Sarkar Live

Day: May 4, 2025

Bhu Bharathi | రేపటి నుంచి 28 మండ‌లాల్లో భూభార‌తి సదస్సులు, జాబితా ఇదే..
State

Bhu Bharathi | రేపటి నుంచి 28 మండ‌లాల్లో భూభార‌తి సదస్సులు, జాబితా ఇదే..

రెవెన్యూ స‌ద‌స్సుల్లో ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు ముమ్మర ఏర్పాట్లు Bhu Bharathi seminars List | హైద‌రాబాద్ : గ‌త నెల 17వ తేదీ నుంచి 30వ తేదీ వ‌ర‌కు నాలుగు జిల్లాల్లోని నాలుగు మండ‌లాల్లో నిర్వ‌హించిన మాదిరిగానే ఈనెల 5వ తేదీ నుంచి 20వ తేదీవ‌ర‌కు రాష్ట్రంలోని జిల్లాకు ఒక మండ‌లం చొప్పున 28 జిల్లాల్లోని 28 మండ‌లాల్లో రెవెన్యూ స‌ద‌స్సుల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు రెవెన్యూ , హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. Bhu Bharath : భూ సమస్యల పరిష్కారానికి శ్రీకారం.. భూభార‌తి చ‌ట్టంపై ప్ర‌జ‌ల్లో విస్తృత స్ధాయిలో అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతోపాటు. ఆయా మండ‌లాల్లో భూ స‌మ‌స్య‌ల‌పై ప్ర‌జ‌ల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీకరించి వాటిని ప‌రిష్క‌రించ‌డ‌మే ఈ రెవెన్యూ స‌ద‌స్సుల ముఖ్య ఉద్దేశ‌మ‌న్నారు. ప్ర‌తి క‌లెక్ట‌ర్ రెవెన్యూ స‌ద‌స్సుల‌కు హాజ‌రై అక్క‌డ రైతులు, ప్ర‌జ‌ల...
Badrinath : తెరుచుకున్న బద్రినాథ్ ఆలయ ద్వారాలు..
National

Badrinath : తెరుచుకున్న బద్రినాథ్ ఆలయ ద్వారాలు..

Badrinath Temple : ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని బద్రీనాథ్ ఆలయ ద్వారాలు ఆరు నెలల తర్వాత ఆదివారం భక్తుల దర్శనం కోసం తెరిచారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య, వైష్ణవాలయం తలుపులు ఉదయం 6 గంటలకు తెరవబడ్డాయి. వివిధ రకాలైన 15 టన్నుల రంగురంగు పూలతో ఆలయాన్ని అలంకరించారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Chief Minister Pushkar Singh Dhami), భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మహేంద్ర భట్, తెహ్రీ ఎమ్మెల్యే కిషోర్ ఉపాధ్యాయ్ తదితరులు పాల్గొన్నారు. చార్ ధామ్ ప్రయాణాన్ని (Char Dham Yatra) సురక్షితంగా చేయడానికి స్థానిక అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. బద్రీనాథ్ తలుపులు తెరవడంతో, ఈ సంవత్సరం చార్ ధామ్ యాత్ర పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. చార్ ధామ్ ప్రయాణాన్ని (Char Dham Yatra) సురక్షితంగా చేయడానికి స్థానిక అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. బద్రీనాథ్...
హైదరాబాద్ కు చేరుకున్న మిస్ వరల్డ్ సుందరీమణులు – Miss World 2025
Hyderabad, State

హైదరాబాద్ కు చేరుకున్న మిస్ వరల్డ్ సుందరీమణులు – Miss World 2025

Miss World 2025 | హైదరాబాద్ లో జరుగనున్న మిస్- వరల్డ్ పోటీల్లో పాల్గొననున్న వివిధ దేశాల సుందరీమణులు ఒక్కక్కరుగా వస్తున్నారు.. ఈ మిస్ వరల్డ్ పోటీల కంటెస్టర్లు ఈనెల 6 వ తేదీ నుంచి హైదరాబాద్ (Hyderabad)కు చేరుకుంటారు.మిస్ బ్రెజిల్ జెస్సికా స్కేన్ద్రియుజ్య్ పెడ్రోసో (Ms.Jessica Scandiuzzi Pedroso (Brazil) శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఆదివారం ఉదయం చేరుకున్నారు. శంషాబాద్ కు చేరుకున్న మిస్ బ్రెజిల్ కు తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం అధికారులు ఘన స్వాగతం పలికారు. కాగా, ఇప్పటికే మిస్ వరల్డ్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి, మిస్ కెనడా మిస్ ఎమ్మా డయన్నా క్యాథరీన్ మొర్రిసన్ లు ఇప్పటికే చేరుకున్నారు. ఇదిలా ఉండగా మిస్- వరల్డ్ (Miss World 2025) పోటీల్లో పాల్గొనేందుకు మిస్ కెనడా మిస్ ఎమ్మా డీనా కాథరిన్ మోరిసన్ ( Ms. Emma Deanna Cathryn Morrison,) నిన్ననే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ...
తెలంగాణ ప్ర‌భుత్వ క‌ళాశాల‌ల్లో ఈ ఏడాది కొత్త డిగ్రీ కోర్సులు.. New Degree courses
Career

తెలంగాణ ప్ర‌భుత్వ క‌ళాశాల‌ల్లో ఈ ఏడాది కొత్త డిగ్రీ కోర్సులు.. New Degree courses

New Degree courses : హైదరాబాద్: విద్యార్థుల ఉపాధి సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా, తెలంగాణ‌లోని 28 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు (GDCలు) 2025-26 విద్యా సంవత్సరానికి కొత్త అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను ప్రారంభించనున్నాయి. New Degree courses : కొత్త డిగ్రీ ప్రోగ్రామ్స్ ఇవీ.. BCom బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ & ఇన్సూరెన్స్ (BFSI), BCom E-కామర్స్ ఆపరేషన్స్, BCom రిటైల్ ఆపరేషన్స్, BSc టూరిజం & హాస్పిటాలిటీ ఆపరేషన్స్, BSc డిజిటల్/ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, BSc మార్కెటింగ్ & సేల్స్, BSc ఇన్ ఫార్మాస్యూటికల్ మాన్యుఫ్యాక్చరింగ్ & క్వాలిటీ BBA ఇన్ కంటెంట్ అండ్ క్రియేటివ్ రైటింగ్. తెలంగాణ‌ రాష్ట్రంలోని యువ‌త‌కు ఉపాధిని పెంచడం, నైపుణ్య ఆధారిత విద్యను పెంపొందించడం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ కొత్త కోర్సు(New Degree courses)ల‌ను ప్రార...
PM-KISAN : PM కిసాన్ యోజన తదుపరి విడత ఎప్పుడు వస్తుంది, ఎలా చెక్ చేసుకోవాలి?
Business

PM-KISAN : PM కిసాన్ యోజన తదుపరి విడత ఎప్పుడు వస్తుంది, ఎలా చెక్ చేసుకోవాలి?

PM-KISAN 20th Installment : ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం యొక్క 20వ విడత త్వరలో రైతుల బ్యాంకు ఖాతాల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు రూ. 2000 సహాయం అందించనున్న విష‌యం తెలిసిందే.. ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. కానీ ఈ ఇన్‌స్టాల్‌మెంట్‌ జూన్ 2025 లో వచ్చే అవకాశం ఉంది. PM-KISAN సమ్మాన్ నిధి యోజన అంటే ఏమిటి? ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-KISAN) అనేది రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమ‌లు చేస్తున్న ముఖ్య‌మైన ప‌థ‌కం. దీని కింద అర్హత కలిగిన రైతులకు ఏటా రూ. 6,000 ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ మొత్తాన్ని మూడు సమాన వాయిదాలలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. ఈ పథకం రైతులకు విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల వంటి చిన్న వ్యవసాయ అవసరాలకు సహాయం చేస్తూ.. రైతుల ఆదాయానికి స్థిరత్వాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద...
error: Content is protected !!