Sarkar Live

Day: March 29, 2025

Tollywood |మైత్రి ఇదేమీ మూవీస్ లైనప్…
State

Tollywood |మైత్రి ఇదేమీ మూవీస్ లైనప్…

Tollywood | టాలీవుడ్ లో నిర్మాతలుగా నిలదొక్కుకోవాలంటే అంత సులువు కాదు. పది సినిమాలు తెచ్చిన డబ్బులు ఒక్క సినిమాతో పోయి అన్ని పోగొట్టుకున్న వారు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. మూవీ నిర్మానికి కావాల్సింది డబ్బులే కాదు…మూవీపై ఫ్యాషన్ కూడా ఉండాలి.అలా ముందు వరుసలో సురేష్ ప్రొడక్షన్స్(Suresh productions) రామానాయుడు, వైజయంతి మూవీస్(vaijayanti movies)అశ్వినీదత్, గీతా ఆర్ట్స్ (Geetha arts) అల్లు అరవింద్ ఇలా ఉండేవారు. వారికి ఎన్ని డబ్బులు వస్తున్నాయనేది తర్వాత సంగతి..ముందు మూవీ ఎలా వస్తుంది.. ఇంకా ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుందా…ఈ రోజు సెట్స్ లో ఎవరి కాంబినేషన్స్ నడుస్తున్నాయి అనేది తెలుసుకుని రోజంతా సినిమా సెట్స్ లోనే ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.ఒకప్పుడు ఇండస్ట్రీ ని ఏలిన వారే సినిమాలు తీయకుండా ఉంటున్నారు. ప్రొడ్యూసర్ల పని ఇప్పుడు క్యాషియర్ లాంటి పరిస్థితి లో మారిందని చాలా మంది నిర్మ...
Raabinhud | రాబిన్ హుడ్ సినిమా మెప్పించిందా..?
Cinema

Raabinhud | రాబిన్ హుడ్ సినిమా మెప్పించిందా..?

Raabinhud Movie Review | నితిన్, శ్రీ లీల (Nitin, Sreeleela) హీరో హీరోయిన్లుగా రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలో నటించిన మూవీ రాబిన్ హుడ్ (Raabinhud). ఈ మూవీకి భీష్మతో నితిన్ తో ఆల్రెడీ హిట్ కొట్టిన వెంకీ కుడుముల(venky kudumula) దర్శకత్వం వహించారు. ఈ మధ్య వరుసగా నితిన్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవుతుండగా భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం… Raabinhud Movie Story : స్టోరీ.. రామ్ ఒక అనాధాశ్రమంలో పెరుగుతాడు. పెద్దయ్యాక రాబిన్ హుడ్ పేరుతో దొంగతనాలు చేసి అనాధాశ్రమాలకు ఆ డబ్బులను పంచుతుంటాడు. తర్వాత దొంగతనాలు మానేసి జనార్ధన్ సున్నిపెంట అలియాస్ జాన్స్ ను దగ్గర సెక్యూరిటీ ఏజెన్సీ లో జాయిన్ అవుతాడు. అమెరికాలో ఒక పెద్ద వ్యాపారవేత్త కూతురు నీరా తన వాళ్లను చూడడానికి ఇండియా వస్తుంది. ఆమెకు సెక్యూరిటీగా రామ్ వెళ్తాడు. రుద్ర కొండ అనే ఊరిలో గంజాయి సాగు చేసే ...
Banned registration | ఆ భూముల రిజిస్ట్రేషన్లు నిషేధం.. ఎక్క‌డంటే..
State

Banned registration | ఆ భూముల రిజిస్ట్రేషన్లు నిషేధం.. ఎక్క‌డంటే..

Banned registration : రంగ‌రెడ్డి జిల్లా (Ranga Reddy district)లోని మాదాపూర్, శేరిలింగంపల్లి (Madhapur in Serilingampally) మండలాల్లోని కొన్ని భూముల రిజిస్ట్రేష‌న్ల (banned registration)ను తెలంగాణ ప్ర‌భుత్వం (Telangana Government ) నిషేధించింది. ఇవి ప్రభుత్వ భూములుగా ప్రకటించింది. ఇది అక్కడి భూ యజమానులను ఆందోళన క‌లిగిస్తోంది. ఈ భూములు (Plots) హైటెక్ సిటీ, స్టార్ హోటళ్లు, వాణిజ్య కాంప్లెక్స్‌లు, ఇతర వ్యాపార సంస్థల సమీపంలో ఉన్నాయి. ఇప్పటికే అక్కడ స్కైస్క్రేపర్లు, మల్టీ స్టోరీ భవనాలు నిర్మించ‌గా, కొన్ని ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. పత్రికానగర్ (Patrika Nagar) ప్రాంతంలో జర్నలిస్టులు (journalists) కొన్న 20 ఎకరాల స్థలాలు కూడా నిషేధిత జాబితాలోకి చేరాయి. భూములు కొన్న‌వారికి షాక్‌ ఈ భూములను కంచా ప్రభుత్వ భూములు, పొరంబోకు భూములు, ఖరిజ్ ఖాతా భూములు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం పరిధిలోకి వచ్చేవిగా ప్...
One wedding two brides | పెళ్లి వేడుక ఒక్క‌టే.. వ‌ధువులు ఇద్ద‌రు
Viral, Trending

One wedding two brides | పెళ్లి వేడుక ఒక్క‌టే.. వ‌ధువులు ఇద్ద‌రు

One wedding, two brides : తెలంగాణలోని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా (Komaram Bheem Asifabad district)లో చోటుచేసుకున్న ఓ పెళ్లి వేడుక ఆస‌క్తిక‌రంగా మారింది. సాధారణ వివాహ వేడుకల కంటే భిన్నంగా వినూత్నంగా ఇది జరిగింది. గుమ్నూర్ ( Gumnoor village) గ్రామానికి చెందిన సూర్యదేవ్ (Suryadev) అనే రైతు ఒకే వేడుకలో తన ఇద్దరు ల‌వ‌ర్స్‌ను పెళ్లి (marries both women) చేసుకున్నాడు. ఇది ఆ గ్రామంలోనే కాదు.. దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇద్దరినీ విడిచిపెట్టలేక.. సూర్యదేవ్ మూడేళ్లుగా లాల్ దేవి, ఝల్కరి దేవిని (love with both) ప్రేమిస్తున్నాడు. ఇద్ద‌రి ప్రేమలోపడ్డ సూర్యదేవ్ ఎవరినీ వదిలిపెట్టలేనని నిర్ణయించుకున్నాడు. ఇద్దరికీ సమానంగా ప్రేమను పంచుతానని, ఎవరినీ నొప్పించకూడదని భావించాడు. అందుకే ఇద్దరినీ ఒకే వివాహ వేడుక (single ceremony)లో పెళ్లి చేసుకోవాలని (decided to marry) నిర్ణయించుకున్నాడు. ఇది తెలియగాన...
Myanmar Earthquake | భూకంపం అప్‌డేట్‌.. పెరుగుతున్న మ‌ర‌ణాల సంఖ్య‌
World

Myanmar Earthquake | భూకంపం అప్‌డేట్‌.. పెరుగుతున్న మ‌ర‌ణాల సంఖ్య‌

Myanmar Earthquake | మ‌యన్మార్‌లో సంభవించిన 7.7 తీవ్రత గల భూకంపం (7.7 magnitude earthquake) ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. వందలాది భవనాలు కూలిపోగా (Building Collapse) వేలాది మంది గాయపడ్డారు. శనివారం వరకు మరణించిన వారి సంఖ్య 1002గా నమోదైంది. గాయపడినవారి సంఖ్య 2376కి చేరింది. ఇంకా 30 మంది (more bodies) ఆచూకీ గల్లంతైంది. కూలిన భ‌వ‌నాలు.. నేల‌మ‌ట్ట‌మైన వంతెన‌లు భూకంప ప్రభావంతో మయన్మార్ (Myanmar )లోని ప్రధాన నగరాలు మాండలే, నేపీడా, బాగో, యాంగాన్ ప్రాంతాల్లో భవనాలు కూలిపోగా, రహదారులు (Road Cracks) ధ్వంస‌మ‌య్యాయి. కొన్ని వంతెనలు నేలమట్టమయ్యాయి (Bridges Collapse). భూకంప దాటికి కొన్ని ప్రాంతాల్లో భూగర్భ నీరు పైకి పొంగి వరదలా మారింది. శిథిలాల్లో చిక్కుకున్నవారి కోసం సహాయక (Rescue Efforts) బృందాలు ముమ్మరంగా గాలింపు చేపడుతున్నాయి. స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు అడ్డంకిగా అత్యురుద్ధం మయన్మార్ (Myanmar)లో...
error: Content is protected !!