Sarkar Live

Day: August 1, 2025

71th National Film Awards : జాతీయ చలన చిత్ర అవార్డులు.. .. విక్రాంత్ మాస్సే, షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీలకు పురస్కారాలు
Cinema

71th National Film Awards : జాతీయ చలన చిత్ర అవార్డులు.. .. విక్రాంత్ మాస్సే, షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీలకు పురస్కారాలు

71th National Film Awards | 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2023 విజేతలను ఈరోజు, ఆగస్టు 1న న్యూఢిల్లీలో ప్రకటించారు. జాతీయ ఉత్తమ చిత్రంగా విక్రాంత్ మస్సే నటించిన ‘12th ఫెయిల్‌’కు అవార్డు వరించింది. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు పంచుకున్నారు. షారుక్‌ ఖాన్‌ (జవాన్‌), విక్రాంత్‌ మస్సే (12th ఫెయిల్‌)లు ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా ‘మిస్సెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే’ (హిందీ)లో నటనకు రాణీ ముఖర్జీని అవార్డు వరించింది.' 2023లో, షారుఖ్ ఖాన్ తన పఠాన్, జవాన్, డంకీ చిత్రాలతో భారతదేశంలో 70 మిలియన్లకు పైగా ప్రేక్షకులను ఆకర్షించడం ద్వారా చరిత్ర సృష్టించాడు. ఈ మూడు ప్రాజెక్టులు భారతదేశంలో రూ. 1300 కోట్లకు పైగా వసూలు చేశాయి ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 2500 కోట్లు వసూలు చేశాయి. 12th ఫెయిల్ చిత్రానికి ఉత్తమ నటుడిగా విక్రాంత్ మాస్సే అవార్డు గెలుచుకున్నారు. 12th ఫెయిల్ చిత్రంలో తన శక్తివంతమైన నటనకు గాను వ...
దాహ‌మ‌ని  తాగునీరు అడిగితే మూత్రం ఇచ్చాడు.. – Urine Bottle Incident
Crime, Viral

దాహ‌మ‌ని తాగునీరు అడిగితే మూత్రం ఇచ్చాడు.. – Urine Bottle Incident

Urine Bottle Incident Odisha | ఒడిశాలో దారుణ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. గజపతి జిల్లా (Gajapati district) ఆర్‌డబ్ల్యుఎస్‌ఎస్ కార్యాలయంలో తాగునీరు అడిగిన అధికారికి అక్క‌డ ప‌నిచేసే అటెండ‌ర్ మూత్రం క‌లిపిన బాటిల్ ఇచ్చాడు. ఆ నీరు తాగిన అధికారి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై ఆస్ప‌త్రిలో చేరాడు. వివ‌రాల్లోకి వెళితే. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సచిన్ గౌడ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, ఆర్‌డ‌బ్ల్యూఎస్ కార్యాల‌యంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సచిన్ గౌడ అటెండ‌ర్ బెహెరా నాయక్‌ను తాగునీటి బాటిల్ అడిగాడు. దీంతో అతనికి మూత్రం క‌లిపిన వాట‌ర్ బాటిల్ ఇచ్చాడని ఆరోపించారు. తక్కువ వెలుతురు, పని ఒత్తిడి వ‌ల్ల స‌చిన్‌ గౌడ తెలియకుండానే ఆ బాటిల్ లోనినీరు తాగాడు. కొద్దిసేపటికే అతనికి ఎదో తేడాగా అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు అనిపించింది. వెంట‌నే ఆ నీరు ...
August 2025 | ఫాస్ట్‌ట్యాగ్, క్రెడిట్ కార్డ్, UPI కోసం కొత్త నియమాలు
Business

August 2025 | ఫాస్ట్‌ట్యాగ్, క్రెడిట్ కార్డ్, UPI కోసం కొత్త నియమాలు

Financial New rules From August 2025 : ఆగస్టు నెలలో అనేక ముఖ్యమైన ఆర్థిక మార్పులు అమల్లోకి వస్తున్నాయి. ఈ మార్పులు మీ రోజువారీ లావాదేవీలు, ప్రయాణం, క్రెడిట్‌ కార్డ్ ప్రయోజనాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. UPI లావాదేవీల కోసం సవరించిన నియమాలు, ప్రైవేట్ వాహనాలకు కొత్త FASTag వార్షిక పాస్, ఎంపిక చేసిన SBI క్రెడిట్ కార్డులపై ఉచిత బీమా కవర్ విత్‌డ్రా ఈరోజు నుండి అమల్లోకి వ‌చ్చాయి. ఆగస్టులో అమల్లోకి వచ్చే ప్రధాన మార్పులు ఇవే.. ఆగస్టులో UPI మార్పులు UPI Changes 2025 : UPI లావాదేవీల పనితీరును మెరుగుపచేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఎకోసిస్టమ్‌లో అనేక మార్పులు చేసింది. బ్యాలెన్స్ ఎంక్వైరీ రిక్వెస్ట్‌ల‌ను పరిమితం చేయడం నుండి ఆటోపే మాండేట్ ఎగ్జిక్యూషన్, వాలిడేట్ అడ్రస్ వంటి APIల వినియోగాన్ని నియంత్రించడం వరకు NPCI UPI ఎకోసిస్టమ్ సభ్యు...
Cylinder Price : వినియోగదారులకు ఊరట.. గ్యాస్ ధరలు  తగ్గాయ్..
Business

Cylinder Price : వినియోగదారులకు ఊరట.. గ్యాస్ ధరలు తగ్గాయ్..

Commercial Cylinder Price Reduce : వంట గ్యాస్ వినియోగదారులకు ఊరట లభించింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలు కేంద్రం తగ్గించింది. ఒక్కో సిలిండర్‌పై రూ. 33.50 పైసల రూపాయల మేర తగ్గించింది. ఈ ధరలు శుక్రవారం తెల్లవారు జాము నుంచే అమలులోకి వచ్చాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే చమురు కంపెనీలు ఒక ప్రకటన విడుదల చేశాయి. కాగా కమర్షియల్​ గ్యాస్​ సిలిండర్​ ధరలను తగ్గించడం ఈ ఏడాదిలో ఇది ఆరోసారి. జనవరిలో రూ. 14.50 పైసలు, ఫిబ్రవరిలో ఏడు రూపాయలు, ఏప్రిల్ లో 41 రూపాయల మేర వాణిజ్య అవసరాలకు వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ల రేట్లు తగ్గాయి. మరోవైపు, దేశ రాజధాని దిల్లీలో ఆగస్టు 1 నుండి, 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ఇక్కడ రూ.1631.50 కు లభిస్తుంది. వివిధ నగరాల్లో ధరల తగ్గింపు ఇలా ఢిల్లీ: ₹1,665 → ₹1,631.50 ముంబై: ₹1,616.50 → ₹1,583 కోల్‌కతా: ₹1,769 → ₹1,735.50 ...
error: Content is protected !!