Sarkar Live

Day: August 5, 2025

Uttarkashi | వరద బీభ‌త్సం.. – ఐదుగురు మృతి.. 10 మంది జవాన్లు గల్లంతు..?
National

Uttarkashi | వరద బీభ‌త్సం.. – ఐదుగురు మృతి.. 10 మంది జవాన్లు గల్లంతు..?

Uttarkashi Floods | ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని ఉత్తరకాశీలో వరదలు బీభత్సం సృష్టించాయి. ధరాలీ గ్రామంపై ఒక్క‌సారిగా వ‌ర‌ద నీరు పోటెత్త‌డంతో ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. 10 మంది జవాన్లు వరదల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 50 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని, 20-25 హోటళ్లు, నివాసాలు వ‌ర‌ద ప్ర‌వాహంలో కొట్టుకుపోయాయ‌ని స్థానికులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌ అయింది. ఎస్‌డీఆర్ఎఫ్‌ ‌రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుంది. సహాయక చర్యల కోసం ఉత్తరాఖండ్‌ ‌ప్రభుత్వం భారత సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ఎన్డీఆర్ఎఫ్‌, ఐటీబీపీ బృందాలు ఘటనా స్థలానికి బయల్దేరి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘ‌ట‌న‌ (Uttarkashi Tragedy)పై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్‌ ‌ధా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల విషయంలో సీనియర్‌ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జ...
ATM | ఏటిఎంల‌లో రూ.500 నోట్ల స‌ర‌ఫ‌రాపై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌
Business

ATM | ఏటిఎంల‌లో రూ.500 నోట్ల స‌ర‌ఫ‌రాపై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

PIB Fact Check on ATM | ఏటీఎంల‌లో రూ.500 నోట్ల సరఫరాపై కేంద్ర కీల‌క ప్ర‌క‌ట‌న జారీ చేసింది. ఏటీఎంలు రూ.100, రూ.200 నోట్లతో పాటు రూ.500 నోట్లను కూడా పంపిణీ చేస్తూనే ఉంటాయని ప్రభుత్వం మంగళవారం పునరుద్ఘాటించింది. రూ.500 నోట్ల స‌ర‌ఫ‌రా నిలిపివేస్తున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల్లో వాస్త‌వం లేద‌ని స్ప‌ష్టం చేసింది. ప్రజల లావాదేవీల డిమాండ్లను సులభతరం చేయడానికి కావలసిన డినామినేషన్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తో సంప్రదించి ప్రభుత్వం ఒక నిర్దిష్ట డినామినేషన్ నోట్ల ముద్రణను నిర్ణయిస్తుందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. "ప్రజలకు తరచుగా ఉపయోగించే నోట్లను అందుబాటులోకి తీసుకురావడానికి తమ ప్రయత్నంలో భాగంగా, 'ATMల ద్వారా రూ. 100, రూ. 200 డినామినేషన్ బ్యాంక్ నోట్ల పంపిణీ' అనే సర్క్యులర్‌ను ఏప్రిల్ 28, 2025న జారీ చేసినట్లు RBI తెలియజేసింది, అన్ని బ్...
Kaleshwaram  | కాళేశ్వరం ఆరోపణలపై హరీశ్ రావు కౌంటర్
Hyderabad, State

Kaleshwaram | కాళేశ్వరం ఆరోపణలపై హరీశ్ రావు కౌంటర్

హైద‌రాబాద్ : కాళేశ్వ‌రం ప్రాజెక్టు (Kaleshwaram Project ) పై కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌ను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. కాళేశ్వ‌రం రిపోర్టు పేరిట 60 పేజీల నివేదిక‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం సోమ‌వారం విడుద‌ల చేస్తూ.. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు గుప్పించింది. కాంగ్రెస్ స‌ర్కార్ ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తూ.. కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు సంబంధించిన వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ భ‌వ‌న్‌లో హ‌రీశ్‌రావు మంగ‌ళ‌వారం దీటుగా ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసిన ఆరోప‌ణ‌ల‌కు సూటిగా స‌మాధానం ఇచ్చారు. కాళేశ్వ‌రం వాస్త‌వాలు ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌నే ఉద్దేశంతో హ‌రీశ్‌రావు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ వీక్షించేందుకు అన్ని జిల్లా బీఆర్ఎస్ కార్యాల‌యాల్లో ఏర్పాట్లు చేశారు. ఈ సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు కాళేశ్వ‌రం గురించి వివ...
2025 అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్‌లో టాప్ 6 ఉత్తమ టాప్‌లోడ్ వాషింగ్ మెషిన్లు – భారీ డిస్కౌంట్లు Amazon Sale 2025
Technology

2025 అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్‌లో టాప్ 6 ఉత్తమ టాప్‌లోడ్ వాషింగ్ మెషిన్లు – భారీ డిస్కౌంట్లు Amazon Sale 2025

Amazon Sale 2025 | అత్యాధునిక స్మార్ట్ ఫీచర్లు, ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీ, స్టైలిష్ డిజైన్ – ఇవన్నీ ఒకే వాషింగ్ మెషిన్‌లో ఉంటే అదిరిపోతుంది కదా? అలాంటి లక్షణాలు ఉంటూ, సూపర్ డిస్కౌంట్‌లతో అమెజాన్ 2025 గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్‌కు సిద్ధంగా ఉంది! మీ ఇంటి అవసరాలకు తగిన ఉత్తమ టాప్‌లోడ్ వాషింగ్ మెషిన్ కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2025లో టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ మోడల్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ టాప్ లోడింగ్ వాషర్‌లు వేగవంతమైన సైకిల్స్, స్మార్ట్ క్లీనింగ్ ఫీచర్‌లు ఉన్నాయి. ఎనర్జీ ఎఫిషియన్సీ, ఇన్ బిల్ట్ హీటర్లు లేదా Wi-Fi నియంత్రణ అయినా, నేటి యంత్రాలు పనితీరు లక్షణాలతో నిండి ఉన్నాయి. బడ్జెట్-స్నేహపూర్వక ఎంపికల నుండి ప్రీమియం మోడల్‌ల వరకు, అమెజాన్ సేల్ 2025 అన్ని రకాల కుటుంబాలకు సరిపోయే మోడల్స్ పై డిస్కౌంట్లను అందిస్తోంది. Samsung ...
error: Content is protected !!