Sarkar Live

Day: May 13, 2025

Karthi : అమ్మో కార్తీ.. ఇన్ని సీక్వెల్సా…?
Cinema

Karthi : అమ్మో కార్తీ.. ఇన్ని సీక్వెల్సా…?

కోలీవుడ్ హీరో కార్తీ (Karthi) కి తమిళంలో ఎంత మార్కెట్ ఉందో తెలుగులో కూడా అంతే మార్కెట్ సంపాదించుకున్నాడు. తెలుగులో కూడా తనే డబ్బింగ్ చెప్పుకోవడంతో ఆడియన్స్ కి చాలా దగ్గర అయిపోయాడు. తన నుండి ఏ సినిమా రిలీజ్ అయిన కూడా తెలుగులో కూడా అంతే బిగ్ రేంజ్ లో రిలీజ్ అయి హిట్స్ కొడుతుంటాడు. తెలుగులో చాలా మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. తన నుండి వచ్చిన లాస్ట్ 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ (Premkumar)డైరెక్షన్లో సత్యం సుందరం (Sathyam sundaram)రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. ప్రజెంట్ పిఎస్ మిత్రన్ (PS Mithran) డైరెక్షన్లో సర్దార్ (Sardar)మూవీని చేస్తున్నాడు. సర్దార్ ఫస్ట్ పార్ట్ లో కార్తీ విశ్వరూపాన్ని చూపించాడు. తండ్రి,కొడుకుగా రెండు క్యారెక్టర్ లో కూడా అదరగొట్టేసాడు. స్పై,యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్ కి బాగా నచ్చడంతో సీక్వెల్ చేస్తున్నారు. చాలా రోజుల కిందటే సెట్స్ మీదకి వెళ్ళిన స...
IMD Report | ఈసారి సాధార‌ణం కంటే అధిక‌ వ‌ర్ష‌పాతం
Districts

IMD Report | ఈసారి సాధార‌ణం కంటే అధిక‌ వ‌ర్ష‌పాతం

IMD Report | తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ శుభవార్త తెలిపింది. ఈసారి కాస్త ముందస్తుగానే వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు అండ‌మాన్‌లోకి ప్రవేశించినట్లు మంగళవారం మధ్యాహ్నం నాటికి అవి దక్షిణ అండమాన్‌ ‌సముద్రం, నికోబార్‌ ‌దీవులు, దక్షిణ బంగాళాఖాతాన్ని తాకినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రుతుపవనాల ఆగమనంతో గత రెండు రోజులుగా నికోబార్‌ ‌దీవుల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కాగా, రానున్న మూడు, నాలుగు రోజుల్లో అండమాన్‌ ‌నికోబార్‌ ‌దీవులతో పాటు దక్షిణ అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య వరకు రుతుప‌వ‌నాలు విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ (IMD ) వెల్లడించింది. మే 27వ తేదీ నాటికి ఈ రుతుపవనాలు కేరళను తాకే అవ‌కాశం ఉం‌దని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. IMD Report : జూన్ 12 నాటికి తెలంగాణకు రుతుపవనాలు కాగా, సాధారణంగా జూన్‌ 1‌వ తేదీ నాటికి ...
LRS Concession | ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ గడువు మరోసారి పొడిగింపు
State, Hyderabad

LRS Concession | ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ గడువు మరోసారి పొడిగింపు

LRS Concession | లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ సీమ్‌ (LRS) ఫీజుపై ఇస్తున్న 25 శాతం రాయితీ గడువును రాష్ట్ర స‌ర్కారు మ‌రోసారి పొడిగించింది. ఈనెల 3వ తేదీతో ముగిసిన గడువును మే 31 వరకు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వన్‌ టైమ్‌ సెటిల్మెంట్‌ ప్రకటించిన ప్రభుత్వం.. ఎల్‌ఆర్‌ఎస్‌పై రాయితీ గడువును తొలుత మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత దీనిని ఏప్రిల్‌ 30 వరకు, ఆ తర్వాత మే 3 వరకు పొడిగించింది. అయితే ఇప్పుడు మరోసారి మే 31వర‌కు రాయితీ అవ‌కాశం క‌ల్పించింది. కాగా ఎల్ఆర్ ఎస్ రాయితీ (LRS concession) పొడిగింపునకు ప‌లు కార‌ణాలు చెబుతున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తడం, ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో రాయితీ గడువును ప‌లుమార్లు పొడిగిస్తున్నట్టు ప‌లువురు పేర్కొంటున్నారు. 2020లో ప్రారంభమైన లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం కింద 25.67 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించ...
error: Content is protected !!