Sarkar Live

Day: March 18, 2025

Promotions | రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది డీఎస్పీలకు పదోన్నతులు
State

Promotions | రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది డీఎస్పీలకు పదోన్నతులు

Promotions in Police Department | తెలంగాణ హోంశాఖలో ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. తాజాగా 15 మంది డీఎస్పీలను (DSP) అడిషనల్ ఎస్పీలుగా (ASP) పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్పీలను ఏఎస్పీలుగా ప్రమోషన చేస్తూ మంగళవారం సర్క్యులర్ జారీ చేశారు హోం శాఖ స్పెషల్ సెక్రటరీ రవిగుప్తా. ప్రమోషన్ పొందిన డీఎస్పీలు 15 రోజుల్లో డీజీపీకి రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. ప్రమోషన్లు పొందిన వారందరూ డీజీపీ తెలంగాణకు రిపోర్ట్ చేయనున్నారు. Promotions : ఏసీపీలుగా ప్రమోషన్ పొందిన వారి జాబితా ఇదే.. టీఎమ్ఎన్ బాజ్జీ (ఏసీపీ, షీ టీమ్స్, రాచకొండ), పి.వెంకటరమణ (ఏసీపీ, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్) ఎస్.చంద్రకాంత్ ( ఏసీపీ, సీసీఎస్, సైబరాబాద్) వి.రఘు (ఏసీపీ, కాచిగూడ, హైదరాబాద్) కె.పూర్ణచందర్ (ఏసీపీ, హైదరాబాద్ సెక్రటేరియట్) జి.హన్మంతరావు (ఏసీపీ, బాల్ నగర్, సైబరాబాద్) కె.శ్రీ...
Toddy |  కరెంటోళ్ల కల్లు దావత్…
State

Toddy | కరెంటోళ్ల కల్లు దావత్…

విద్యుత్ సేవల మాటున తాటివనంలో దావత్ Shayampet | కరెంటోళ్లు కల్లు దావత్ (Toddy Davat) చేసుకున్నారు. విద్యుత్ సేవల మాటున తాటివనంలో దావత్ చేసుకున్నారు. విద్యుత్ ఉద్యోగులు (Electrical Deportmnet workers) విధులు మరిచి తాటివనంలో కల్లు తాగుకుంటూ కన్పించడంతో కల్లుతాగడానికి వచ్చిన ప్రజలు సైతం వారిని చూసి ఒకింత ఆశ్చర్యానికి గురైనట్లు తెలుస్తోంది. హన్మకొండ జిల్లా శాయంపేట మండలం లోని ఓ గ్రామంలో మంగళవారం కరెంటోళ్లు ఓ గ్రామంలోని తాటివనంలో కల్లు దావత్ చేసుకున్నట్లు తెలుస్తోంది. విధుల్లో ఉండాల్సిన వారు కల్లు తాగుతూ తాటివనం (Toddy palm forest) లో కనిపించడం ఇప్పుడు శాయంపేట మండలం (Shayampet Mandal) లో హాట్ టాపిక్ గా మారినట్లు తెలిసింది. నిత్యం ఎప్పటికప్పుడు విద్యుత్ విషయంలో అంతరాయం ఏర్పడితే పరిష్కరించాల్సిన సదరు ఉద్యోగులు అవేమి పట్టించుకోకుండా కల్లు దావత్ చేసుకోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్...
Felicitated a bore well | బోర్‌వెల్‌కు శాలువా క‌ప్పి ఘనంగా సన్మానం ఎందుకో తెలుసా?
State

Felicitated a bore well | బోర్‌వెల్‌కు శాలువా క‌ప్పి ఘనంగా సన్మానం ఎందుకో తెలుసా?

Felicitated a bore well : ఆదిలాబాద్ (Adilabad) జిల్లా బోథ్ పట్టణంలో ఈ రోజు ఓ విశేషం చోటుచేసుకుంది. 30 ఏళ్లుగా త‌మ‌కు నిరంత‌రంగా నీళ్లు అందిస్తున్న బోర్‌వెల్ (హ్యాండ్‌పంప్‌)ను ప్ర‌జ‌లు స‌న్మానించి కృత‌జ్ఞ‌త‌ను చాటుకున్నారు. 1995లో త‌వ్విన ఈ బోరు నిత్యం తాగునీటి కొర‌త‌ను తీరుస్తోంద‌ని మైస‌మ్మ‌కాల‌నీ (Maisamma colony) వాసులు ఈ మేర‌కు స‌త్క‌రించారు. ప‌సుపు రాసి, పూల‌మాల వేసి, కొబ్బ‌రికాయ‌లు కొట్టి శాలువా క‌ప్పారు. ఈ అరుదైన ఘ‌ట్టం (felicitated a bore well) వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ప్ర‌తికూల పరిస్థిత్తుల్లోనూ నిరంత‌ర‌ సేవ‌లు ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తీవ్రమైన వేసవిలోనూ ఈ బోర్‌వెల్ ఎప్పుడూ ఎండిపోకుండా ఈ బోర్‌వెల్ త‌మ దాహాన్ని తీరుస్తోందని స్థానికులు తెలిపారు. పట్ట‌ణంలో అనేక నీటి వ‌న‌రులు అడుగంటిపోయినా మైస‌మ్మ కాల‌నీలోని ఈ బోరు మాత్రం నిరంత‌రంగా ఎలాంటి మ‌ర‌మ్మ‌తుల‌కు గురిక...
Posani Krishna Murali | సీఐడీ క‌స్ట‌డీకి పోసాని.. ప‌లు కేసుల్లో విచార‌ణ‌
State

Posani Krishna Murali | సీఐడీ క‌స్ట‌డీకి పోసాని.. ప‌లు కేసుల్లో విచార‌ణ‌

Posani Krishna Murali : సినీ నటుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) (ని ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) ఈ రోజు విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (N Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ క‌ల్యాణ్ (Pawan Kalyan), ఐటీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో విచారణ చేపట్టింది. పోసానిని జైలు నుంచి బ‌య‌ట‌కు తీసుకొచ్చి గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్ప‌త్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీఐడీ కార్యాలయానికి తరలించారు. Posani Krishna Murali : అరెస్టు అయిన‌ప్ప‌టి నుంచి జైలులోనే.. గతవారం గుంటూరులోని ఆరో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు పోసానిని ఒకరోజు పోలీస్ కస్టడీలోకి అప్పగించింది. ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో అరెస్టు అయిన‌ప్ప‌టి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు....
Bhadradri | ఇంటి వ‌ద్ద‌కే భ‌ద్రాద్రి రాముడి త‌లంబ్రాలు.. ఆర్టీసీ ప్ర‌త్యేక సేవ‌లు
State

Bhadradri | ఇంటి వ‌ద్ద‌కే భ‌ద్రాద్రి రాముడి త‌లంబ్రాలు.. ఆర్టీసీ ప్ర‌త్యేక సేవ‌లు

Bhadradri Talambralu : భద్రాచలం శ్రీ సీతారామ కలాణోత్సవానికి (Sri Sitarama Kalyanotsavam) హిందూ ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏటా శ్రీ రామనవమి (Sri Rama Namavi) సందర్భంగా లక్షలాది మంది భక్తులు భద్రాచలం (Bhadrachalam) చేరుకుని స్వామివారి కల్యాణోత్స‌వంలో పాల్గొని పవిత్ర తలంబ్రాల (Bhadradri Talambralu)ను స్వీకరించడం ఆనవాయితీ. అయితే.. ఈ మ‌హోత్స‌వానికి నేరుగా వెళ్ల‌లేని భ‌క్తుల కోసం తెలంగాణ రోడ్డు ర‌వాణా సంస్థ (TGSRTC) ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసింది. స్వామి వారి త‌లంబ్రాల‌ను హోం డెల‌వ‌రీ చేసే సేవ‌ల‌ను అందిస్తోంది. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్ బుకింగ్‌ గత సంవత్సరంలో ఈ సేవకు భక్తుల నుంచి విశేషమైన ఆదరణ లభించింది. దీంతో దీన్ని ఏడాది మరింత విస్తృతంగా అందించేందుకు టీజీ ఆర్టీసీ కార్యాచరణ రూపొందించింది. ఈసారి త‌లంబ్రాల (Bhadradri Talambralu) బుకింగ్ ప్రక్రియను ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ విధానంలో కూడ...
error: Content is protected !!