Sarkar Live

Day: March 17, 2025

Rajiv Yuva Vikasam scheme | రాజీవ్ యువ వికాసం స్కీం కింద రూ. 3 లక్షల రుణం, 80 శాతం సబ్సిడీ
Career

Rajiv Yuva Vikasam scheme | రాజీవ్ యువ వికాసం స్కీం కింద రూ. 3 లక్షల రుణం, 80 శాతం సబ్సిడీ

ఆన్ లైన్ లో ఇలా దరఖాస్తు చేసుకోండి.. Rajiv Yuva Vikasam scheme : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన రాజీవ్ యువ వికాస పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో లాంఛనంగా ప్రారంభించారు. సీఎం రేవంత్ తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నాతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. సుమారు 5 లక్షల మంది నిరుద్యోగ యువత కోసం రూ. 6000 కోట్ల వరకు రాయితీతో రుణాలను ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఇందులో భాగంగా ఒక్కో లబ్ధిదారుడికి సుమారు రూ. 4 లక్షల వరకూ సబ్సిడీ రుణం కేటాయించే అవకాశం ఉంది. దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం నుంచే ప్రారంభం కాగా, ఏప్రిల్ 5వ తేదీ వరకూ స్వీకరించనున్నారు. దరఖాస్త...
Chandrayaan 5 mission | చంద్రయాన్-5 మిషన్‌కు గ్రీన్ సిగ్న‌ల్‌.. ఆమోదించిన స‌ర్కార్‌
Technology

Chandrayaan 5 mission | చంద్రయాన్-5 మిషన్‌కు గ్రీన్ సిగ్న‌ల్‌.. ఆమోదించిన స‌ర్కార్‌

Chandrayaan 5 mission : చంద్రయాన్-5 మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 250 కిలోల బరువున్న రోవర్‌ను చంద్రుని ఉపరితలంపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (Indian Space Research Organization (ISRO) ఇక ప్రయోగించనుంది. భారత ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ (ISRO Chairman V Narayanan) ఈ విషయాన్ని వెల్లడించారు. ఇది భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరో కీలక ఘట్టంగా నిలుస్తుందని ఆయన అన్నారు. చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశంగా భార‌త్‌ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన చంద్రయాన్ ప్రోగ్రామ్ (Chandrayaan programme) భారత చంద్ర అన్వేషణ కార్యక్రమంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇప్పటి వరకు ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా నాలుగు ప్రయోగాలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇటీవల చంద్రయాన్-3 ద్వారా భారతదేశం చంద్రుని దక్షిణ ధృవంపై సులువుగా దిగిన ప్రపంచంలోని తొలి దేశంగా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా భారత్...
Natural Star Nani | నానీ హీరో నుంచి విజ‌య‌వంత‌మైన‌ నిర్మాతగా ఎలా మారుతున్నాడు..
State

Natural Star Nani | నానీ హీరో నుంచి విజ‌య‌వంత‌మైన‌ నిర్మాతగా ఎలా మారుతున్నాడు..

Natural Star Nani | నటుడి నుండి నిర్మాతగా మారిన నాని పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటున్నాడు.కేవలం ఒక నటుడిగానే కాకుండా పవర్‌హౌస్ నిర్మాతగా ఆయ‌న ప‌రిణ‌తి చూపుతున్నారు. అతని తాజా వెంచర్, కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ, అంద‌రినీ ఆకట్టుకుంటోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ. 8 కోట్లకు పైగా నికర కలెక్షన్లను సాధించింది, ఈ చిత్రానికి రూ. 5 కోట్లను వెచ్చించారు. తాజా క‌లెక్ష‌న్ల‌తో అది లాభాలను ఆర్జిస్తోంది. ఒక‌వైపు హీరోగా ప‌లు సినిమాల‌ను చేస్తూనే మ‌రోవైపు దార్శనిక నిర్మాతగా ఎదిగాడు. "అతను నాణ్యమైన.. మంచి స‌రుకున్న‌ సినిమాల పట్ల శ్రద్ధ పెడుతుండ‌డం సినీ వ‌ర్గాల‌ను సైతం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది . నటన, నిర్మాణం మధ్య పరిపూర్ణ సమతుల్యతను సాధిస్తున్నాడ‌ని కొనియాడ‌రుతున్నారు. "హిట్ సినిమా ప్రాంచైజీ, ఇప్పుడు కోర్ట్ వరకు, అతను కొత్త భావనలతో సరిహద్దులను దాటుతూనే ఉన్నాడు. అతని (Natural Star Nani) ...
Tension in OU | అట్టుడికిన ఓయూ.. విద్యార్థుల నిర‌స‌న‌లు, అరెస్టుల‌తో ఉద్రిక్త‌త‌
State

Tension in OU | అట్టుడికిన ఓయూ.. విద్యార్థుల నిర‌స‌న‌లు, అరెస్టుల‌తో ఉద్రిక్త‌త‌

Tension in OU : ఉస్మానియా యూనివర్శిటీ (Osmania University campus) ఈ రోజు ఉద్రిక్తత నెలకొంది. క్యాంప‌స్ (campus)లో నిరసనలు, ఆందోళనలు నిర్వహించకూడదంటూ యూనివర్శిటీ అధికారులు విడుదల చేసిన సర్క్యులర్‌పై విద్యార్థుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. ఈ ఉత్త‌ర్వుల‌కు నిర‌స‌న‌గా వ‌ర్సిటీ బంద్‌(bandh)కు పిలుపునివ్వ‌డంతోపాటు ఆందోళ‌న చేప‌ట్ట‌గా పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి విద్యార్థుల‌ను చెద‌ర‌గొట్టే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. యూనివ‌ర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ ప్రాంగణంలో నిర‌స‌న తెలుపుతున్న విద్యార్థుల‌(students)ను పోలీసులు బ‌ల‌వంతంగా అదుపులోకి తీసుకోవ‌డం మ‌రింత ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. Tension in OU : జాక్ నేత‌ల ముంద‌స్తు అరెస్టు యూనివర్శిటీ సర్క్యులర్‌ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు నిరసన ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించాయి. ఆర్ట్...
BRS MLCs Protest | చేతుల్లో ప్ల‌కార్డులు.. మెడ‌లో మిర‌ప‌కాయ‌ల దండ‌
State

BRS MLCs Protest | చేతుల్లో ప్ల‌కార్డులు.. మెడ‌లో మిర‌ప‌కాయ‌ల దండ‌

BRS MLCs Protest : బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు (Legislative Council members of the BRS) వినూత్న నిర‌స‌న తెలిపారు. మెడ‌లో మిర‌ప‌కాయ‌ల దండ‌ వేసుకొని శాస‌న మండ‌లి ఆవ‌ర‌ణ‌లో ఈ రోజు ఆందోళ‌న‌కు దిగారు. మిర్చి రైతుల (chilli farmers)కు మ‌ద్ద‌తు ధ‌ర రూ. 25 వేలు క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత (K Kavitha) నేతృత్వంలో ఈ నిర‌స‌న జ‌రిగింది. BRS MLCs Protest : క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించాల‌ని డిమాండ్ తెలంగాణలో గత సీజన్‌లో 4 లక్షల ఎకరాల్లో మిరప సాగు జరిగింది. ఈ ఏడాది మిరప సాగు కేవలం 2.4 లక్షల ఎకరాలకు తగ్గిపోయింది. మిరప ధరల క్షీణతే దీనికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అంటున్నారు. ధరలు పడిపోవడం వల్ల రైతులు పెద్దఎత్తున నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మిర్చి రైతుల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర (minimum support price) ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. కేంద...
error: Content is protected !!