Sarkar Live

Day: April 11, 2025

బల్హర్షా రైల్వే లైన్ లో కేంద్రం కీలక ప్రాజెక్టు.. : Balharshah railway line
National

బల్హర్షా రైల్వే లైన్ లో కేంద్రం కీలక ప్రాజెక్టు.. : Balharshah railway line

Gondia- Balharshah railway line : మహారాష్ట్రలోని గోండియా-బల్హర్షా రైల్వే లైన్‌ పై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కీలక అప్ డేట్ ఇచ్చింది. ఈ మార్గంలో కొత్తగా డబ్లింగ్ పనులు చేపడుతున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు ప్రకటించారు. దీని పొడవు 240 కిలోమీటర్లు. దీని ఖర్చు రూ. 4,819 కోట్లు. ఈ ప్రాజెక్ట్ తో ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య ప్రయాణీకులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. అంతేకాకుండా సరుకు రవాణా కనెక్టివిటీని పెంచడంలో కీలక పాత్ర పోషించనుంది. Balharshah railway line : రూ. 4,819 కోట్లతో డబ్లింగ్ పనులు "మహారాష్ట్రలోని 240 కి.మీ. గోండియా-బల్హర్షా రైల్వే లైన్‌ (Gondia - Balharshah railway line )ను రూ. 4,819 కోట్లతో డబ్లింగ్ చేయడానికి ప్రధానమంత్రి ఇటీవల ఆమోదం తెలిపారు. ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య ప్రయాణీకులకు రైల్వే సేవలతోపాటు సరుకు రవాణా అనుసంధానాన్నిపెంచడంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తు...
Govt land | ప్రభుత్వ భూమి ఆక్రమణకు స్కెచ్ ?
Special Stories

Govt land | ప్రభుత్వ భూమి ఆక్రమణకు స్కెచ్ ?

చూపించేది ఓ సర్వే నెంబర్ .. ప్రహారీ నిర్మించింది ప్రభుత్వ భూమిలో.. కోటి విలువైన ప్రభుత్వ భూమిపై కన్నేసిన కాంట్రాక్టర్ .. Govt land Occupation : ప్రభుత్వ భూమిని తన వశం చేసుకునేందుకు ఓ కాంట్రాక్టర్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. 1 కోటి కి పైగా విలువ చేసే ఆ భూమిని దక్కించుకునేందుకు అతను వేసిన స్కెచ్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందేనట. ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఆ భూమి ఉండటం, అక్కడ భూముల రేటు కోట్లల్లో ఉండటంతో సదరు వ్యక్తి కన్ను ఆ భూమిపై పడినట్లు సమాచారం. సదరు కాంట్రాక్టర్ తనకున్న పలుకుబడితో ఆ భూమిలో ప్రహారీ నిర్మించి రెవెన్యూ అధికారులను సైతం అటువైపు చూడకుండా ఆమ్యామ్యాలతో మేనేజ్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం వంగపహాడ్ శివారు ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి 516 సర్వే నెంబర్ లోని 10 గుంటల భూమిని ఓ కాంట్రాక్టర్ చదును చేసి ప్రహరీని కూడా కట్టినట...
Google lays off | ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్న గూగుల్‌.. కార‌ణం ఇదే..
Business, Career

Google lays off | ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్న గూగుల్‌.. కార‌ణం ఇదే..

Google lays off : టెక్ రంగాన్ని ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ (Google) ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. త‌న ప్లాట్‌ఫాం, డివైజ్‌ల‌లో (platforms and devices division) ప‌నిచేసే వంద‌లాది ఉద్యోగుల (hundreds of employees)ను తొల‌గిస్తోంది. వీరిలో ఆన్‌డ్రాయిడ్ (Android ) సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, పిక్స‌ల్ (Pixel ) ఫోన్ల రూపకల్పన, క్రోమ్ (Chrome) బ్రౌజర్ నిర్వహణ వంటి కీలక ప్రాజెక్టులపై పనిచేసే సాంకేతిక నిపుణులు ఉన్నారు. అయితే.. గూగుల్ ఈ తొలగింపులను చాలా వ్యూహాత్మ‌కంగా చేప‌డుతోంది. గత సంవత్సరం జరిగిన విభాగాల విలీనానికి (merger) కొనసాగింపుగా తీసుకుంద‌ని తెలుస్తోంది. Google lays off : ఇప్ప‌టికే కొంద‌రికి స్వ‌చ్ఛంద ఉద్వాస‌న‌ గూగుల్ ఈ విభాగంలోని ఉద్యోగులకు 2025 జనవరిలో స్వచ్ఛందంగా రిటైర్మెంట్ (voluntary exit programme) ఆఫర్ చేసింది. సంస్థ మరింత సమర్థంగా పని చేయాలనే ఉద్దేశంతో కొంతమందిని స్...
RRB ALP Job Vacancy | రైల్వేలో కొత్త కొలువులు.. విద్యార్హ‌త టెన్త్ మాత్ర‌మే…
Career

RRB ALP Job Vacancy | రైల్వేలో కొత్త కొలువులు.. విద్యార్హ‌త టెన్త్ మాత్ర‌మే…

RRB ALP Job Vacancy : రైల్వే దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో ఇండియన్ రైల్వే (Indian Railway) ఒకటి. రోజుకు కోటిన్నర మందికి పైగా ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఇలాంటి విస్తృతమైన సేవ‌ల‌ను అందించేందుకు నాణ్యమైన మానవ వనరుల అవసరం ఉంటుంది. ప్రస్తుతం రైల్వే శాఖ (Railway)లో మెకానికల్‌, ట్రాన్స్‌పోర్టేషన్ విభాగాల్లో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని భ‌ర్తీ చేయ‌డానికి రైల్వే శాఖ క‌స‌ర‌త్తు చేస్తోంది. ముఖ్యంగా అసిస్టెంట్‌ లోకో పైలట్ (Asistant loco pilot post (ALP) పోస్టుల నియామకాల‌కు శ్రీ‌కారం చుట్టింది. ఇందుకు అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తోంది. ఉద్యోగ స్వ‌భావం RRB ALP Job Vacancy : ఈ పోస్టులు రైలు నడిపే లోకో పైలట్ (loco pilots)లకు సహాయం చేసే ఉద్యోగాలు. రైలును నడిపే, నిర్వహించే బాధ్యతలు, ప్రమాదాల నివారణ, సాంకేతిక సమాచారం అందించడం వంటి అనేక కీలక కార్యకలాపాల్లో ALP...
Teacher Beats students | చిన్నారుల‌ను చెప్పుతో చితిక బాదిన టీచ‌ర్
State

Teacher Beats students | చిన్నారుల‌ను చెప్పుతో చితిక బాదిన టీచ‌ర్

Teacher Beats Students : ముగ్గురు చిన్నారుల‌పై ఓ టీచ‌ర్ (School teacher) త‌న దాష్టీకాన్ని ప్ర‌ద‌ర్శించింది. హోం వ‌ర్క్ చేయ‌లేద‌ని (not doing homework) చెప్పుతో చిత‌క‌బాదింది. ఈ దారుణం ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh)లోని శ్రీ‌ సత్యసాయి జిల్లా (Satya Sai district) ధర్మవరంలో ఓ ప్రైవేటు స్కూల్‌లో చోటుచేసుకుంది. దీనిపై ఆ చిన్నారుల త‌ల్లిదండ్రులు తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యారు. పాఠ‌శాల వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగారు. ఇది తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. Teacher beats students : స్కూల్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌ ఎప్ప‌టిలాగే స్కూల్‌కు వెళ్లిన రెండో త‌ర‌గ‌తి విద్యార్థుల‌ను టీచ‌ర్ అనిత (Teacher Anitha) హోం వ‌ర్క్ చేశారా? అని అడిగింది. వీరిలో ముగ్గురు విద్యార్థులు చేయ‌లేద‌ని చెప్ప‌డంతో ఆమె ఒక్క‌సారిగా ఆగ్ర‌హానికి గురైంది. త‌న కాలి చెప్పుతో ఆ చిన్నారుల‌ను విచ‌క్ష‌ణార‌హితంగా కొన్ని నిమిషాల‌పాటు కొట్టింది. దీంతో ఆ...
error: Content is protected !!