Sarkar Live

Day: February 20, 2025

BioAsia 2025 | హైద‌రాబాద్‌లో కీల‌క స‌ద‌స్సు.. స్టార్ట‌ప్‌ల గ్లోబ‌ల్ ప్లాట్‌ఫాం
State

BioAsia 2025 | హైద‌రాబాద్‌లో కీల‌క స‌ద‌స్సు.. స్టార్ట‌ప్‌ల గ్లోబ‌ల్ ప్లాట్‌ఫాం

BioAsia 2025 | ఆసియాలోనే అతిపెద్ద జీవ విజ్ఞాన, ఆరోగ్య సంరక్షణ సదస్సు బయో ఏషియా- 2025. ఫిబ్రవరి 25 నుంచి 26 వరకు హైదరాబాద్ ( Hyderabad)లో ఇది జ‌ర‌గ‌నుంది. స్టార్టప్ (startups)లు, నూతన ఆవిష్కరణలు, పారిశ్రామికోత్పత్తికి గ్లోబల్ వేదికను ఇది అందిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ స‌ద‌స్సును నిర్వ‌హించ‌నున్నారు. BioAsia 2025 : ప్రత్యేక ఆకర్షణగా ఇన్నోవేషన్ జోన్ ఈ సదస్సులో ఇన్నోవేషన్ జోన్ ప్రత్యేక ఆకర్షణగా నిల‌వ‌నుంది. ఇందులో స్టార్టప్ పావిలియన్‌, ఇన్క్యుబేటర్ పావిలియన్ ఉంటాయి. ఇవి నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించి, పెట్టుబడి అవకాశాలను ఆకర్షించేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయి. ఈ స‌దస్సులో సుమారు 80 స్టార్టప్‌లు తమ అత్యాధునిక పరిష్కారాలను ప్రదర్శించే ప్రత్యేక అవకాశాన్ని పొందనున్నాయి. ఇవి గ్లోబల్ ఆరోగ్య సంరక్షణను మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. హైదరాబాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ కార్యక్రమానికి...
Rekha Gupta | ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ముందున్న సవాళ్లు ఏంటి?
National

Rekha Gupta | ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ముందున్న సవాళ్లు ఏంటి?

Rekha Gupta : ఢిల్లీ బీజేపీ తొలి ముఖ్య‌మంత్రిగా రేఖా గుప్తా ఈ రోజు ప్ర‌మాణ స్వీకారం చేశారు. చారిత్రిక రాంలీల మైదానం (Ramlila Ground) ఈ మ‌హోత్స‌వం జ‌రిగింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, బీజేపీ ఇత‌ర అగ్ర‌నేత‌లు, ఎన్డీయే ముఖ్య‌నేత‌ల స‌మ‌క్షంలో రేఖా గుప్తా (Rekha Gupta) ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఏన్డీయే ఏకైక సీఎం Rekha Gupta రేఖా గుప్తా ఢిల్లీలో నాలుగో మహిళా ముఖ్యమంత్రి. ఎన్డీయే కూట‌మిలో ముఖ్య‌మంత్రుల బృందం (NDA chief ministers)లో ఆమె ఏకైక సీఎం. 50 ఏళ్ల రేఖా గుప్తా షాలిమార్‌బాగ్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమెతోపాటు పార్వేశ్ వర్మ, ఆశిష్ సూద్, మంజిందర్ సింగ్ సిర్సా, కపిల్ మిశ్రా, రవీందర్ ఇంద్రజ్ సింగ్, పంకజ్ సింగ్ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా చేత ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)తో పాటు మహారాష్ట్ర ముఖ్యమ...
Bhupalpally | సామాజిక కార్య‌క‌ర్త దారుణ హ‌త్య‌.. అస‌లేం జ‌రిగిందంటే..
Crime

Bhupalpally | సామాజిక కార్య‌క‌ర్త దారుణ హ‌త్య‌.. అస‌లేం జ‌రిగిందంటే..

Bhupalpally : భూపాలపల్లి పట్టణంలో నిన్న సాయంత్రం జ‌రిగిన దారుణ హ‌త్య తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అవినీతిపై పోరాడుతున్న ఓ సామాజిక కార్య‌క‌ర్త నాగ‌వెల్లి రాజ‌లింగం మూర్తి (Nagavelli Rajalinga Murthy)ని పేగులు బ‌య‌ట‌పేడేలా పొడిచి చంప‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ హ‌త్య వెనుక కార‌ణాల‌పై పోలీసులు ముమ్మ‌రంగా విచార‌ణ చేప‌డుతున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం మూర్తి హత్య వెనుక రాజకీయ కుట్ర లేదా పెద్ద ఆర్థిక ప్రయోజనాలే ఉన్నాయని తెలిసింది. అవినీతిపై పోరాడుతున్న మూర్తి పోరాడుతుండ‌టం వ‌ల్ల కొంతమందికి భారీగా ఆర్థిక నష్టం జరిగిందని, ఆ కోపంతోనే ఈ హత్య జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును CID లేదా SIT ద్వారా విచారణ చేపట్టాలని ఆయ‌న అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. ఉలిక్కిప‌డిన భూపాల‌ప‌ల్లి మూర్తి తన ద్విచక్ర వాహనంపై భూపాలపల్లి పట్టణంలోని రెడ్డి కాలనీలో బుధ‌వారం సాయంత్రం 7:30 గంటల సమయంలో...
Miss World beauty pageant | తెలంగాణ‌లో మిస్ వ‌ర‌ల్డ్ పోటీలు.. ఎప్పుడంటే..
State

Miss World beauty pageant | తెలంగాణ‌లో మిస్ వ‌ర‌ల్డ్ పోటీలు.. ఎప్పుడంటే..

Miss World beauty pageant : ప్రపంచ అత్యంత ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ (Miss World) పోటీలు (ఎడిష‌న్‌-72) తెలంగాణ (Telangana)లో జ‌ర‌గ‌నున్నాయి. మే 7 నుంచి 31 వ‌ర‌కు నాలుగు వారాలపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇవి జ‌ర‌గ‌నుండ‌గా ప్రారంభ వేడుక‌తోపాటు గ్రాండ్ ఫినాలే హైద‌రాబాద్ (Hyderabad)లో జ‌ర‌గ‌నున్నాయి. మిస్ వరల్డ్ పోటీ 71వ ఎడిష‌న్‌ను న్యూ ఢిల్లీ, ముంబై, మహారాష్ట్రలో విజయవంతంగా నిర్వహించారు. ఆ త‌ర్వాత మిస్ వరల్డ్ ఇప్పుడు తెలంగాణలో జ‌ర‌గ‌నున్నాయి. మిస్ వ‌ర‌ల్డ్ లిమిటెడ్ (Miss World Limited) సీఎండీ జూలియా మోర్లే సీబీఈ (Julia Morley CBE), తెలంగాణ టూరిజం, క‌ల్చ‌ర్‌, హెరిటేజ్ అంట్ యూత్ అఫేర్స్ సెక్ర‌ట‌రీ స్మితా స‌బ‌ర్వాల్ ( Smita Sabharwal) ఈ మేర‌కు సంయుక్తంగా ప్ర‌క‌టించారు. తెలంగాణ సంస్కృతి అద్భుతం : జూల‌లియా మోర్లే జూలియా మోర్లే మాట్లాడుతూ మిస్ వ‌ర‌ల్డ్ 72వ ఎడిష‌న్‌ను తెలంగాణ‌లో నిర్వ‌హి...
Revenue Deportment | రెవెన్యూలో అవినీతి తిమింగలాలు..?
Special Stories

Revenue Deportment | రెవెన్యూలో అవినీతి తిమింగలాలు..?

ఆ తహసీల్దార్లు అక్రమంగా కోట్లకు పడగలెత్తినట్లు ఆరోపణలు Corruptions in Revenue Deportment | రెవెన్యూ శాఖ లో అవినీతి తిమింగలాలు …అదేంటి తిమింగలాలు సముద్రంలో కదా ఉండేది, రెవెన్యూ శాఖలో ఉండడమేంటి అని అనుకుంటున్నారా…? అవునండి ఇది నిజం సముద్రంలో ఉండే తిమింగలాలకు ఏ మాత్రం తీసిపోకుండా రెవెన్యూ శాఖలో అవినీతి (Corruption) తిమింగలాలు దర్జాగా విధులు నిర్వహిస్తున్నాయి. సముద్రంలో ఉండే తిమింగలాలు సముద్రంలో జీవిస్తున్న చిన్నాచితకా జీవులను తింటుంటే, సమాజంలో మండల మేజిస్ట్రేట్ గా విధులు నిర్వహిస్తున్న కొంతమంది తహసీల్దార్ (Tahsildar)లు ప్రజల రక్తాన్ని మామూళ్ల రూపంలో తాగుతూ రెవెన్యూ శాఖ (Revenue Deportment) లో అవినీతి తిమింగలాలుగా రూపాంతరం చెందినట్లు తెలుస్తోంది. కలిసొచ్చిన "ధరణి" తెలంగాణ రాష్ట్రం అవతరించిన అనంతరం అధికారంలోకి వచ్చిన అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం భూసమస్యల పరిష్కారం కోసం "ధరణి (Dharani) " న...
error: Content is protected !!