Sarkar Live

Day: March 5, 2025

Graduate MLC Elections : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం
State

Graduate MLC Elections : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం

Graduate MLC Elections : కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థి అంజిరెడ్డి ఎట్టకేలకు విజయం సాధించారు. మూడు రోజులుగా కౌంటింగ్ మారథాన్ ముగిసింది. మొదటి ప్రాధాన్యత వోట్లతో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లతో అంజిరెడ్డి (Anji Reddy) విజయం సాధించారు. కాగా ఈవిషయాన్ని అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి రెండో స్థానంలో నిలవగా, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానంలో ఉన్నారు. ఒక వైపు కౌంటింగ్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుండగానే కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయినట్లు తెలిసింది. కాగా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో అంజిరెడ్డి విజయం మూడోరోజు ఖరారైంది. అంజిరెడ్డికి 78,635 వోట్లు రాగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి 73,644 వోట్లు వచ్చాయి. బీఎస్ప...
Students lock school | ఉపాధ్యాయుడి అనైతిక బోధ‌న‌.. తిర‌గ‌బ‌డ్డ విద్యార్థులు
State

Students lock school | ఉపాధ్యాయుడి అనైతిక బోధ‌న‌.. తిర‌గ‌బ‌డ్డ విద్యార్థులు

Students lock school : ఓ ఉపాధ్యాయుడిపై విద్యార్థులు తిర‌గ‌బ‌డ్డారు. విద్యా బుద్ధులు నేర్పించి త‌మ‌ను స‌న్మార్గంలో పెట్టాల్సిన ఆయ‌నే అనైతిక కార్య‌క‌లాపాల‌కు ప్రేరేపించడాన్ని స‌హించ‌లేక‌పోయారు. ఆ టీచ‌ర్‌ను సస్పెండ్ చేయాల‌ని డిమాండ్ (demanding the suspension) చేస్తూ పాఠ‌శాల ప్ర‌ధాన గేటుకు తాళం వేసి త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి నిర‌స‌న‌కు దిగారు. పెద్దపల్లి జిల్లా (Peddapalli) నిట్టూరు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ( Government High School) వ‌ద్ద బుధవారం ఉద‌యం చోటుచేసుకున్న ఈ సంఘ‌ట‌న తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఉపాధ్యాయుడి తీరు.. విద్యార్థుల బేజారు విద్యార్థుల ఆరోపణల ప్రకారం.. నిట్టూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలోని ఓ ఉపాధ్యాయుడు తన సహచర ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలిగిస్తూ పాఠశాలలో అనవసర గందరగోళం సృష్టిస్తున్నాడు. విద్యార్థులకు డబ్బు ఇచ్చి, ఇతర ఉపాధ్యాయులపై తప్పుడు ఆరోపణలు చేయమని (spread wrong propag...
Cyber Crime | ఎమ్మెల్యేపై సైబ‌ర్ ఎటాక్.. న్యూడ్ వీడియోతో బ్లాక్ మెయిల్‌
State

Cyber Crime | ఎమ్మెల్యేపై సైబ‌ర్ ఎటాక్.. న్యూడ్ వీడియోతో బ్లాక్ మెయిల్‌

Cyber Crime : సైబర్ నేరగాళ్లు (Cyber criminals) అమ‌యాకుల‌ను త‌మ ఉచ్చులో బిగించేందుకు ర‌క‌ర‌కాల ప‌ద్ధ‌తులు పాటిస్తున్నారు. అనేక మార్గాల ద్వారా మోసం (Cyber Crime) చేసి డ‌బ్బులు దండుకుంటున్నారు. సామాన్యుల‌నే కాకుండా ప్ర‌ముఖులు, ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌భుత్వ అధికారుల‌ను సైతం టార్గెట్ చేయ‌డం క‌ల‌వ‌ర పెడుతోంది. తాజాగా ఓ ఎమ్మెల్యేపై కూడా సైబ‌ర్ ఎటాక్ జ‌ర‌గ‌డం క‌ల‌క‌లం రేపింది. న్యూడ్ వీడియోలు పంపిన క్రిమిన‌ల్స్ ఆయ‌న్ను బెదిరించి (blackmail) డ‌బ్బులు దండుకోవ‌డానికి య‌త్నించారు. సైబ‌ర్ ఎటాక్ బారిన ప‌డ్డ ఎమ్మెల్యే ఎవ‌రు? తెలంగాణ (Telangana)లోని నల్లగొండ జిల్లా నక్రేకల్ (Nakrekal ) ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని (MLA Vemula Veeresham) టార్గెట్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఆయన సెల్‌ఫోన్ నెంబర్‌ను తెలుసుకొని అశ్లీల వీడియో కాల్ చేశారు. ఒక వ్యక్తి నగ్నంగా కనిపించేలా చేసి కాల్ లిఫ్ట్ చేయగానే స్క్రీన్ రికార్డ...
Singer Kalpana | ఆస్పత్రిలో వెంటిలేట‌ర్‌పై ప్రముఖ గాయ‌ని.. ఆత్మ‌హ‌త్యాయ‌త్నంపై అనుమానాలు
Cinema

Singer Kalpana | ఆస్పత్రిలో వెంటిలేట‌ర్‌పై ప్రముఖ గాయ‌ని.. ఆత్మ‌హ‌త్యాయ‌త్నంపై అనుమానాలు

Singer Kalpana : ప్రముఖ నేపథ్య గాయని కల్పన ఆత్మ‌హ‌త్యాయ‌త్నం (suicide attempt) క‌ల‌క‌లం సృష్టించింది. సినిమా ఇండ‌స్ట్రీనే కాకుండా ఆమె అభిమానుల‌కు ఇది దిగ్భ్రాంతిని క‌లిగించింది. రెండు రోజులుగా అప‌స్మార‌క స్థితి (unconscious)లో ఉన్నట్టు గుర్తించిన ఇరుగుపొరుగు వారు క‌ల్ప‌న‌ను ఆస్ప‌త్రిలో చేర్పించ‌గా ప్ర‌స్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. అయితే.. ఈ ఘ‌ట‌న‌పై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. క‌ల్ప‌న నిజంగానే ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశారా.. మ‌రేదైనా అఘాయిత్యం జ‌రిగిందా? ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నే అనుకుంటే ఆ ప‌రిస్థితి ఆమెకు ఎందుకు వ‌చ్చింది? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఎలా బయటపడింది ఈ విషయం? హైదరాబాద్‌లో క‌ల్పన నివ‌సిస్తుండ‌గా రెండు రోజులుగా త‌లుపులు లోప‌లి నుంచి మూసి ఉండ‌టంతో అపార్ట్‌మెంట్ సెక్యూరిటీకి అనుమానం వ‌చ్చింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది, ప‌క్కింటి వారు ఆమెను పలుమార్లు సంప్రదించేందుకు...
Employment for women | మ‌హిళల‌కు ఉపాధి అవ‌కాశం.. Rapido తో ప్రభుత్వం ఒప్పందం
State

Employment for women | మ‌హిళల‌కు ఉపాధి అవ‌కాశం.. Rapido తో ప్రభుత్వం ఒప్పందం

Employment for women : మహిళా సాధికార‌తపై ఫోక‌స్ పెట్టిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం (Andhra Pradesh government) మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మ‌హిళ‌ల‌కు స్వ‌యం ఉపాధి క‌ల్పించేందుకు ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ రూపొందించింది. ఇందుకు ప్ర‌ముఖ బైక్ ట్యాక్సీ సేవ‌ల కంపె నీ రాపిడో (Rapido)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులైన మహిళలకు ఈ-బైక్‌లు, ఈ-ఆటోలు అందించనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ (driving licence) క‌లిగి ఉన్న వారికి రాపిడో ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రయాణికుల సేవలను అందించేలా ఈ స్కీమ్‌ను ప్లాన్ చేశారు. విశాఖ‌, విజ‌య‌వాడ‌లో అంకురార్ప‌ణ‌ ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ మొదట‌గా విశాఖపట్నం, విజయవాడలో దీన్ని ప్రారంభించనున్నారు. ఈ రెండు నగరాల్లో సుమారు 400 ఈ-బైక్‌లు, ఈ-ఆటోలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ తర్వాత క...
error: Content is protected !!