Sarkar Live

Day: April 26, 2025

Tirumala | తిరుమలలో చిరుతల‌ కలకలం..
State

Tirumala | తిరుమలలో చిరుతల‌ కలకలం..

Leopard Sighting : తిరుమల (Tirumala)లో చిరుతలు సంచారం క‌ల‌వ‌ర పెడుతోంది. ఇప్ప‌టికే భ‌క్తుల్లో భ‌యాందోళ‌న నెల‌కొన‌గా తాజాగా జూపార్క్ రోడ్డు ప్రాంతం నుంచి తిరుమల టోల్ గేటు మీదుగా అటవీ ప్రాంతంలో ఓ చిరుత క‌నిపించింది (Leopard Sighting). దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ (TTD Security) సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. చిరుత సంచారంపై ఫారెస్టు (Forest Department) అధికారులకు స‌మాచారమిచ్చారు. ఊర‌ట క‌లిగిన వెంట‌నే మ‌ళ్లీ… కొన్ని వారాలుగా తిరుమల (Tirumala Hills) పరిసర ప్రాంతాల్లో చిరుతల‌ (Leopards) కదలికలు తరచుగా నమోదవుతున్నాయి. సుమారు రెండు వారాల క్రితం కూడా ఒక చిరుత సంచరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వచ్చే శ్రీవారి భక్తులు తీవ్రంగా భ‌యాందోళ‌న చెందుతున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ (TTD) అధికారులు భ‌ద్ర‌త ప‌ర‌మైన అనేక చర్యలు చేప‌డుతున్నారు. చిరుతను పట్టు...
Big Encounter | భారీ ఎన్‌కౌంట‌ర్.. 38 మంది మావోయిస్టుల హ‌తం!
Crime

Big Encounter | భారీ ఎన్‌కౌంట‌ర్.. 38 మంది మావోయిస్టుల హ‌తం!

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల బోర్డర్ (Telangana and Chhattisgarh border)లో ఉన్న కర్రెగుట్ట (Karreguttalu)ల్లో భారీ ఎన్‌కౌంటర్ (Encounter) జరిగింది. ఈ కాల్పుల్లో 38 మంది మావోయిస్టులు (Maoists) చనిపోయార‌ని తెలుస్తోంది. ఎదురుగా జరిగిన కాల్పుల్లో ఒక జవాన్‌కు గాయాలయ్యాయి. ప్రస్తుతం కర్రెగుట్టల్లో ఇంకా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. 'ఆపరేషన్ కగార్' ( Operation Kagaar) అనే పేరుతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ బోర్డర్ ప్రాంతం అగ్నిగుండంలా మారింది. భద్రతా బలగాలు (Security forces) కర్రెగుట్టలే లక్ష్యంగా చుట్టుముట్టి వెతుకుతున్నాయి. వాళ్లు బాంబులు కూడా వేస్తున్నారు. దీనివల్ల చాలా మంది మావోయిస్టులు చనిపోయారని తెలుస్తోంది. దీంతో ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం (Dandakaranya region of Chhattisgarh)లో ఏం జరుగుతుందో అని జ‌నం భ‌యాందోళ‌న చెందుతున్నారు. Encounter :10 వేల భ‌ద్రతా బ‌ల‌గాలు మావోయిస్టు పార్టీని పూర్తిగా...
BRS Silver Jubilee | బీఆర్ఎస్‌లో స‌మ‌రోత్సాహం..
State, warangal

BRS Silver Jubilee | బీఆర్ఎస్‌లో స‌మ‌రోత్సాహం..

BRS Silver Jubilee బీఆర్ఎస్ (Bharat Rashtra Samithi-BRS) ఏర్పాటై 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సిల్వ‌ర్ జూబ్లీ వేడుక (Silver Jubilee Celebrations) జ‌ర‌గ‌నుంది. రేపు (ఏప్రిల్ 27న ) వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి (Elkathurthi)లో భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించ‌బోతున్నారు. దీని కోసం ఏర్పాట్ల‌న్నీ పూర్త‌వుతున్నాయి. BRS Silver Jubilee : జోరుగా ప్రచారం ఈ రజతోత్సవ సభ కోసం బీఆర్ఎస్ కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. పార్టీ జెండాలు, తోరణాలు కడుతున్నారు. గోడల మీద రాతలు రాస్తున్నారు. పోస్టర్లు అంటిస్తున్నారు. ఇది కేవలం ఒక సభ కాదని, ఒక ఉద్యమంలా మారుతోందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత పెద్ద సభ (the largest public meeting in India)ను పెట్టలేదని అంటున్నారు. ఎల్కతుర్తిలో దాదాపు 1300 ఎకరాల్లో ఈ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. అందులో 200 ఎకరాలను సభా వేదిక కోసం ప్రత్...
Pakistani illegal entry | హైదరాబాద్‌లో పాకిస్తానీ అక్ర‌మ వ‌ల‌స‌..
Crime

Pakistani illegal entry | హైదరాబాద్‌లో పాకిస్తానీ అక్ర‌మ వ‌ల‌స‌..

Pakistani illegal entry : పాకిస్తాన్ పౌరుడు (Pakistani man) మొహమ్మద్ ఫయాజ్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ (detained) చేశారు. నేపాల్ మీదుగా (via Nepal) అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన (illegal entry) అత‌డు స్థానిక యువతిని పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. తాను దుబాయ్‌లో పనిచేస్తున్నట్లు ఫ‌యాజ్‌ చెబుతుండ‌గా సరైన వీసా (official permit) లేకుండానే నేపాల్ ద్వారా భారత్‌లోకి అత‌డు అక్రమంగా ప్రవేశించాడు. ఈ విషయంపై పోలీసులకు స‌మాచారం లభించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. Pakistani illegal entry : మూడేళ్ల క్రిత‌మే వ‌చ్చి… ఫ‌యాజ్ 2022లోనే హైద‌రాబాద్ (Hyderabad)కు వ‌చ్చాడు. భార‌త్‌కు నేపాల్ మీదుగా అక్ర‌మంగా ప్రవేశించి ఇక్క‌డి యువ‌తిని అత‌డు పెళ్లి చేసుకున్నాడు. న‌కిలీ ఐడెంటిటీతో ఇక్క‌డ నివాసం ఏర్ప‌ర్చుకున్నాడు. దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ హైద‌రాబాద్‌కు రాక‌పోక‌లు సాగిస్తున్నాడని తెలుస్తోంది. ఇందుక...
Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్ట్ అధికారి ఇంట్లో ఏసీబీ రైడ్స్..
Crime

Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్ట్ అధికారి ఇంట్లో ఏసీబీ రైడ్స్..

కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) విచారణ తుది దశకు చేరుకుంది. ఈ క్ర‌మంలోనే కీలక ఘ‌ట‌న చోటుచేసుకుంది. శ‌నివారం ఉద‌యం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఎన్‌‌సీ‌గా ఉన్న హరిరామ్ ఇంట్లో ఏసీబీ అధికారులు (ACB Officials) ఎన్‌డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఆక‌స్మిక త‌నిఖీలు చేప‌ట్టారు. హైద‌రాబాద్ షేక్‌పేట్‌ (Shaikpet) లోని ఆదిత్య టవర్స్‌ లో ఉన్న హరిరామ్ నివాసంతో పాటు మొత్తం 14 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హ‌రిరామ్ కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా, గజ్వేల్ (Gajwel) ప్రాంత ఈఎన్సీగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాళేశ్వరం అనుమతులు, డిజైన్లు, రుణాల సమీకరణలోనూ ఆయన అత్యంత కీలకంగా వ్యహరించారు. హరిరామ్ భార్య అనిత కూడా నీటి పారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్‌సీగా ఉన్న ఆమె ప్రస్తుతం వాలంటరీ డైరెక్టర్ జనరల్ (Voluntary Director General) బాధ్యతలు నిర్వ‌ర్తిస్తున్నారు. సోదాల్లో భాగంగా హరిరామ్ పేరిట భారీగా ఆస్తుల ఉన్నట్...
error: Content is protected !!