Sarkar Live

Day: April 30, 2025

Harish Rao | రేవంత్ రెడ్డికి నిలువెల్లా విషం.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్
State, Hyderabad

Harish Rao | రేవంత్ రెడ్డికి నిలువెల్లా విషం.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్

Harish Rao : రవీంద్ర భారతిలో ప్రభుత్వం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి అడ్డగోలుగా రాజకీయాలు మాట్లాడారని, బసవేశ్వరుడి జయంతిని కూడా చిల్లర రాజకీయాల కోసం వాడుకున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు. పదో తరగతి ఫలితాల విడుదలను కూడా తన రాజకీయ అవసరానికి వాడుకున్నారని పది గంటలకు విడుదల చేయాల్సిన ఫలితాలను, రెండు సార్లు సమయం మార్చి చివరకు రెండున్నరకు విడుదల చేశారని, ఫలితాల కోసం ఎదురు చూసే పిల్లల జీవితాలతో వారం రోజులుగా తేదీలు మార్చి, టైమింగ్స్ మార్చి ఆడుకున్నారని ఫైర్ అయ్యారు. విద్యార్థులను ముందు పెట్టుకొని ఎంత నీచంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చారు. రేవంత్ రెడ్డి విద్యార్థులకు చెప్పేది ఇదేనా? అని ప్రశ్నించారు.విద్యార్థుల మెదళ్లలో విషం నింపుతున్న ముఖ్యమంత్రి ఎక్కడా ఉండడని, రజతోత్సవ సభను చూసినప్పటి నుంచి రేవంత్ కు నిద్ర పట్టడం లేదని, కళ్లలో, కడుపుల...
అప్పన్న సన్నిధిలో అపశృతి.. గోడకూలి ఏడుగురు భక్తుల మృతి – Simhachalam Temple Tragedy 
Crime

అప్పన్న సన్నిధిలో అపశృతి.. గోడకూలి ఏడుగురు భక్తుల మృతి – Simhachalam Temple Tragedy 

Simhachalam Temple Tragedy  : ‌సింహాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. చందనోత్సవం సమయంలో అప్పన్న సన్నిధిలో అపశృతి చోటుచేసుకుంది. రూ. 300 టికెట్‌ ‌కౌంటర్‌ ‌వద్ద గాలి, వానకు గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. సహాయకసిబ్బంది ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని ‌సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను కేజీహెచ్‌ ‌హాస్పిటల్‌కి తరలించారు. Simhachalam : భారీ వర్షంతో కూలిన గోడ సింహాచలం చందనోత్సవం సమయంలో భారీ వర్షం కురియడంతో గోడ కూలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ప్రసాదం స్కీం కింద అక్కడ గోడ కట్టారు. అక్కడ అభివృద్ధి పనులు చేస్తున్నారు. అందులో భాగంగా గోడ నిర్మించారు. ఆ గోడ పక్కన...
TG 10th Results 2025 : తెలంగాణ 10వ తరగతి ఫలితాలను ఈ లింక్ తో తెలుసుకోండి..
career

TG 10th Results 2025 : తెలంగాణ 10వ తరగతి ఫలితాలను ఈ లింక్ తో తెలుసుకోండి..

Telangana 10th Results 2025 Live Updates : తెలంగాణ పదో తరగతి పరీక్షలు మరికొసేపట్లో విడుదల కానున్నాయి. రిజల్ట్స్ కోసం ఇటు విద్యార్థులు, అటు తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరికాసేపట్లో 10వ తరగతి ఫలితాలు (TG 10th Results 2025) వచ్చేస్తున్నాయి.. విద్యాశాఖ ప్రకటించిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 30వ తేదీన బుధవారం మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఈ ఫలితాలను అధికారికంగా రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది. తెలంగాణ టెన్త్‌ ఫలితాల కోసం లింక్స్ పై క్లిక్ చేయండి.. https://results.bse.telangana.gov.in/ https://results.bsetelangana.org/ https://bse.telangana.gov.in/ https://www.manabadi.co.in/...
ఇరిగేషన్ లో “హరిరామ్”ను మించిన ఘనుడు..? -Corruption in Irrigation Department
Special Stories

ఇరిగేషన్ లో “హరిరామ్”ను మించిన ఘనుడు..? -Corruption in Irrigation Department

హరిరామ్ కంటే ఆ రిటైర్డ్ "ఎస్ఈ "అక్రమాస్తులే ఎక్కువంటూ నీటి పారుదల శాఖలో ప్రచారం? హరిరామ్ ఎపిసోడ్ తో రిటైర్డ్ ఎస్ఈ "సుధాకరుడి" అక్రమాలపై చింతగట్టు కార్యాలయంలో జోరుగా చర్చ .. రిటైర్డ్ అధికారిపై అవినీతి నిరోధక శాఖ దృష్టి సార్తిస్తే విస్తుపోయే అక్రమాస్తులు బయటపడే చాన్స్? Corruption in Irrigation Department | "హరిరామ్ " ఈ పేరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం( Telangana)లో మారుమోగుతోంది. 4 రోజుల క్రితం వరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ (Irrigation Department) మినహా ఎవరికీ ఎక్కువ తెలియని ఈయన పేరు తాజాగా ఏసీబీ రైడ్ తో ఒక్కసారిగా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఈఎన్సీగా విధులు నిర్వర్తిస్తున్న ఈ అధికారి అక్రమాస్తులపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు తనిఖీలు చేయడంతో సుమారుగా రూ.200 కోట్ల పైచిలుకు అక్రమాస్తులు బయటపడినట్లు బహిరంగంగా ప్రచారం జరిగింది. అయితే ఇదే శాఖలో ఈయనకు ...
Varun Tej : గోపీచంద్ ను కాదని వరుణ్ తేజ్ తో..?
Cinema

Varun Tej : గోపీచంద్ ను కాదని వరుణ్ తేజ్ తో..?

డిఫరెంట్ సినిమాలను తీసే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej)మరో క్రేజీ ప్రాజెక్ట్ ను ఒకే చేసినట్టు తెలుస్తోంది.ఇటీవల వరుణ్ చేసిన మూవీస్ వరుసగా ఫ్లాఫ్ అవుతున్నాయి. భారీ అంచనాలతో క్రేజీ కాంబోలో వస్తున్న మూవీస్ కూడా బాక్సాఫీస్ వద్ద చతికిల పడుతున్నాయి. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు (Praveen Sattaaru )డైరెక్షన్లో వచ్చిన గాండీవధారి అర్జున మూవీ వరుణ్ కెరియర్లో కంచె మూవీలా మంచి పేరు తీసుకొస్తుందని ఫాన్స్ అనుకున్నారు.కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ ని దారుణంగా నిరాశపరిచింది. తమ హీరోకు సూపర్ హిట్టు ఇస్తాడనుకొని ప్రవీణ్ సత్తారు పై ఫ్యాన్స్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. వారి అంచనాలను డైరెక్టర్ ఏ మాత్రం అందుకోలేకపోయాడు.ఆ తర్వాత శక్తి ప్రతాప్ సింగ్ (Shakti pratap sing) డైరెక్షన్ లో వచ్చిన ఆపరేషన్ వాలంటైన్ మూవీ వరుణ్ కెరీర్ ను దెబ్బతీసింది.ఈ మూవీతోనైనా వరుణ్ తేజ్...
error: Content is protected !!