Sarkar Live

Day: June 3, 2025

CM Revanth Reddy | భారీ వర్షాల వేళ.. ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు..
Hyderabad

CM Revanth Reddy | భారీ వర్షాల వేళ.. ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు..

Hyderabad : ప్రస్తుత సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగరంలో వర్షాలు, వరదల వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించడానికి వీలుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. వర్షాలు పడినప్పుడు నగరంలో ట్రాఫిక్‌తో పాటు ఇతర సమస్యలు తలెత్తకుండా పోలీసు, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి (CM Revanth Reddy) ఉన్నతాధికారుల సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు. అవసరానికి అనుగుణంగా 24 గంటల పాటు ఎమర్జెన్సీ టీమ్స్ అందుబాటులో ఉండాలని చెప్పారు. జంట నగరాల్లో గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ పనులకు సంబంధించిన పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ముందస...
హైదరాబాద్‌లో రూ.1 కోటి విలువైన కొకైన్ కలిపిన ఎఫెడ్రిన్ స్వాధీనం – Cocaine seized
Crime

హైదరాబాద్‌లో రూ.1 కోటి విలువైన కొకైన్ కలిపిన ఎఫెడ్రిన్ స్వాధీనం – Cocaine seized

Hyderabad : కూకట్‌పల్లిలోని జయనగర్‌లో భారీ మాదకద్రవ్యాల ముఠాను బాలానగర్ SOT అధికారులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. కొకైన్ (Cocaine) కలిపిన ఎఫెడ్రిన్‌ను విక్రయించేందుకు య‌త్నించిన‌ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక పోలీసు కానిస్టేబుల్‌తో సహా ఒక ముఠాను పట్టుకున్నారు. అధికారులు మొత్తం 820 గ్రాముల డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు, దీని విలువ రూ.1 కోటి కంటే ఎక్కువగా ఉంటుంద‌ని చెబుతున్నారు. నిందితులు ప‌ట్టుబ‌డిందిలా.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పోలీసుల టాస్క్ ఫోర్స్ విభాగంలో పనిచేస్తున్న గుణశేఖర్ లాభం కోసం ఎఫెడ్రిన్ (Cocaine) అమ్మకాన్ని ప్రతిపాదించాడు. సులభంగా డబ్బు సంపాదించాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఇత‌డి ప్లాన్ కు ఆకర్షితుడైన సురేంద్ర ఈ కుట్రలో చేరి, తన సహచరులను ఉపయోగించి హైదరాబాద్‌లో డ్రగ్‌ (Drugs) ను విక్రయించాడు. సురేంద్ర గతంలో ఒక ప్రైవేట్ ఫైనాన్స...
భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. చర్లపల్లి-రామనాథపురం మధ్య ప్రత్యేక రైళ్లు – SCR Special Trains
Hyderabad, State

భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. చర్లపల్లి-రామనాథపురం మధ్య ప్రత్యేక రైళ్లు – SCR Special Trains

Special Trains | తమిళనాడులో ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామేశ్వరం వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్‌ చెప్పింది. చర్లపల్లి రైల్వే టెర్మిన‌ల్ (Cheralapalli) నుంచి రామనాథపురం (Ramanathapuram) వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు వెల్ల‌డించింది. చర్లపల్లి-రామనాథపురం (07695) రైలు ఈనెల 11 నుంచి 25 వరకు ప్రతీ బుధవారం రాకపోకలు ప్ర‌యాణికుల‌కు సేవ‌లందిస్తుందిన పేర్కొంది. అలాగే, రామనాథపురం నుంచి చర్లపల్లి (07696) రైలు ఈ నెల 13 నుంచి 27 వరకు ప్రతీ శుక్రవారం ఈ ప్ర‌త్యేక‌ రైలు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. SCR Special Trains హాల్టింగ్ స్టేష‌న్లు ఙ‌వే.. ఈ ప్ర‌త్యేక‌ రైలు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, చెన్నై ఎగ్మోర్‌, చెంగల్పట్టు, విల్లుపురం, చిదంబరం, సిర్కాజీ, మయిలదుతురై, తిరువూర్‌, తిరుతురైపూండి, అదిరంపట్టణం, పుదుకొట్టై, అ...
తేనె, అల్లం కలిపి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు – Honey and Ginger Health Benifits
LifeStyle

తేనె, అల్లం కలిపి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు – Honey and Ginger Health Benifits

Honey and Ginger Health Benifits : అల్లం అనేది భారతదేశంలో సాధారణంగా ఉత్పత్తి అయ్యే జింగిబెరేసి కుటుంబానికి చెందిన భూగర్భ రైజోమ్. వేద కాలం నుంచి దీనినిని అనేక రకాల ఆయుర్వేద ఔషధాలతో వినియోగిస్తున్నారు. అల్లం, తేనె కలయికతో దగ్గు, గొంతు నొప్పి, జలుబు వంటి రుగ్మతలను దూరం చేస్తుంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ముక్కు కారటం నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. అల్లం, తేనె రెండు కలిపి తీసుకోవడం వల్ల శ్వాసకోశ వ్యవస్థ సమర్థవంతంగా శుభ్రపడుతుంది. జీర్ణక్రియకు మేలు : అల్లంలో ఉండే ఎంజైమ్‌లు జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి. తేనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుండి ఉపశమనం: అల్లం, తేనె కలయిక జలుబు, దగ్గులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అల్లం గొంతులో వాపును తగ్గించే శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. అయితే తే...
error: Content is protected !!