Sarkar Live

Day: February 23, 2025

SLBC tunnel collapse : ఆ ఎనిమిది మందిని ర‌క్షించేందుకు ఎందుకు ఇబ్బంది ఎదుర‌వుతోంది..?
State

SLBC tunnel collapse : ఆ ఎనిమిది మందిని ర‌క్షించేందుకు ఎందుకు ఇబ్బంది ఎదుర‌వుతోంది..?

SLBC tunnel collapse : తెలంగాణలోని శ్రీశైలం ఎడమ కాలువ (SLBC) సొరంగం వద్ద ఆదివారం తెల్లవారుజామున సహాయక చర్యలకు పెద్ద ఆటంకం ఏర్పడింది, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాలు కూలిపోయిన విభాగానికి చేరుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. సొరంగంలో మోకాలి వ‌ర‌కు బురద పేరుకుపోవ‌డంతో నేరుగా చేరుకోవడం అసాధ్యమ‌నిని అధికారులు గుర్తించారు. "సొరంగం (Srisailam Left Bank Canal) లోపలికి వెళ్లే అవకాశం లేదు. సొరంగం పూర్తిగా కూలిపోయింది. మోకాళ్ల వరకు బురద చేరుకుంది. మనం మరో అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది" అని SDRF అధికారి ఒకరు తెలిపారు. సింగరేణి కాలరీస్‌కు చెందిన బృందం.. నిపుణులు కూలిపోయిన ప్రాంతాన్ని అంచనా వేసిన తర్వాత తిరిగి వచ్చారు. దీనివల్ల కనీసం ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించడానికి ముందుగా నీటిని తీసివేయాల్సి ఉంటుందని...
Maha shivarathri | మహాశివరాత్రి వేళ మీరు తప్పకుండా దర్శించాల్సిన శివాలయాలు
LifeStyle

Maha shivarathri | మహాశివరాత్రి వేళ మీరు తప్పకుండా దర్శించాల్సిన శివాలయాలు

mahashivratri 2025 | మహా శివరాత్రి పర్వదినం సమీపిస్తోంది. మీరు తెలంగాణ అంతటా ఉన్న ప్రముఖ శివాలయాలను సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే. ఈ శివరాత్రి (Maha shivarathri ) సందర్భంగా మీరు సందర్శించగలిగే ఆలయాల జాబితాను ఇక్కడ మీకు అందిస్తున్నాము. ఒక‌సారి చూడండి. రాజ రాజేశ్వర దేవాలయం, వేములవాడ Raja Rajeswara Temple, Vemulawada తెలంగాణ‌లోనే అత్యంత ప్ర‌సిద్ధ‌మైన శైవ‌క్షేత్రం వేముల‌వాడ‌ రాజ రాజేశ్వర స్వామి ఆల‌యం. ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీ రాజ రాజేశ్వర స్వామి, స్థానికంగా రాజన్నగా ప్రసిద్ధి చెందారు. ఆయన రెండు వైపులా అలంకరించబడి కుడి వైపున శ్రీ రాజరాజేశ్వరి దేవి విగ్రహం, ఎడమ వైపున శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహం ఉన్నాయి. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం Kaleshwara Mukteswara Swamy Temple : భూపాల‌ప‌ల్లి జిల్లాలోని కాళేశ్వ‌ర ఆల‌యం అంద‌రికీ తెలిసిందే.. ఒకే పీఠంపై కనిపించే రెండు శివలిం...
Meta to expand India | భార‌త్‌లో మెటా విస్తరణ.. స‌రికొత్త ప్ర‌ణాళిక
Technology

Meta to expand India | భార‌త్‌లో మెటా విస్తరణ.. స‌రికొత్త ప్ర‌ణాళిక

Meta to expand India : గ్లోబల్ టెక్నాలజీ సంస్థలకు భారతదేశం ఒక ప్రధాన గ‌మ్య‌స్థానంగా మారింది. ఇప్ప‌టికే అనేక కంపెనీలు ఇక్క‌డ త‌మ కార్య‌కలాపాల‌తో అభివృద్ధిని సాధిస్తున్నాయి. ఇప్ప‌డు మేటా (Meta) కూడా అదే బాట‌లో న‌డిచేందుకు సిద్ధ‌మైంది. ఇండియాలో విస్త‌రించేందుకు ఆ కంపెనీ ఉవ్విళ్లూరుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో నిపుణులను నియమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. బెంగుళూరులో మెటా కొత్త కార్యాలయం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల మాతృ సంస్థ అయిన మెటా తాజాగా బెంగుళూరులో (Bengaluru) కొత్త కార్యాలయాన్ని ప్రారంభించ‌నుంది. మైక్రోసాఫ్ట్ (Microsoft), గూగుల్ (Google), అమెజాన్ (Amazon) వంటి పెద్ద టెక్ కంపెనీల బాటలో న‌డిచేందుకు మెటా నిర్ణ‌యించింది. ఇప్పటికే ఈ సంస్థలు బెంగుళూరు సహా భార‌త్‌లోని ఇతర నగరాల్లో తమ ఇంజనీరింగ్, ప్రొడెక్ట్‌ డెవలప్‌మెంట్ టీంలను విస్తరించుకోగా మెటా కూడ...
TGSRTC special buses | మహాశివరాత్రికి ప్రత్యేక బస్సు స‌ర్వీసులు
State

TGSRTC special buses | మహాశివరాత్రికి ప్రత్యేక బస్సు స‌ర్వీసులు

TGSRTC special buses : మహాశివరాత్రి (Maha Shivaratri) పర్వదినాన్ని పురస్కరించుకుని ప్ర‌యాణికుల సౌల‌భ్యం కోసం తెలంగాణ‌లోని వివిధ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డిపించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) సిద్ధ‌మ‌వుతోంది. రెండు రాష్ట్రాల‌కు 3 వేల స‌ర్వీసుల‌ను న‌డించ‌నుండ‌గా ఇవి ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు అందుబాటులోకి రానున్నాయి. TGSRTC special buses : ఎక్క‌డెక్క‌డికి అంటే... గత సంవత్సరంతో పోల్చితే ఈసారి 800 కి పైగా అదనపు ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా 43 ప్రముఖ శైవక్షేత్రాలకు ఈ బస్సులను నడపనున్నారు. ముఖ్యంగా శ్రీశైలానికి 800, వేములవాడకు 714, కీసరగుట్టకు 270, ఎడుపాయకు 444. వెలాలకు 171 బస్సులు, కాళేశ్వరానికి 80, కొమురవెల్లికి 51 ప్ర‌త్యేక బ‌స్సు స‌ర్వీసులు అందుబాటులోకి వ‌స్త...
Domestic air passenger traffic : గ‌ణ‌నీయంగా పెరిగిన దేశీయ విమాన‌యానం.. ఎంతంటే..
State

Domestic air passenger traffic : గ‌ణ‌నీయంగా పెరిగిన దేశీయ విమాన‌యానం.. ఎంతంటే..

Domestic air passenger traffic : ఇండియాలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. 2025 జనవరిలో మొత్తం 150.3 లక్షల మంది విమానాల్లో ప్ర‌యాణించార‌ని లెక్క‌లు చెబుతున్నాయి. ఇది 2024 డిసెంబర్‌తో పోల్చితే 0.7 శాతం పెరుగుదలను సూచిస్తోంది. అంతేకాకుండా 2024 జనవరితో పోల్చితే 14.5 శాతం అధికంగా ఉంది. మొత్తం దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 2024 ఏప్రిల్ నుంచి 2025 జనవరి వరకు 1,372.1 లక్షలకు చేరుకుంది. ఇది ఏడాది ప్రాతిపదికన 7.5 శాతం పెరుగుదలను సూచిస్తోంది. అంతేకాకుండా కొవిడ్ ఫ‌స్ట్ కాలంతో (FY20) పోల్చితే 13 శాతం ఎక్కువగా ఉంది. దేశీయ విమానయాన రంగం తిరిగి వేగంగా కోలుకుంటున్నట్లు ఈ గణాంకాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్యలోనూ వృద్ధి దేశీయ విమానయాన రంగంతో పాటు అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది. FY25 మొదటి తొమ్మ‌ది నెలల్లో భారతీయ ఎయిర్‌లైన్స్ ద్వారా ప్రయాణించిన అంతర్జాతీయ ప్...
error: Content is protected !!