Sarkar Live

Day: June 16, 2025

RajaSaab | వింటేజ్ ప్రభాస్ రాజాసాబ్….వింటేజ్ ప్రభాస్ మళ్లీ వచ్చాడు..
Cinema

RajaSaab | వింటేజ్ ప్రభాస్ రాజాసాబ్….వింటేజ్ ప్రభాస్ మళ్లీ వచ్చాడు..

The RajaSaab Teaser 2025 | రెబల్ స్టార్ ప్రభాస్ (Rebal Star prabhas), మారుతి(Maruthi) కాంబోలో వస్తున్న తెరకెక్కుతున్న మూవీ రాజాసాబ్(RajaSaab). చాలా రోజుల నుండి రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈ మూవీ నుండి ఓ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడెప్పుడో టైటిల్ , ప్రభాస్ లుక్ ను రివిల్ చేస్తూ ఫ్యాన్స్ కి అప్డేట్ ఇచ్చింది మూవీ టీం. అప్పటినుండి మళ్లీ ఈ మూవీ నుండి ఏ అప్డేట్ రాలేదు. ఫాన్స్ కాస్త నిరాశగా ఉన్న టైమ్ లో వారిలో జోష్ నింపేలా అదిరిపోయే టీజర్ ని రిలీజ్ చేసింది. టీజర్ చూసిన ఫ్యాన్స్ వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అని సంబరపడిపోతున్నారు. హై ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న మూవీ టీజర్ ను ఓ రేంజ్ లో కట్ చేయడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా సంవత్సరాల తర్వాత స్టైలిష్ డార్లింగ్ ను చూపెట్టడంలో మారుతి సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. వింటేజ్ లుక్ లో ప్రభాస్… మిర్చి మూవీ తర్వాత ప్రభాస్ ఇంత స్టై...
ACB Raids | తెలంగాణలో ఏసీబీ దూకూడు.. డీఈవో, జూనియర్ అసిస్టెంట్ అరెస్టు..
Crime

ACB Raids | తెలంగాణలో ఏసీబీ దూకూడు.. డీఈవో, జూనియర్ అసిస్టెంట్ అరెస్టు..

ACB Raids in Mulugu | కొన్ని రోజులుగా  ఏసీబీ (Anti-Corruption Bureau) దూసుకుగా ముందుకు దూసుకుపోతోంది.  రాష్ట్ర  వ్యాప్తంగా అవినీతి అధికారుల‌పై ఉక్కు మోపుతోంది. ఏ చిన్న ప‌నికైనా  ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటున్నట్లు సమాచారం వస్తే వెంటనే రంగంలోకి దిగి వారిని రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకుంటోంది.  తాజాగా ఈరోజు (జూన్ 16న‌) లంచం తీసుకుంటుండగా  ములుగు జిల్లా డీఈవో (District Educational Officer), జూనియర్ అసిస్టెంట్ ను అరెస్టు చేశారు అనిశా అధికారులు. సిక్ లీవ్ నుంచి రిపోర్ట్ చేసిన ఉపాధ్యాయునికి పోస్టింగ్ ఇచ్చేందుకు డీఈవో, జూనియర్ అసిస్టెంట్.  ఏకంగా రూ.20వేల లంచం డిమాండ్ చేశారు  దీంతో బాధిత ఉపాధ్యాయుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఈ క్ర‌మంలో ఉపాధ్యాయుడి నుంచి డీఈవో ఫణిని రూ. 15000, జూనియర్ అసిస్టెంట్  దిలీప్  రూ.5 వేలు  లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దిడీఈవో ఫణిన...
ACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి..
Crime

ACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి..

ACB Raids | ఇంటి నెంబర్, వాటర్ సర్వీసింగ్ షెడ్ ఏర్పాటు కోసం డ‌బ్బులు డిమాండ్ చేసిన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా గ్రామ పంచాయతీ కార్య‌ద‌ర్శిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బుదేరా జీపీలో గ్రామానికి చెందిన వారు వాటర్ సర్వీసింగ్ షెడ్ నిర్మాణానికి అనుమ‌తి, కొత్త ఇంటికి నంబర్ కేటాయింపు కోసం గ్రామ కార్యదర్శి పి.నాగలక్ష్మి రూ.8వేలు లంచం (Bribe) డిమాండ్ చేశార‌ని ఏసీబీ అధికారులు తెలిపారు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను సంప్రదించ‌గా వారు రంగంలోకి దిగారు. సోమవారం బుదేరాలోని జీపీ కార్యాలయంలో రూ.8 వేల లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు జీపీ కార్యదర్శిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆమెను అరెస్టు చేసిన ఏసీబీ (ACB) అధికారులు నాంపల్లిలోని కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఎవరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి...
India Census | దేశంలో జనాభా గణన తేదీలు ఖరారు
National

India Census | దేశంలో జనాభా గణన తేదీలు ఖరారు

India Census 2026 | భారతదేశంలో తదుపరి జనాభా గణన రెండు దశల్లో నిర్వహించబడుతుందని కేంద్ర‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇది అక్టోబర్ 1, 2026 నుంచి ప్రారంభమై మార్చి 1, 2027 వరకు కొనసాగుతుంది.లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్‌లోని మంచుతో కప్పబడిన ప్రాంతాలలో జనాభా గణన 2026 అక్టోబర్ 1 నుండి ప్రారంభమవుతుంది. అలాగే దేశంలోని మిగిలిన ప్రాంతాలలో 2027 మార్చి 1 నుండి చేపట్టనున్నారు. ఈరోజు హోం మంత్రిత్వ శాఖ (Ministry of Home Affairs) జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా దీనిని ప్రకటించారు. భారతదేశ 16వ జనాభా లెక్కల అధికారిక నోటిఫికేషన్‌ను భారత రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ కార్యాలయం ద్వారా హోం మంత్రిత్వ శాఖ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం, దేశంలోని చాలా ప్రాంతాలకు మార్చి 1, 2027న 00:00 గంటలుగా ఉంటుంది. అయితే, కఠినమైన వాతావరణ పరిస్థితులు, క్లిష్ట భూభాగం కారణంగా, లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ...
Vemulawada | వేముల‌వాడ‌లో ముమ్మ‌రంగా కూల్చివేత‌లు
State, Karimnagar

Vemulawada | వేముల‌వాడ‌లో ముమ్మ‌రంగా కూల్చివేత‌లు

Rajanna Siricilla News | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన‌ వేములవాడలో (Vemulawada) బుల్డోజ‌ర్లు (Bulldozers) కూల్చివేత‌లు ప్రారంభించాయి. సోమ‌వారం ఉద‌యం నుంచే అధికారులు ప్ర‌దాన‌ రోడ్ల వెంట‌ భవనాలను కూల్చివేస్తున్నారు. వేముల‌వాడ‌ పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణ (Vemulawada Road expansion ) పనులలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా బిల్డింగ్‌లను నేలమట్టం చేస్తున్నారు. మొత్తం 10 జేసీబీలతో పది బృందాలు నిర్విరామంగా కూల్చివేత‌లు చేప‌డుతున్నాయి. అధికారుల‌ను ఈ పనులను క్షేత్ర‌స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఇండ్లు, దుకాణాలను య‌జ‌మానులు దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కూలీలలో సామాన్లు తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్య‌లో పోలీసులను మోహరించారు. అయితే ప్రధాన రోడ్డు వైపు వాహనాలు రాకుండా అమరవీరుల స్తూపం వద్ద బారికేడ్లు ఏర్పాటుచేశారు Vemulawada : రోడ్ల విస్తరణకు రూ.47కోట్లు.. ...
error: Content is protected !!