Sarkar Live

Day: June 19, 2025

ఇజ్రాయెల్ -ఇరాక్ యుద్ధం..  భార‌త ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం – Israel Iran Conflict
World

ఇజ్రాయెల్ -ఇరాక్ యుద్ధం.. భార‌త ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం – Israel Iran Conflict

ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు (Israel Iran Conflict) రోజురోజుకు తీవ్ర‌త‌మ‌వుతున్న నేప‌థ్యంలో కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇజ్రాయిల్ లో భారతీయ పౌరులను తరలించే ప్ర‌క్రియ‌ను ప్రారంభిస్తామని భారత్ గురువారం ప్రకటించింది, గగనతల పరిమితుల కారణంగా వారు భూ సరిహద్దుల ద్వారా బయలుదేరడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇరాన్‌లోని భారతీయ పౌరులను సురక్షితంగా తీసుకురావడానికి భారత ప్రభుత్వం బుధవారం ప్రారంభించిన ఆపరేషన్ కింద ఇజ్రాయెల్ నుంచి భారతీయులను తరలించనుంది. "ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఇటీవలి పరిణామాల దృష్ట్యా, ఇజ్రాయెల్ నుంచి బయలుదేరాలనుకునే భారతీయ పౌరులను వెంట‌నే తీసుకురావాల‌ని భారత ప్రభుత్వం నిర్ణయించింది" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. "ఇజ్రాయెల్ నుంచి భారతదేశానికి వారి ప్రయాణానికి భూ సరిహద్దుల గుండా, ఆ తరువాత భారతదేశానికి వాయుమార్గం ద్వారా సౌకర్యాలు కల్పించబడతాయి" అని ప్రకటనల...
Konda Murali | సంచలనం రేపుతున్న కొండా మురళి వ్యాఖ్యలు
warangal, State

Konda Murali | సంచలనం రేపుతున్న కొండా మురళి వ్యాఖ్యలు

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై పరోక్ష విమర్శలు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో ఇద్దరు ఎమ్మెల్యేలపై ఘాటు వ్యాఖ్యలు టిడిపిని బ్రష్టు పట్టించాడు.. కేసీఆర్, కేటీఆర్ కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ లో చేరాడని ఓ ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు పరకాలలో పోటీ చేసిన వ్యక్తి తన కాళ్ళు పట్టుకున్నాడని, ఈసారి తన కూతురు రాజకీయ అరంగ్రేటం చేయనుందని స్పష్టం చేసిన మాస్ లీడర్ సంచలనాలకు కేరాఫ్ అయిన కొండా మురళీ (Konda Murali) మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యే లపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇప్పుడు ఓరుగల్లు లో హాట్ టాపిక్ గా మారాయి. వరంగల్ జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీ (Rahul Ghandi) జన్మదిన వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్టేషన్ ఘనపూర్, పరకాల ఎమ్మెల్యే లపై పరోక్షంగా ఘాటువ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘ కాలం టిడిపి లో పదవులు అను...
గుడ్ న్యూస్.. కాజీపేట, కాచిగూడ నుంచి రిషికేశ్‌కు ప్రత్యేక రైలు -SCR
State, warangal

గుడ్ న్యూస్.. కాజీపేట, కాచిగూడ నుంచి రిషికేశ్‌కు ప్రత్యేక రైలు -SCR

SCR Special Train | ప్రయాణికులకు దక్షిణ మధ్య (SCR) రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. కాచిగూడ, కాజీపేట రైల్వేస్టేషన్ల మీదుగా ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌కు ప్రత్యేక రైళ్ల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. యశ్వంత్‌పూర్‌-యోగ్‌ నగరి రిషికేశ్‌ (06597)కు ప్రతీ గురువారం రైలు ప్రయాణికులకు సేవలందిస్తుందని తెలిపింది. ఈ రైలు గురువారం ఉదయం 7 గంటలకు రిషికేశ్‌లో బయలుదేరి ఆదివారం గమ్యస్థానం చేరుతుంది. ఈ రైలు కాచిగూడలో రాత్రి 8.50 గంటలకు.. కాజీపేటలో 11.33 గంటలకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. రిషికేశ్‌-యశ్వంత్‌పూర్‌ (06598) రైలు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఆదివారం సాయంత్రం 5.55 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ రైలు రెండు మార్గాల్లో యెలహంక జంక్షన్‌, హిందుపూర్‌, ధర్మవరం, అనంతపురం, డోన్‌, కర్నూల్‌ సిటీ, కాచిగూడ, కాజీపేట, బల్లర్షా, నాగ్‌పూర్‌, భోపాల్‌, బినా జంక్షన్‌, ఝాన్సీ, గ్వాలియర్‌, ఆగ్రా కాంట్‌...
Samyuktha menon | పూరి సినిమాలో సంయుక్త మీనన్…
Cinema

Samyuktha menon | పూరి సినిమాలో సంయుక్త మీనన్…

Samyuktha menon Next Movie | టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath) విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కబోతుంది. ఈ మూవీకి బెగ్గర్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ ,చార్మి ప్రొడ్యూసర్ లుగా పూరి కనెక్ట్స్ బ్యానర్ పై (Puri Connects Banner)ఈ మూవీ తెరకెక్కబోతుంది. ఈ బ్యానర్ పై వచ్చిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ మూవీస్ రెండు భారీ ఫ్లాప్స్ అయ్యాయి. పవర్ ఫుల్ స్టోరీ తో రెడీ…? ఇక ఇండస్ట్రీ లో పూరి పని అయిపోయిందనుకున్నారు. కానీ పూరి అనూహ్యంగా విజయసేతుపతిని లైన్ లో పెట్టాడు. ప్రజెంట్ సిట్చువేషన్ లో విజయ్ సేతుపతి డేట్స్ దొరకాలంటే చాలా కష్టం. రెండు మూడు సంవత్సరాలకు పైగా ఆయన బిజీ గా ఉండే యాక్టర్. అటువంటిది విజయ్ సేతుపతి కి కథ చెప్పి ఒప్పించాడంటే స్టొరీ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. విజయ్ సేతుపతి కూడా పూరి జగన్నాథ్...
error: Content is protected !!