Sarkar Live

Day: June 25, 2025

Bribe | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై..
Crime

Bribe | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై..

ACB Raids | ఏసీబీ అధికారులు రోజురోజుకు దాడులను ముమ్మరం చేస్తున్నా అవినీతి అధికారులు పట్టుబడుతూనే ఉన్నారు. అయితే లంచగొండులను కట్టడి చేయాల్సిన పోలీసులే లంచం తీసుకుంటూ దొరికిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా భూ వివాదంలో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ. 20 వేలు లంచం తీసుకుంటూ నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎస్సై ఏసీబీ అధికారులకు బుధవారం దొరికిపాయారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి (Kalwakurthi) పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సెకండ్ ఎస్సై రామచందర్ (Ramchandar) లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు పట్టుబడ్డారు. కల్వకుర్తి మండలం గుండూరు గ్రామానికి చెందిన వెంకటయ్య భూ వివాదంలో స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి రూ.20 వేలు డిమాండ్ చేశారు. అయ‌తే చివరికి రూ.10000 ల‌కు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయ‌డంతో వారు రంగంలోకి దిగారు. అధికారులు చెప్పినట్లుగా ఒప్ప...
Hyderabad | మున్సిపల్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Hyderabad, State

Hyderabad | మున్సిపల్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Hyderabad : మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్‌ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బుధ‌వారం అధికారులతో సమీక్ష (GHMC Review Meeting) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్న తాగునీటి సరఫరా, డ్రైనేజ్, శానిటేషన్, తదితర అభివృద్ధి కార్యక్రమాలపై పురోగతిని సీఎం సమీక్షించారు. సీఎం సూచించిన కీలక అంశాలు: అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను వెనువెంట‌నే పూర్తి చేయాలి. వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ (Dengue), చికున్ గున్యా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టండి. డ్రైనేజ్ ఓవర్‌ఫ్లో ఉండకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. తాగునీరు కలుషితం కాకుండా నిరంతర పర్యవేక్షణ అవసరం. దోమల నివారణకు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. భవిష్యత్‌ నగర ద...
Hanamkonda | రెజోనెన్సు గుప్పిట్లో డీఐఈఓ..?
Special Stories

Hanamkonda | రెజోనెన్సు గుప్పిట్లో డీఐఈఓ..?

అనుమతుల్లేని బ్రాంచీలపై చర్యలేవీ? అధికారులపై తీవ్ర ఆరోపణలు బ్రాంచీలను సీజ్ చేయకుండా ఉండేందుకు జిల్లా అధికారిని మచ్చిక చేసుకున్నట్లు ఆరోపణలు..?డిఐఈఓ తెలిసే రెజోనెన్సు యాజమాన్యం అనుమతిలేకుండా బ్రాంచీలు నిర్వహిస్తున్నట్లు ప్రచారం..? హన్మకొండ డిఐఈఓ ఎలా స్పందిస్తారో ? Hanamkonda News | తమకున్న పలుకుబడితో అనుమతి లేకుండా నగరంలో బ్రాంచీలు నిర్వహిస్తున్న రెజోనెన్సు (Resonance) యాజమాన్యం ఏకంగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారినే తమ గుప్పిట్లో ఉంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. చర్యలు తీసుకోవాలన్న.. అనుమతి లేని బ్రాంచీలను సీజ్ చేయాలన్న ఆ అధికారం డీఐఈవో (DIEO) కే ఉంటుంది కనుక ఆ అధికారినే వారు ప్రసన్నం చేసుకొని అనుమతి లేకుండా 5 బ్రాంచీలు నిర్వహిస్తూ ఐఐటీ(IIT), జేఈఈ(JEE), నీట్(NEET) పేరిట విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీఐఈవోకు తె...
Venkatesh | వెంకటేష్ స్పీడ్ పెంచేశారు..  వరుసగా మూడు సినిమాలు, వెబ్ సిరీస్‌తో జెట్ స్పీడ్!
Cinema

Venkatesh | వెంకటేష్ స్పీడ్ పెంచేశారు.. వరుసగా మూడు సినిమాలు, వెబ్ సిరీస్‌తో జెట్ స్పీడ్!

విక్టరీ వెంకటేష్(victory Venkatesh ) సంక్రాంతికి వస్తున్నాం (sankrathiki vasthunnam)మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత స్పీడ్ పెంచారు.యంగ్ హీరోలే ఇయర్ కి ఒక మూవీ కష్టంగా రిలీజ్ చేస్తుంటే వెంకీ మాత్రం వచ్చే ఏడాది మూడు సినిమాలతో కనువిందు చేయనున్నాడు. రీసెంట్ గా రానా నాయుడు-2(Rana naidu-2)వెబ్ సిరీస్ తో ముందుకొచ్చాడు. డోస్ తగ్గించిన రానా నాయుడు.. ఫస్ట్ సీజన్ లో వెంకీ పై విమర్శలు వచ్చాయి. అందులో కొన్ని సీన్స్ వెంకీ చేయవలసింది కాదని, అలా ఆయన్ని ఊహించుకోలేమని ఫ్యామిలీ ఆడియన్స్ నుండి నెగిటివ్ టాక్ వచ్చింది. ఈసారి మాత్రం సెకండ్ సీజన్ లో డోస్ తగ్గించి రిలీజ్ చేశారు. ఇక అనిల్ రావిపూడి చిరు (Anil ravipudi chiru combo)కాంబోలో వస్తున్న మూవీలో ఒక గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నట్టు కూడా టాక్ వినబడింది. ఈ రోల్ కోసం రెండు వారాల డేట్స్ కూడా అరేంజ్ చేయబోతున్నారట. త్వరలో Venkatesh జాయినింగ్… జెట్ స్పీడ్ ల...
error: Content is protected !!