సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఇదే.. Telangana Formation Day 2025
Telangana Formation Day 2025 | రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ (secunderabad parade ground) లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జిల్లాకు ఇంచార్జీలను నియమించింది.
Telangana Formation Day 2025 Shedule
09:40 గంటలకు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్లో పరేడ్కు సిద్ధం
09:45 గంటలకు పరేడ్ కమాండర్ పరేడ్ బాధ్యతలు స్వీకరిస్తారు
09:50 గంటలకు డీజీపీ డాక్టర్ జితేందర్ చేరుకుంటారు
09:52 గంటలకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు చేరుకుంటారు.
09:55 గంటలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేరుకుంటారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సీఎంకు స్వాగతం పలుకుతారు.
10:00 గంటలకు ము...




