Sarkar Live

Day: June 27, 2025

Kannappa Review | విశ్వాసం, త్యాగం, భక్తితో  విరాజిల్లిన విజువల్ విందు!
Cinema

Kannappa Review | విశ్వాసం, త్యాగం, భక్తితో విరాజిల్లిన విజువల్ విందు!

మంచు విష్ణు (Manchu Vishnu)డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప(Kannappa). ఎన్నో సంవత్సరాలు ఈ స్క్రిప్ట్ పై పనిచేసి భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. హిందీలో మహాభారతం సీరియల్ ను డైరెక్ట్ చేసిన ముకేష్ కుమార్(Mukesh Kumar)డైరెక్షన్ వహించగా మంచు మోహన్ బాబు(Mohan Babu) నిర్మించారు. భారీ అంచనాలతో రిలీజ్ కి రెడీ అయిన ఈ మూవీ చాలా సార్లు వాయిదా పడింది. ఫైనల్ గా ఈరోజు థియేటర్ లలో రిలీజ్ అయి ఎలాంటి టాక్ తెచ్చుకుందో చూద్దాం….. Kannappa Movie : స్టోరీ… ఒక గూడేనికి చెందిన నాయకుడు (శరత్ కుమార్) కొడుకు తిన్నడి(విష్ణు)కి శివుడంటే అస్సలు ఇష్టం ఉండదు.కానీ తిన్నడి ప్రేమికురాలు నెమలి (ప్రీతి ముకుందన్) మాత్రం శివుడిని ఆరాధిస్తుంది.ఒక విషయంలో కొందరి రాక్షసుల నుండి ఆ గూడేనికి ఆపద తలెత్తుతుంది. అసలు ఆ ఆపద ఏంటి..? దాని నుండి తిన్నడు ఆ గూడెన్ని కాపాడాడ..?శివుడిని ద్వేషించే తిన్నడు భక్తుడిగా ఎలా మారాడు అనేది తెలియాలంటే మూవ...
Illegal Colleges | విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలు..
Special Stories

Illegal Colleges | విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలు..

రెజోనెన్సు కళాశాలలపై చర్యలు ఎందుకు లేవు? కళాశాలలను సీజ్ చేయడానికి హన్మకొండ డీఐఈఓ వెనుకడుగు? అనుమతి లేని బ్రాంచీలపై ఫొటోలతో సహా కథనాలు వెలువరించినా చర్యలు శూన్యం కార్యాలయంలో దొరకడు… ఫోన్ లో అందుబాటులోకి రాడు! Illegal Colleges in Hanamkonda | రెజోనెన్సు కాలేజీలపై డీఐఈఓ కు అమితమైన ప్రేమ ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా హన్మకొండ నగరంలో ఆ కాలేజి యాజమాన్యం అనుమతి లేకుండా 5 బ్రాంచీలను నిర్వహించడంతోపాటు ఐఐటీ, నీట్, జేఈఈ, ఏసీ తరగతుల పేర లక్షలరూపాయల ఫీజులు వసూళ్ళుచేస్తున్నట్లు తెలుస్తోంది. రెజోనెన్సు యాజమాన్యం అనుమతి లేకుండా కళాశాలలు నిర్వహిస్తున్న విషయాన్ని ఫొటోలతో సహ బహిర్గతం చేసినప్పటికీ డీఐఈఓ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిసింది. ఆ కళాశాలపై చర్యలు తీసుకోకపోవడం వెనుక అమ్యామ్యాల రహస్యం దాగి ఉండొచ్చనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. Illegal Colleges : స్పంద...
NTR Award | గడ్డం కేశవమూర్తికి ఎన్టీఆర్ అవార్డు
warangal, State

NTR Award | గడ్డం కేశవమూర్తికి ఎన్టీఆర్ అవార్డు

– సీతక్క చేతుల మీదుగా ఘన సత్కారం Mulugu : సీనియర్ జర్నలిస్ట్‌, రచయిత గడ్డం కేశవమూర్తికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటసార్వభౌముడు, సంచలన రాజకీయ నేత పద్మశ్రీ డా.ఎన్టీ రామారావు స్మారకంగా ఇచ్చే ఎన్టీఆర్ అవార్డు (NTR Award ) ఈసారి కేశవమూర్తికి అందింది. ఈ అవార్డును విజయవాడకు చెందిన 'ఎక్స్ రే సాహిత్య-సాంస్కృతిక సేవా సంస్థ' ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అందజేసింది. ప్రముఖ నటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ తో పాటు కేశవమూర్తి (Gaddam Keshava Murthi) ని కూడా పురస్కరించడం విశేషం. గురువారం ములుగు పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి సీతక్క (Minister Seethakka) స్వయంగా కేశవమూర్తికి అవార్డును అందించారు. ఆమె చేతుల మీదుగా శాలువాతో కేశవమూర్తిని ఘనంగ సపన, మెమెంటోతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజ...
Bhagyanagar Express | మొరాయించిన భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్
Karimnagar

Bhagyanagar Express | మొరాయించిన భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్

Peddaplli News : సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (Bhagyanagar Express) రైలు మరోసారి మార్గమధ్యలో నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పెద్దపల్లి జిల్లా రాఘవపూర్‌ రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ (Bhagyanagar Expres) పెద్దపల్లి జిల్లా రాఘవపూర్‌ రైల్వే స్టేషన్‌ వద్ద నిలిచిపోయింది. అయితే ఎంతసేపటికీ రైలు కదలలేదు. మరోవైపు అధికారులు సైతం సరిగా స్పందించకపోవడంతో ప్రయాణికులు బస్సుల కోసం కాలినడకన రాజీవ్‌ రహదారిపైకి చేరుకున్నారు. బస్సుల కోసం వందలాది మంది ప్రయాణికులు పడిగాపులు కాశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ప్రతీరోజు భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ ఉదయం 3.35 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి బయలురి ఉదయం 10.50 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్ చేరుకుంటుంది. ఉదయాన్నే వరంగల్, హైదరాబాద్ వంటి నగరాలకు...
error: Content is protected !!