Sarkar Live

Day: April 16, 2025

UGC NET 2025 జూన్ నోటిఫికేషన్ విడుదల,   ఎలా దరఖాస్తు చేయాలి..
career

UGC NET 2025 జూన్ నోటిఫికేషన్ విడుదల, ఎలా దరఖాస్తు చేయాలి..

UGC NET 2025 June notification : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC)-NET జూన్ 2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. UGC NET 2025 జూన్ పరీక్షకు హాజరు కావడానికి ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.ac.in ని సందర్శించి తమ దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించవచ్చు. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, రిజిస్ట్రేషన్ ఫారమ్‌లను ఏప్రిల్ 16 నుంచి మే 7 మధ్య సమర్పించవచ్చు. అయితే, దరఖాస్తు రుసుమును సమర్పించడానికి చివరి తేదీ మే 8, 2025. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లోని వివరాలలో దిద్దుబాటు చేసుకునే అవకాశం మే 9 నుంచి 10 వరకు ఉంటుంది. UGC NET 2025 జూన్ పరీక్ష జూన్ 21 మరియు 30 మధ్య వివిధ పరీక్షా కేంద్రాలలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డులు పరీక్షకు ఒక వారం ముందు విడుదల చేస్తారు. అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను తనిఖీ చేయాల...
Murugadoss : మురుగదాస్ రిస్క్ చేస్తున్నాడా…?
Cinema

Murugadoss : మురుగదాస్ రిస్క్ చేస్తున్నాడా…?

Tollywood News | ఒకప్పుడు మురుగదాస్ (Murugadoss)నుండి సినిమా వస్తుందంటే సినీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. ఆ రేంజ్ లో మురుగదాస్ టేకింగ్ ఉండేది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా బడా హీరోలు తను కథ చెబితే చాలు డేట్స్ ఇచ్చేవారు. అలాంటి డైరెక్టర్ కొద్ది కాలంగా వరుస ఫ్లాఫ్ లతో ఇబ్బంది పడుతున్నాడు. రమణ (Ramana) మూవీని విజయ్ కాంత్ తో తీసి బంపర్ హిట్టు కొట్టాడు. ఆ మూవీని తెలుగులో వీవీ వినాయక్ డైరెక్షన్లో ఠాగూర్ (Tagur) తీసి సంచలన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మురుగదాస్ డైరెక్షన్లో సూర్య (Surya)హీరోగా గజిని, హిందీలో అమీర్ ఖాన్ గజినీ (Ameer Khan gajini), సెవెన్త్ సెన్స్,కత్తి ,తుపాకీ ఇలాంటి మూవీస్ తో తను ఎంత పొటెన్షియల్ ఉన్న డైరెక్టరో ఆడియన్స్ కి చూపెట్టాడు. ఇంకా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన మహేష్ బాబు స్పైడర్(Mahesh spider)మూవీ తన కెరీర్ ని ప్రమాదంలోకి నెట్టేసింది. ఈ మూవీ...
IMD Report : తెలంగాణలో వాతావరణ శాఖ హెచ్చరిక
State

IMD Report : తెలంగాణలో వాతావరణ శాఖ హెచ్చరిక

IMD Report | తెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ఈ వర్షాలు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడి ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. వాతావరణ శాఖ ప్రకారం, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం వాతావరణంలో తేమ శాతం తగ్గిపోయిన నేపథ్యంలో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ఉపరితల ఆవర్తనం బలహీనపడినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశముంది? గురు, శుక్రవారాల్లో జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, నాగర్‌కర్నూల్‌, జోగులాంబ గద్వాల తదితర జిల్లాల్ల...
Poisonous Conspiracy | స్కూల్ పిల్ల‌లపై విష ప్ర‌యోగం..
Crime

Poisonous Conspiracy | స్కూల్ పిల్ల‌లపై విష ప్ర‌యోగం..

Poisonous Conspiracy : ఆదిలాబాద్ జిల్లా (Adilabad district) ఇచ్చోడ మండలం ధరంపూరి (Dharampuri) గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (government primary school)లో దారుణం చోటుచేసుకుంది. చిన్నారుల ప్రాణాలు తీసుకొనే కుట్ర (Poisonous Conspiracy) జ‌రిగింది. దాదాపు 30 మంది విద్యార్థుల (Thirty children) ప్రాణాలు తీసేలా పథకం రచించిన కొందరు దుర్మార్గులు పాఠశాల నీటి ట్యాంకు (drinking water tank)లో పురుగుల మందు (pesticide) కలిపారు. అంతే కాకుండా.. మధ్యాహ్న భోజనం వండే పాత్రలపైనా ఆ విషపదార్థాన్ని చల్లి పెట్టారు. విద్యార్థులకు ఏమీ తెలియకుండా వారి భోజనంలోనే విషం ఇచ్చే ప్రయత్నం చేసిన ఈ కుట్ర పాఠశాల సిబ్బంది అప్రమత్తత వల్ల భ‌గ్న‌మైంది. వంట పాత్రలను శుభ్రం చేస్తుండగా నీళ్లలో నుంచి వాసన రావడం, నురగలు రావడం గమనించి వెంటనే పైఅధికారులకు సమాచారం అందించారు. సెల‌వుల్లో దారుణం శని, ఆది, సోమవారాల్లో వరుసగా మూడు రో...
Kancha gachibowli issue | కంచ గచ్చిబౌలి ఘ‌ట‌న‌పై సుప్రీం సీరియ‌స్
State

Kancha gachibowli issue | కంచ గచ్చిబౌలి ఘ‌ట‌న‌పై సుప్రీం సీరియ‌స్

Kancha Gachibowli issue : హైదరాబాద్ నగరంలోని కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli)లో భారీ స్థాయిలో చెట్లు నరికివేత‌పై సుప్రీం కోర్టు (Supreme Court) తీవ్రంగా స్పందించింది. చెట్ల‌ను ఎందుకు న‌ర‌కాల్సి (tree felling) వ‌చ్చింద‌ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంపై అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. చెట్లు నరికిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామ‌ని తేల్చి చెప్పింది. ఎవ‌రిని అడిగి అడ‌విని న‌రిశారు? కంచ గచ్చిబౌలి భూ వివాదం కేసును సుప్రీం కోర్టు సుమోటో (Suo Motu)గా తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తుల బృందం అయిన జస్టిస్ బి.ఆర్. గవాయ్ (Justice B.R. Gavai), జస్టిస్ ఎ.జి. మసీహ్ (Justice A.G. Masih) ఈ కేసు విచారణ చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వ తరపున తమిళనాడుకు చెందిన సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింగ్‌వి (Abhishek Manu Singhvi) వాదించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కంచ గ‌చ్చిబౌలి భూమిలో అభివృద్ధి ప‌నుల‌ను తాత్కాలికంగా ...
error: Content is protected !!