Sarkar Live

Day: February 18, 2025

Amir of Qatar visit | హైద‌రాబాద్ భ‌వ‌న్‌లో ఖ‌తార్ అధ్య‌క్షుడు, మోదీ.. కీల‌క ఒప్పందాలు
National, World

Amir of Qatar visit | హైద‌రాబాద్ భ‌వ‌న్‌లో ఖ‌తార్ అధ్య‌క్షుడు, మోదీ.. కీల‌క ఒప్పందాలు

Amir of Qatar visit : ఖతార్ అమీర్ (అధ్య‌క్షుడు) తమీమ్ బిన్ హమాద్ అల్-థానీ (Qatar Amir Tamim Bin Hamad Al-Thani)తో భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీ సంద‌ర్భంగా ప‌లు ఒప్పందాలు జ‌రిగాయి. భారత్-ఖతార్ ద్వైపాక్షిక సంబంధాల‌ను మ‌రింత ప‌టిష్ట ప‌ర్చేలా కీల‌క చ‌ర్చ‌లు జ‌రిగాయి. Amir of Qatar visit : స్వ‌యంగా స్వాగ‌తం ప‌లికిన మోదీ ఈ సమావేశానికి ముందు ఖతార్ అమీర్‌కు రాష్ట్రపతి భవన్‌లో గౌర‌వ వంద‌నం ల‌భించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. సాధారణంగా విదేశీ నేతలను స్వాగతించడం కోసం ప్రొటోకాల్‌ ప్రకారం ముఖ్యమైన అధికారులు లేదా మంత్రులు విమానాశ్రయంలో స్వాగతం పలుకుతారు. అయితే.. ఈసారి ప్రధాని మోదీ స్వయంగా ఖతార్ అమీర్‌ను స్వాగతించడానికి విమానాశ్రయానికి వెళ్లారు. తన సోదరుడికి స్వాగతం పలుకుతున్నానని, ఆయన భారత ప...
HYDRAA | వ్యవసాయ భూముల కొనుగోలులో జాగ్ర‌త్త : హైడ్రా చీఫ్
State

HYDRAA | వ్యవసాయ భూముల కొనుగోలులో జాగ్ర‌త్త : హైడ్రా చీఫ్

HYDRAA హైదరాబాద్, ఇతర జిల్లాల్లో వ్యవసాయ భూముల‌ కొనుగోలు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైడ్రా (HYDRAA) చీఫ్ ఎ.వి. రంగనాథ్ హెచ్చరికలు జారీ చేశారు. కొంతకాలంగా హైదరాబాద్ న‌గ‌ర శివారులో కొంద‌రు వ్యవసాయ భూములను అక్ర‌మంగా ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ‌ని, కొనుగోలు దారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. వ్యాపారం పేరిట మోసం వ్య‌వసాయ భూముల‌ను ప్లాట్లుగా అమ్మిన వారు త‌మ‌ను మోసించార‌ని సోమ‌వారం జరిగిన ప్రజావాణి (Prajavani Grievance Redressal) కార్యక్రమంలో అనేక మంది ఫిర్యాదులు చేశారు. ఇవి HYDRAA దృష్టికి వచ్చాయి. ఇందులో ప్రజలు అక్రమంగా జరుగుతున్న వ్యవసాయ స్థలాల విక్రయాలపై తమ ఆందోళనను వ్యక్తం చేశారు. తెలంగాణ మునిసిప‌ల్‌ చట్టం 2019 (Telangana Municipalities Act 2019), తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 (Telangana Panchayat Raj Act 2018) ప్రకారం వ్యవసాయ భూములను ఏ ...
Mechanical Elephants | ఇక ఉత్స‌వాల్లో కృత్రిమ ఏనుగులు.. PETA ప్ర‌తిపాద‌న‌
Trending

Mechanical Elephants | ఇక ఉత్స‌వాల్లో కృత్రిమ ఏనుగులు.. PETA ప్ర‌తిపాద‌న‌

Mechanical Elephants : కేరళ (Kerala)లో ఇటీవల ఏనుగు దాడులు పెరిగాయి. దీంతో అనే మంది ప్రాణాల‌ను కోల్పోయారు. చాలామంది గాయ‌ప‌డ్డారు. ఆలయాలు, ప్రార్థ‌న స్థ‌లాల్లో జ‌రిగే పండుగ‌ల సమయంలో ఈ దుర్ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ ఎనిమల్స్ (PETA) ఇండియా అనే జంతు హక్కుల సంస్థ ఒక ప్రత్యేక ప్రతిపాదనతో ముందుకొచ్చింది. నిజ‌మైన ఏనుగుల్లా Mechanical Elephants ఉత్స‌వాల్లో ఏనుగుల‌ను వినియోగించ‌డం వల్ల శారీర‌క‌, మాన‌సిక ఒత్తిడి పెరిగి అవి విచ‌క్ష‌ణ కోల్పోయి హింసాత్మ‌కంగా మారుతున్నాయ‌ని PETA అంటోంది. వాటి స్థానంలో కృత్రిమ ఏనుగుల‌ను వినియోగించాల‌ని కోరింది. అచ్చం అస‌లైన ఏనుగుల్లా జీవం ఉట్టిప‌డే విధంగా ఇవి ఉంటాయ‌ని తెలిపింది. ఈ యాంత్రిక (కృత్రిమ‌) ఏనుగుల‌ను తాము స‌మ‌కూర్చేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని PETA అంటోంది. అయితే.. దానికి ఒక ష‌ర‌తు విధించింది. ఉత్స‌వాల‌కు వి...
Manchu Manoj : మంచు మ‌నోజ్ అరెస్టు.. ఎందుకంటే…
Trending

Manchu Manoj : మంచు మ‌నోజ్ అరెస్టు.. ఎందుకంటే…

Manchu Manoj : సినీ నటుడు మంచు మనోజ్‌ను తిరుపతి (Tirupati) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం అర్ధ‌రాత్రి ఆయన్ను బాకారావుపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అరెస్టుకు సంబంధించిన కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. చంద్రగిరి నియోజకవర్గం ( Chandragiri constituency)లో నిర్వహించిన జల్లికట్టు వేడుకలకు మంచు మనోజ్ (Actor Manchu Manoj), ఆయ‌న భార్య భూమా మౌనిక హాజరయ్యారు. చంద్రగిరి మండలంలోని గంగమ్మ ఆలయం సమీపంలో ఈ ఉత్స‌వం జ‌రిగింది. ఇందులో మంచు విష్ణు త‌న భార్య‌తో క‌లిసి పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా Manchu Manoj జల్లికట్టు (Jallikattu) అనేది సంప్రదాయ క్రీడ. ఇందులో ఎద్దును జనసమూహంలోకి వ‌దులుతారు. ఈ ఆట‌లోల పాల్గొనేవారు ఎద్దు కొమ్ములను పట్టుకుని దాన్ని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు. ఎద్దును ఆపడం లేదా దాని కొమ్ముల నుంచి జెండాలను తీసేయడం అనే ల‌క్ష్యంతో ఈ క్రీడ సాగుతుంది. ఈ వేడుకలకు మంచు మనోజ్...
Top 10 shiva Temples in India : భారతదేశంలోని 10 అత్యంత ప్రసిద్ధ శివాలయాలను దర్శించుకోండి..
Special Stories

Top 10 shiva Temples in India : భారతదేశంలోని 10 అత్యంత ప్రసిద్ధ శివాలయాలను దర్శించుకోండి..

Top 10 shiva Temples in India | హైంద‌వ ధ‌ర్మంలో శివుడిని అత్యున్నత దేవుడిగా భావిస్తారు, భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మ‌హాదేవుడి దేవాలయాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. శివుడి ప్రతీకాత్మక శివలింగ రూపాన్ని భారతదేశం అంతటా పూజిస్తారు. తన భక్తులకు సంతోషకరమైన, సంపన్నమైన జీవితాన్ని అందిస్తార‌ని న‌మ్ముతారు. ఆయనను హిందూ దేవాలయాలలో ల‌య‌కారుడిగా దుష్టుల నుంచి అమాయకులను రక్షించేవాడిగా పూజిస్తారు. భార‌త‌దేశంలోని ప్ర‌పంచ ప్ర‌సిద్ధిగాంచిన శైవ‌క్షేత్రాల‌ను ఒక‌సారి ప‌రిశీలిద్దాం.. Kedarnath temple : కేదార్ నాథ్ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మందాకిని నదికి సమీపంలో గర్వాల్ హిమాలయ శ్రేణులలో ఉంది. కేదార్‌నాథ్ ఆలయం మ‌హాశివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి. Kashi Vishwanath Temple : కాశీ విశ్వనాథ దేవాలయం ప్రసిద్ధమైన శివాలయం. ఇది ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో, పవిత్ర గంగా నదికి పశ్చిమ ఒడ్డున ఉంది. ఇది...
error: Content is protected !!