రధానంగా దేశీయ మార్కెట్‌పైనే ఆధారపడుతుంటార‌ని, అమెరికా టారిఫ్‌లు ఎక్కువైనా ప్ర‌భావం (impact) అంతంత మాత్ర‌మే ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. US tariff hike ప్ర‌భావం ఎందుకు ఉండ‌దంటే.. మూల భాగాల స్థానికీకరణ, దేశీయ అమ్మకాలు ఎక్కువగా ఉండటం, అమెరికాకు ఎగుమతులు తక్కువగా ఉండటం వల్ల వాహన తయారీదారులు ఈ టారిఫ్‌ల‌తో పెద్ద‌గా న‌ష్ట‌పోయేదేం లేదంటున్నారు ఎస్ అండ్ పీ గ్లోబల్ మొబిలిటీ ఇండియా, ఏషియ‌న్ డైరెక్టర్ పునీత్ గుప్తా (Puneet Gupta). అయితే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) వంటి కంపెనీలు ఈ ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉందని విశ్లేష‌కులు అంటున్నారు. ఇది ఐచర్ మ...
Brahma anandam Review | బ్రహ్మ ఆనందం మూవీ ఎలా ఉందంటే.. !
Cinema

Brahma anandam Review | బ్రహ్మ ఆనందం మూవీ ఎలా ఉందంటే.. !

Brahma anandam Review | టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam) ఆయన తనయుడు రాజా గౌతమ్ (Raja Goutham) ప్రధాన పాత్రలో నటించిన మూవీ బ్రహ్మ ఆనందం (Brahma anandham). రాహుల్ యాదవ్ నిర్మాతగా నిఖిల్ (Nikhil) డైరెక్షన్లో మూవీ తెరకెక్కింది. ఈ రోజు రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం… Brahma anandam Review కథ విషయానికి వస్తే.. బ్రహ్మానందం(రాజ గౌతమ్) జీవితంలో ఒక లక్ష్యం చేరుకోవాలనుకుంటాడు. తల్లి దండ్రులు లేని అతడు ఒంటరిగానే జీవిస్తాడు.తను రాసిన ఓ నాటిక ఒక షోలో ప్రదర్శించడానికి అవకాశం వస్తుంది. కానీ వారు చాలా డబ్బులు అడుగుతారు.దాని కోసం ఎదురుచూస్తున్న అతడికి మూర్తి (బ్రహ్మానందం) తనతో ఒక ఊరికి తీసికెళ్ళి తనతో ఉంటే 6 ఎకరాల పొలం రాసిస్తానంటాడు. ఆశపడి బ్రహ్మానందం అతడితో ఆ ఊరికి వెళ్తాడు. అక్కడ అసలు ఏం జరిగింది. ఆఖరికి అనుకున్నది హీరో అనుకున్నది సాధించాడ లేదా అన్నదే కథ…. తెలుగులో తాతా మన...
Ganja | ఒడిశా టూ సూరత్..  గంజాయి రవాణాలో ఆరితేరిన ఒడిశా దంపతులు
Crime

Ganja | ఒడిశా టూ సూరత్.. గంజాయి రవాణాలో ఆరితేరిన ఒడిశా దంపతులు

నిందితుల ఆటకట్టించిన వరంగల్ పోలీసులు చూడటానికి ఉన్నత కుటుంబాలకు చెందినవారి కనిపిస్తూ గంజాయి (Ganja) రవాణాకు పాల్పడున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన కిలాడీ దంపతులను మీల్స్‌కాలనీ, డ్రగ్స్‌ కంట్రోల్‌ టీం పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అధికారులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశారు. ఈ ఘరానా దంపతుల నుంచి సుమారు 6 లక్షల విలువ గల 24 కిలోల గంజాయి ప్యాకేట్లతో పాటు రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి మీల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌ ఇన్స్‌స్పెక్టర్‌ వెంకటరత్నం వివరాలను వెల్లడించారు. ఒడిశా (Odisha) రాష్ట్రానికి చెందిన గొగి శంకర్‌ దాస్‌ (39), పూర్ణిమ గొగిదాస్‌ (30) వీరూ ఇరువురు భార్యభర్తలు ప్రస్తుతం ఈ దంపతులు గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లో నివాసం ఉంటున్నారు. కిలాడీ దంపతులు సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఈ దంపతులు గంజాయిని ఒడిశా నుంచి తీసుకవచ్చ...
Young India Residential Schools | సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా స్కూల్స్.. ఇక  క‌స‌రత్తు షురూ..
career

Young India Residential Schools | సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా స్కూల్స్.. ఇక క‌స‌రత్తు షురూ..

Young India Residential Schools | తెలంగాణ‌లో యంగ్ ఇండియా రెసిడెన్సియ‌ల్ స్కూల్స్ ఏర్ప‌డ‌నున్నాయి. ఇందుకు ప్ర‌భుత్వం క‌స‌రత్తును ప్రారంభించింది. ఈ పాఠశాలల నిర్మాణానికి సుమారు రూ.5 వేల‌ కోట్లను స‌ర్కార్ ఇప్ప‌టికే కేటాయించింది. మొత్తం 100 అసెంబ్లీ నియోజ‌క‌ర్గాల్లో ఒక్కొక్క‌టి చొప్పున ఈ యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ (Young India Residential Schools) ఏర్పాటవుతున్నాయి. ఒక్కోదానికి 20-25 ఎక‌రాల భూమి అవ‌స‌రం ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఈ స్కూల్స్ నిర్మాణానికి భూ సేక‌ర‌ణ‌ను వేగ‌వంతంగా పూర్తి చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Chief Minister A Revanth Reddy) ఆదేశించారు. శుక్రవారం జరిగిన విద్యా సమీక్ష సమావేశంలో ప‌లు అంశాల‌పై ఆయ‌న స‌మీక్షించారు. Young India Residential Schools లో ఎలాంటి సౌక‌ర్యాలంటే.. యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్ స్కూల్స్‌లో 4 నుంచి 12వ తరగతి వరకు విద్యాభ్యాస...
error: Content is protected !!