Sarkar Live

Day: March 24, 2025

AP Employees | ఏపీ ఉద్యోగులకు శుభ‌వార్త‌.. బ‌కాయిలు చెల్లిస్తున్న ప్ర‌భుత్వం
State

AP Employees | ఏపీ ఉద్యోగులకు శుభ‌వార్త‌.. బ‌కాయిలు చెల్లిస్తున్న ప్ర‌భుత్వం

AP Employees : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt.) ఉద్యోగుల (Employees)కు పండుగ వంటి శుభవార్త అందించింది. వారికి ఇవ్వాల్సిన బకాయిలను బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. ముఖ్యంగా జీపీఎఫ్ (GPF), జీఎల్‌ఐ (GLI) బకాయిలను విడుదల చేసింది. సోమవారం ఉదయం 11:30 గంటల నుంచి ఉద్యోగుల ఖాతాల్లో ఈ నిధులు జమ అవుతున్నాయి. మంగళవారం లేదా బుధవారం సాయంత్రానికి పూర్తిగా ఈ నిధులు ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతాయని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. ఉద్యోగుల బకాయిలను విడుదల చేస్తున్నట్లు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నేతలు ధృవీకరించారు. ఉద్యోగులకు భారీ ఊరట రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఇచ్చిన నిర్ణయంతో భారీ ఊరట లభించింది. ఈ ఫండ్స్ విడుదలకు ఆయన శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం రూ.6,200 కోట్లు అనుసరించి ప్రభుత్వ ఖజానా నుంచి విడుదల చేయాలని ఆదేశించ...
Hyderabad MLC poll | హైద‌రాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు షెడ్యుల్ విడుద‌ల
State

Hyderabad MLC poll | హైద‌రాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు షెడ్యుల్ విడుద‌ల

Hyderabad MLC poll : హైదరాబాద్‌లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (Hyderabad Local Bodies MLC elections) షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ (Election Commission) ప్రకటించింది. ఈ ఎన్నికలు (Hyderabad MLC poll ) రాజకీయంగా ప్రాధాన్యత కలిగి ఉండటమే కాకుండా ప్రధాన పార్టీల మధ్య పోటీని పెంచాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేందుకు సన్నాహాలు ప్రారంభించాయి. Hyderabad MLC poll : 28న నోటిఫికేష‌న్‌ ఈ ఎన్నికల ప్రక్రియ మార్చి 28న అధికారిక నోటిఫికేషన్ (notification) విడుదలతో ప్రారంభమవుతుంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్ల (nominations) స్వీకరణ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఏప్రిల్ 4 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీని ఏప్రిల్ 9గా నిర్ణయించారు. ఓటింగ్ ఏప్రిల్ 23న జరగనుంది. రెండు రోజుల తర్వాత ఏప్ర...
Telangana Assembly | అసెంబ్లీలో నిర‌స‌న‌ల ప‌ర్వం.. రుణ‌మాఫీపై బీఆర్ఎస్ నిల‌దీత‌
State

Telangana Assembly | అసెంబ్లీలో నిర‌స‌న‌ల ప‌ర్వం.. రుణ‌మాఫీపై బీఆర్ఎస్ నిల‌దీత‌

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. వార్షిక బడ్జెట్‌పై ఈ రోజు కూడా ప్ర‌తిప‌క్షాల నిర‌స‌న‌ల మ‌ధ్య చర్చ ప్రారంభ‌మైంది. మునిసిప‌ల్ పరిపాలన, పట్టణాభివృద్ధి, సామాజిక సంక్షేమం, పరిశ్రమలు, సమాచార సాంకేతికత శాఖలకు కేటాయింపుల‌పై చర్చ కొన‌సాగింది. ముఖ్యంగా మునిసిపాలిటీల‌ స‌వ‌ర‌ణ బిల్లు (Municipalities Amendment Bill) లు, పంచాయ‌తీరాజ్ స‌వ‌ర‌ణ బిల్లుల (Panchayat Raj Amendment Bill) ను ఈ స‌మావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. వాయిదా తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టిన కేటీఆర్‌, హ‌రీశ్‌రావు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) గట్టిగా నినాదాలు చేస్తూ పంట రుణ మాఫీపై తక్షణమే చర్చ చేపట్టాలని కోరారు. వార్షిక బడ్జెట్‌పై చర్చను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మంత్రులు చేస్తుండ‌గానే నిర‌స‌న‌తో హోరెత్తించారు. రుణ మాఫీ అంశాన్ని ప్ర‌ధానంగా తీసుకోవాల‌ని డి...
Hanmakonda : ఆర్డీవో సాబ్ జర దేఖో..?
Special Stories

Hanmakonda : ఆర్డీవో సాబ్ జర దేఖో..?

తహశీల్దార్ లీలలపై ఆర్డీవో నజర్ వేస్తే విస్తుపోవాల్సిందేనట..? Hanmakonda | లంచావ‌తారులు సైతం విస్తుపోయేలా హసన్ పర్తి (Hasanparthi) తహశీల్దార్ చేసిన అక్ర‌మాల చిట్టా ఒక్కొక్కటిగా వెలుగుచూస్తుండ‌డంతో జిల్లావ్యాప్తంగా అధికారుల‌తో పాటు సాధార‌ణ ప్ర‌జ‌లు అవాక్క‌వుతున్నారు. ఇప్పుడు హ‌స‌న్ పర్తి త‌హ‌సీల్దార్ (tahsildar) లీల‌ల‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయ‌న చేసిన రిజిస్ట్రేషన్లు, నాలా కన్వర్షన్లపై హన్మకొండ ఆర్డీవో ఒక‌వేళ దృష్టి సారిస్తే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తాయని, తహశీల్దార్ బాగోతాలు బయటపడే అవకాశం ఉందని మండలంలో ప్రచారం జరుగుతోంది. తహశీల్దార్ తన ఇష్టానుసారంగా నాన్ లేఅవుట్ వెంచర్ లలోని ప్లాట్లను గజాల వారీగా నాలా కన్వర్షన్ చేసి మండలం వ్యాప్తంగా అక్రమ వెంచర్ లు చేస్తున్న రియల్టర్ లకు పూర్తిస్థాయిలో సహకరించాడని,తహశీల్దార్ విధుల్లో చేరినప్పటినుండి చేసిన నాలా కన్వర్షన్ లు కనుక ఆర్డీవో ...
ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల్లో ఏఐ పాఠ్యాంశాలు.. టీజీ స‌ర్కారు నిర్ణ‌యం | Primary schools
State

ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల్లో ఏఐ పాఠ్యాంశాలు.. టీజీ స‌ర్కారు నిర్ణ‌యం | Primary schools

AI Primary schools in Telangana | విద్యారంగంలో తెలంగాణ ప్రభుత్వం విప్ల‌వాత్మ‌క‌ మార్పుల‌కు శ్రీ‌కారం చుడుతోంది. ఇప్ప‌టికే అనేక కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌గా కొత్త‌గా అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ప‌రిచ‌యం చేయబోతోంది. ముఖ్యంగా ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల (Primary schools) విద్యార్థుల పాఠ్యాంశాల్లో కృత్రిమ మేధ‌స్సు (Artificial intelligence (AI)ను చేర్చాలని విద్యా శాఖ (Education department) నిర్ణయించుకుంది. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం (academic year) నుంచి ఇది అమల్లోకి రానుంది. AI in Primary schools : ఏయే క్లాసులు అంటే..1 రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి రూపొందిస్తున్న కొత్త పాఠ్య ప్రణాళిక ప్రకారం మొదటి తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులు (primary students) కంప్యూటర్‌తో పాటు AI, డిజిటల్ రంగంలోని ప్రాథమిక అంశాలను నేర్చుకోనున్నారు. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు ఆధునిక టెక్నాలజీపై...
error: Content is protected !!