Sarkar Live

Day: March 19, 2025

Sunita Williams | భార‌త్‌కు సునీతా విలియమ్స్.. ప‌ర్య‌ట‌న ఎప్పుడంటే..
Trending

Sunita Williams | భార‌త్‌కు సునీతా విలియమ్స్.. ప‌ర్య‌ట‌న ఎప్పుడంటే..

Sunita Williams : భారత సంతతికి చెందిన ప్రఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి సురక్షితంగా తిరిగి చేరుకోవడం (coming back to Earth)తో ప్రపంచ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. అంతరిక్ష ప్రయాణంలో ఎన్నో సాహసాలను చవిచూసిన ఆమె విజయవంతంగా తన మిషన్ (mission)ను పూర్తి చేసి భూమి (Earth)పై అడుగుపెట్టారు. ప్రస్తుతం సునీతా విలియమ్స్ కొంతకాలం నాసా (NASA) వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం కుటుంబ సభ్యులను కలుసుకుని మరికొంత సమయం గడపనున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత భారత్‌లో పర్యటించేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని సునీతా విలియమ్స్ బంధువు ఫల్‌గునీ పాండ్యా వెల్లడించారు. జాతీయ మీడియాతో ఆయ‌న ప‌లు అంశాల‌పై మాట్లాడారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి టూర్లు భూమికి సురక్షితంగా సునీతా విలియమ్స్ (Sunita Williams) చేరుకోవడం తనకు అపారమైన ఆనందాన్ని కలిగించిందని ఫల్‌గునీ పాండ్యా తెలిపారు. డ్ర...
Telangana Budget : రూ.3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌
Business

Telangana Budget : రూ.3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌

Telangana Budget : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం 2025-26 సంవత్సరానికి దాదాపు రూ.3.05 ట్రిలియన్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ప్రధాన కేటాయింపులు సంక్షేమ పథకాలకు మళ్లించారు. బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా అంచనా వేసినట్లు రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక పత్రాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. "2025-26 ఆర్థిక సంవత్సరానికి, మొత్తం ఖర్చును రూ.3,04,965 కోట్లకు ప్రతిపాదిస్తున్నామని, రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లు" అని డిప్యూటీ సీఎం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖకు రూ.24,439 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించింది, ఇందులో రైతు భరోసా పథకం కూడా ఉంది. దీని కింద ప్రతి రైతుకు ఎకరానికి ఏటా రూ.12,000 పెట్టుబడి మద్దతుగా పొందనున్నారు. అలాగే రైతుల నుండి సేకరించిన సన్న ర...
Telangana Budget 2025 | క్రీడారంగానికి భారీ బ‌డ్జెట్‌.. ఎన్ని కోట్లో తెలుసా?
State

Telangana Budget 2025 | క్రీడారంగానికి భారీ బ‌డ్జెట్‌.. ఎన్ని కోట్లో తెలుసా?

Telangana Budget 2025 : తెలంగాణ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ (The annual budget)ను అసెంబ్లీలో ఈ రోజు ప్రవేశపెట్టింది (Telangana Legislative Assembly). ఈసారి క్రీడలకు (sports) కేటాయించిన బడ్జెట్ గత ఏడాదితో పోలిస్తే రూ. 100 కోట్లు పెరిగింది. 2024లో క్రీడా రంగానికి రూ. 365 కోట్లు కేటాయించారు. 2025లో ఇది రూ. 465 కోట్లకు చేరింది. దీనిపై క్రీడాకారులు, కోచ్‌లు, స్పోర్ట్స్ అసోసియేషన్ల ప్ర‌తినిధులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. Telangana Budget 2025 : ఇంత భారీ బ‌డ్జెట్ ఎందుకు? రాష్ట్రంలో క్రీడా సౌక‌ర్యాల‌ను మెరుగుప‌ర్చ‌డం, యువ క్రీడాకారులను ప్రోత్సహించ‌డ‌మే ల‌క్ష్యంగా కృషి చేస్తున్నామ‌ని ప్ర‌భుత్వం (Government of telangana) ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగానే భారీ బ‌డ్జెట్‌ను కేటాయించామ‌ని అంటోంది. అంతర్జాతీయ స్థాయి క్రీడా వేదికలు, ఆధునిక స్టేడియంల నిర్మాణం, క్రీడాకారులకు...
Warangal DTC | రవాణా శాఖపై ఫోకస్ పెట్టరెందుకు? డిటిసిని నియమించేదెప్పుడు ?
Special Stories

Warangal DTC | రవాణా శాఖపై ఫోకస్ పెట్టరెందుకు? డిటిసిని నియమించేదెప్పుడు ?

Warangal DTC | రాష్ట్రంలో పలు ప్రాంతీయ రవాణా సంస్థ కార్యాలయాలు, చెక్‌పోస్టుల వద్ద భారీగా అవినీతి జరుగుతోంది. కిందిస్థాయి సిబ్బందిపై పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారులు లేక‌పోవ‌డంతో సిబ్బ‌ది, ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన రుసుములతోనే అందాల్సిన సేవలు కార్యాలయాల్లో అదనంగా ముడుపులు అందిస్తే గానీ పని జరగని పరిస్థితి నెల‌కొంద‌ని వాపోతున్నారు. Warangal DTC నియామకం ఎప్పుడు? ఇదిలా ఉంటే వరంగల్ ఉప రవాణా కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసు (Illegal Assets case) లో పోలీసులు అరెస్టు చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్‌ (DTC) పుప్పాల శ్రీనివాస్ ( Puppala Srinivas)కు అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్న...
Handloom Awards | చేనేత‌ల‌కు అవార్డుల ప్ర‌దానం.. గడువు లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోండి..
State

Handloom Awards | చేనేత‌ల‌కు అవార్డుల ప్ర‌దానం.. గడువు లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోండి..

Handloom Awards : తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర స్థాయి పురస్కారాల (Konda Laxman Bapuji Handloom Awards)ను ప్రకటించింది. హస్తకళ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన చేనేత కార్మికులు, డిజైనర్లు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందుకోనున్నారు. జాతీయ హస్తకళా దినోత్సవం (National Handloom Day) సందర్భంగా 2025 ఆగస్టు 7న ఈ పురస్కారాల‌ను ప్ర‌భుత్వం ప్ర‌దానం చేయ‌నుంది. హస్తకళలను ప్రోత్సహించడంతో పాటు దీని ద్వారా జీవనం సాగిస్తున్న వారిని గౌరవించేందుకు ఈ అవార్డుల‌ను ప్ర‌తి ఏడాది అందిస్తోంది. Handloom Awards : ద‌ర‌ఖాస్తుకు గ‌డువు కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ అవార్డుల కోసం ప్ర‌భుత్వం (The government of Telangana) ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. హ‌స్త‌క‌ళ‌ల్లో అత్యుత్త‌మ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచిన వారిని ఈ పుర‌స్కారాల‌కు ఎంపిక చేస్తారు. అవార్డు కోసం దరఖాస్తు చేయడానికి కొన్ని అర్హతలను ...
error: Content is protected !!