Sarkar Live

Day: July 17, 2025

Rajinikanth : కూలీ 1000 కోట్లు కొడుతుందా..?
Cinema

Rajinikanth : కూలీ 1000 కోట్లు కొడుతుందా..?

రజనీకాంత్ - లోకేష్ కనకరాజు కాంబోలో కూలీ: మరో బాక్సాఫీస్ సునామి ఖాయమా? Kollywood News : సూపర్ స్టార్ రజనీకాంత్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు (Super star Rajinikanth, Lokesh kanagaraj Combo) కాంబోలో హై ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్న మూవీ కూలీ(Coolie). వీరిద్దరి కాంబోలో ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుండే ఆడియన్స్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టు కొడుతుందని ఫిక్స్ అయిపోయారు.లోకేష్ కనకరాజ్ చేసిన అన్ని మూవీస్ కూడా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్టయ్యాయి. ఒక మూవీకి మించి మరో మూవీతో భారీ హిట్లు కొడుతూ వరల్డ్ వైడ్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు.ఆయన నుండి మూవీ వస్తుందంటేనే బాక్సాఫీస్ షేక్ అవడం ఖాయమనే రేంజ్ లో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టు కుంటున్నారు. వారి అంచనాలకు మించి మూవీస్ తీసి థ్రిల్ చేస్తున్నాడు. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబోలో వస్తున్న కూలీ సినిమా సరికొత్త రికార్డులన...
Sub Registrar | సబ్ రిజిస్ట్రార్ సార్ అక్రమాలకు సాక్షాలివిగో..
Special Stories

Sub Registrar | సబ్ రిజిస్ట్రార్ సార్ అక్రమాలకు సాక్షాలివిగో..

జీవో నెంబర్ 257 ను తుంగలో తొక్కిన సబ్ రిజిస్ట్రార్ సబ్ రిజిస్ట్రార్ పై ఇంచార్జి డి ఆర్ ఎలా స్పందిస్తారో ? Warangal News | వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ (Sub Registrar) గా విధులు నిర్వహిస్తున్న సైదులు గుట్టుచప్పుడు కాకుండా జీవో నెంబర్ 257 అతిక్రమించి అక్రమాలకు పాల్పడినట్లు విశ్వసనీయగా తెలిసింది. పైకి సత్యహరించంద్రుడిలా కనిపించే ఈ అధికారి లోలోపల మాత్రం తన వక్రబుద్దితో స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసి గట్టిగానే దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో విధులు నిర్వహించినప్పుడు జీవో నెంబర్ 257 ను అతిక్రమించి అక్రమ రిజిస్ట్రేషన్ లు చేసినందుకు గాను సదరు అధికారి పై సస్పెన్షన్ వేటు పడగా ఇప్పుడు మళ్లీ అదే దారిలో నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ లు చేయడం గమనార్హం. వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ గా గత కొన్ని నెలల క్ర...
Kadapa | ఇంట‌ర్ విద్యార్థిని హ‌త్య‌లో ట్విస్ట్‌..
AndhraPradesh

Kadapa | ఇంట‌ర్ విద్యార్థిని హ‌త్య‌లో ట్విస్ట్‌..

Kadapa News | కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో ఇంటర్మీడియ‌ట్‌ విద్యార్థిని వైష్ణవి హత్య కేసులో కీల‌క మ‌లుపు చోటుచేసుకుంది. పోలీసుల దర్యాప్తులో అనేక ముఖ్య‌మైన‌ ఆధారాలు సేకరించారు. వైష్ణవి హత్యలో తన స్నేహితుడు లోకేశ్ పాత్ర లేదని డీఐజీ ప్రవీణ్ స్ప‌ష్టం చేశారు. విద్యార్థినిపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని తెలిపారు. కాగా, ఎర్రగుంట్ల మండలానికి చెందిన వైష్ణవి గ‌త‌ సోమవారం క‌ళాశాల‌కు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చేప‌ట్ట‌గా గండికోటలో విద్యార్థిని మృతదేహం ల‌భ్య‌మైంది.. వైష్ణవి చివరిసారిగా స్నేహితులు లోకేష్ ద్విచక్ర వాహనంపై గండికోటకు వెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో అతనే హత్య చేశాడని కుటుంబం ఆరోపిస్తోంది. దీనితో పోలీసులు లోకేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించ‌గా.. ఇప్పటివరకు దర్యాప్తులో అతనికి హత్యకు సంబంధం లేదని డీఐజీ కోయ ప్రవీణ్ స్పష...
error: Content is protected !!