Sarkar Live

Day: April 9, 2025

Vishvambhara | విశ్వంభరలో మెగాస్టార్ ఫీట్.. ఫ్యాన్స్ కు పండగే..
Cinema

Vishvambhara | విశ్వంభరలో మెగాస్టార్ ఫీట్.. ఫ్యాన్స్ కు పండగే..

Vishvambhara Movie Update | తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ఒక శిఖరం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు మూడు దశాబ్దాలుగా నెంబర్ వన్ కుర్చీపై దర్జాగా కూర్చున్నారు. మెగాస్టార్ నుండి మూవీ వస్తుందంటే ఫ్యాన్స్ చేసే హడావిడి అంతా ఇంత కాదు. ఎందుకంటే తను ఏం చేసినా సిల్వర్ స్క్రీన్ పై అద్భుతమనిపిస్తుంది. డాన్స్ లో,కామెడీలు, ఫైట్స్ లో తనదైన మార్క్ ని చూపెట్టి తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని సెట్ చేసుకున్నారు. సిల్వర్ స్క్రీన్ పై తను వేసినన్ని స్టెప్పులు ఏ హీరో కూడా వేయలేదు. దీనికి గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు. డాన్స్ లే కాదు అప్పుడప్పుడు పాటలు పాడి కూడా ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంటాడు. లేటెస్ట్ గా వశిష్ట మల్లిడి (Vasishta mallidi) డైరెక్షన్లో విశ్వంభర (Vishvambhara) మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మక...
ఇంట‌ర్ మూల్యాంక‌నం.. ఈసారి కొత్త విధానం – Intermediate Results
career

ఇంట‌ర్ మూల్యాంక‌నం.. ఈసారి కొత్త విధానం – Intermediate Results

Intermediate Results : తెలంగాణలో ఇంటర్మీడియట్ (Telangana Intermediate Board) వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ (Valuation Process) తుది దశకు చేరుకుంది. మార్చి 19న ప్రారంభమైన ఈ ప్రక్రియ, ఏప్రిల్ 10తో ముగియనుంది. ఈసారి ఫలితాల్లో (Intermediate Results) తప్పులు రాకుండా ఇంటర్ బోర్డు ఎన్నడూ లేని విధంగా ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు చేప‌డుతోంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని స‌రికొత్త నిర్ణ‌యం తీసుకుంది. ‘రీఫెరెన్స్ మూల్యాంకన’ అనే కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ఏమిటా కొత్త విధానం? మూల్యాంకనం పూర్తయిన జవాబు పత్రాలను మరోసారి రీచెక్ (Random Slot Rechecking) చేయడం ద్వారా విద్యార్థులకు క‌చ్చితమైన మార్కులు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. అంటే.. మొదట మూల్యాంకన పూర్తయ్యాక ప్రత్యేకంగా ఎంపిక చేసిన కొన్ని జవాబు పత్రాలను మళ్లీ పరిశీలిస్తారు. ఈ ప్రక్రియలో కొన్ని ర్యా...
పిల్ల‌ల‌పై ఇన్‌స్ట్రా కొత్తగా ఆంక్ష‌లు.. ఏంటవి? – Instagram
Technology

పిల్ల‌ల‌పై ఇన్‌స్ట్రా కొత్తగా ఆంక్ష‌లు.. ఏంటవి? – Instagram

Instagram parental controls : ఇన్‌స్టాగ్రామ్ అంటే తెలియని వారు ఉండ‌రు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను విరివిగా వాడుతున్నారు. రీల్స్ చూస్తూ, స్టేటస్ పెట్టుతూ, తమ జీవితంలోని ప్రతి సంఘటననూ ఇతరులతో పంచుకుంటున్నారు. కానీ, ఈ డిజిటల్ ప్రపంచం పిల్లలపై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. చిన్న వయసులోనే పిల్లలు అసభ్య కంటెంట్, హింసాత్మక వీడియోలు చూస్తుండటంతో వారి భ‌విష్య‌త్తు ప‌క్క‌దారి ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో ఇన్‌స్టాగ్రామ్ స‌రికొత్త నిర్ణ‌యం తీసుకుంది. 16 ఏళ్ల లోపు ఉన్న పిల్లల కోసం కొత్త నియమాలను (Instagram safety rules for under 16) ప్రవేశపెట్టింది. ఇకపై ఆ వయసులోపు వారికి ఇన్‌స్టాలో లైవ్‌కు వెళ్లేందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి (Parental permission required for Instagram Live) చేశారు. ఇది ఒక్క లైవ్ స్ట్రీమింగ్‌ విషయంలో మాత్రమే కాదు.. డైరెక్ట్ మెసేజ్‌లలో న్యూడ్ ఫొటోల...
RBI slashed interest rate | శుభ‌వార్త చెప్పిన ఆర్‌బీఐ..
Business

RBI slashed interest rate | శుభ‌వార్త చెప్పిన ఆర్‌బీఐ..

RBI slashed interest rate : ఆర్‌బీఐ (RBI) ఓ శుభ‌వార్త చెప్పింది. వడ్డీ రేటును మ‌రోసారి త‌గ్గిస్తున్న‌ట్టు (RBI slashed key interest rate) వెల్ల‌డించింది. ఆర్‌బీఐ ఇలా నిర్ణ‌యం తీసుకోవ‌డం ఇది వరుసగా రెండోసారి. ఈసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గించి, రిపో రేటును 6 శాతానికి తీసుకొచ్చింది. దీంతో హోం లోన్, వాహ‌న‌ లోన్, కార్పొరేట్ లోన్లపై వడ్డీ తక్కువ అవుతుంది. వడ్డీ రేటు అంటే ఏమిటి? వడ్డీ రేటు అనేది RBI ద్వారా బ్యాంకులకు ఇచ్చే అప్పుపై విధించే వడ్డీ. దీన్ని 'రిపో రేట్' అని పిలుస్తారు. బ్యాంకులు ఈ వడ్డీ రేటుతో RBI నుంచి డబ్బులు అప్పు తీసుకుంటాయి. రిపో రేట్ (Repo rate) తగ్గితే బ్యాంకులు తక్కువ వడ్డీకి డబ్బులు తెచ్చుకుంటాయి. దీంతో ఈ బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే లోన్లపై కూడా వడ్డీ తగ్గించే అవకాశం ఉంటుంది.దీనిపై RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra )మాట్లాడుతూ 'మానిటరీ పాలసీ కమిటీ (MPC) ఈ నిర్...
చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి మరిన్ని కొత్త రైళ్లు.. అసలు సమస్య ఇక్కడే.. – Cherlapally Terminal Problems
State

చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి మరిన్ని కొత్త రైళ్లు.. అసలు సమస్య ఇక్కడే.. – Cherlapally Terminal Problems

Cherlapally Terminal Problems : హైదరాబాద్ నగరంలో సికింద్రాబాద్ (Secundrabad) రైల్వే జంక్షన్ పై ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఇటీవలే ఆధునిక హంగులతో అభివృద్ధి చేసిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఈ చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి కొత్తగా మరిన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లను నడిపించేందుకు భారతీయ రైల్వే నిర్ణయించింది. సికింద్రాబాద్ నుంచి ఐదు రైలు సర్వీసులను చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ (Cherlapally Terminal )కు తాత్కాలికంగా మార్చడానికి రైల్వే బోర్డు ఇటీవల ఆమోదం తెలిపింది. అయితే నగర ప్రయాణికులు చర్లపల్లి రైల్వేస్టేషన్ కు చేరుకోవడానికి సరైన కనెక్టివిటీ లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ 15 నుండి హైదరాబాద్ (Hyderabad) నుండి చెర్లపల్లి నుండి ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను నడపాలనే నిర్ణయంతో పాటు, దక్షిణ మధ్య రైల్వే (South Central Railways ) 13 రైళ్లను సికిం...
error: Content is protected !!