Sarkar Live

Day: August 7, 2025

Detect heart failure | ఇక క్షణాల్లో గుండె వైఫ‌ల్యాన్ని ప‌సిగ‌ట్టొచ్చు..
LifeStyle, Technology

Detect heart failure | ఇక క్షణాల్లో గుండె వైఫ‌ల్యాన్ని ప‌సిగ‌ట్టొచ్చు..

Detect heart failure : గుండె వైఫల్యం (Heart Failure)ను క్ష‌ణాల్లోనే ముందుగా ప‌సిగ‌ట్టే ప‌రిక‌రం భార‌త‌దేశంలో అందుబాటులోకి వ‌చ్చింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడ‌ల్ దేశంలోనే మొట్టమొదటి అద్భుతమైన వైద్య ఆవిష్కరణగా నిలిచింది. దీనిని నారాయ‌ణ హెల్త్ (Narayana Health) క్లినికల్ రిసెర్చ్ టీం, మేధా ఏఐ (Medha AI) అనే అడ్వాన్స్ ఎన‌లైటిక్స్ అండ్ ఏఐ (Advanced Analytics & AI) విభాగం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ECG చిత్రాల ఆధారంగా గుండె పనితీరును ముందే అంచనా వేసేలా దీన్ని రూపొందించారు. Detect heart failure : గ్రామీణ ప్రాంతాలకు పెద్ద వరం ఇది వనరులు తక్కువగా ఉన్న గ్రామీణ‌ ప్రాంతాల్లో చాలా ఉపయోగపడే ఆవిష్కరణ. మారుమూల ప్రాంతాల్లో చాలామంది రోగులకు గుండె సమస్యలు ఉన్నా అవసరమైన పరీక్షలు తీసుకునే అవకాశం ఉండదు. ముఖ్యంగా "ఇకో" (Echocardiography), గుండె పనితీరును అంచనా వేయడంలో ప్రాముఖ్యత గల పరీక్ష...
South Central Railway | సికింద్రాబాద్‌, చ‌ర్ల‌ప‌ల్లి నుంచి ప్ర‌త్యేక రైళ్లు
Hyderabad, State

South Central Railway | సికింద్రాబాద్‌, చ‌ర్ల‌ప‌ల్లి నుంచి ప్ర‌త్యేక రైళ్లు

South Central Railway : ప్రయాణికులకు సౌత్ సెంట్ర‌ల్ రైల్వే శుభ‌వార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి మైసూరు (Secunderabad–Mysuru), అలాగే చ‌ర్ల‌ప‌ల్లి నుంచి కాకినాడ టౌన్ (Charlapalli–Kakinada Town) మార్గాల్లో ప్రత్యేక రైళ్ల‌ను న‌డిపిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. రైలు ప్రయాణికుల సంఖ్య ఈ మధ్య ఎక్కువవుతున్న నేపథ్యంలో రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway - SCR) ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రత్యేక రైళ్లు ఆగస్టులోనే ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. వీటిలో ఏసీ (AC), స్లీపర్ (Sleeper), జనరల్ (General) తరగతి కోచ్‌లు ఉండటంతో అన్ని తరగతుల ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ – మైసూరు మధ్య ప్రత్యేక రైళ్లు ఈ మార్గంలో నడిచే ప్రత్యేక రైళ్ల నంబర్లు 07033 / 07034. ఇవి ఆగస్టు 8 నుంచి 30వ తేదీ వరకు న‌డ‌వ‌నున్నాయి. మొత్తం ఎనిమిది స...
సీతాపూర్ జర్నలిస్ట్ హత్య కేసు..  ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నిందితులు హతం – Sitapur Encounter
Crime

సీతాపూర్ జర్నలిస్ట్ హత్య కేసు.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నిందితులు హతం – Sitapur Encounter

Sitapur Encounter : ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో అర్థరాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో, జర్నలిస్ట్ రాఘవేంద్ర బాజ్‌పాయ్ హత్య కేసులో ఇద్దరు నేరస్థులను పోలీసులు కాల్చి చంపారు . నివేదికల ప్రకారం, రాజు అలియాస్ రిజ్వాన్, సంజయ్ అలియాస్ అకీల్‌గా గుర్తించబడిన ఇద్దరు దుండగులు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), క్రైమ్ బ్రాంచ్ మరియు స్థానిక పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో మరణించారు. పిసావన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్లాపూర్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. జర్నలిస్ట్ హత్య జరిగినప్పటి నుండి ఇద్దరూ పరారీలో ఉన్నారు మరియు వారిపై ఒక్కొక్కరికి రూ. లక్ష రివార్డు ప్రకటించారు. ఈ సంఘటన తర్వాత కాల్పులు జరిపిన వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు. రాఘవేంద్ర బాజ్‌పేయి హత్య కేసు ఉత్తరప్రదేశ్​లోని​ సీతాపూర్‌కు చెందిన జర్నలిస్ట్ రాఘవేంద్ర వాజ్‌పేయి మార్చి 8న హత్యకు గురయ్యాడు. కుటుంబ సభ్యుల ప్రకారం, ఆ రోజు...
Police transfer | హైదరాబాద్‌లో ఇన్‌స్పెక్టర్లకు కొత్త పోస్టింగ్‌లతో బదిలీ
State, Hyderabad

Police transfer | హైదరాబాద్‌లో ఇన్‌స్పెక్టర్లకు కొత్త పోస్టింగ్‌లతో బదిలీ

హైదరాబాద్ : నగరంలో పనిచేస్తున్న 17 మంది ఇన్స్పెక్టర్లను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ బదిలీ (Police transfer) చేసి, వారికి కొత్త పోస్టింగ్‌లు ఇచ్చారు. ఆవివరాలు ఇలా ఉన్నాయి. Police transfer బదిలీ అయిన ఇన్‌స్పెక్టర్ల జాబితా షేక్ కవియుద్దీన్ (డిఐ బంజారాహిల్స్), ధమిరెడ్డి గిరి (డిఐ నారాయణగూడ), డి రామ్ బాబు (సిటిసి), ఎం బషీర్ అహ్మద్ (డిఐ మార్కెట్ పిఎస్), విక్రమ్ సింగ్ బందెలి (డిఐ లేక్ పిఎస్), నాగార్జున ధరావత్ (డిఐ కుల్సుంపురా), ఎం వర ప్రసాద్ (ఎస్‌బి హైదరాబాద్), అనురాధ బాల్నింగని (SHO కార్ఖానా), రమణ ప్రసాద్ (ఎస్‌బి హైదరాబాద్), రామకృష్ణ వలిశెట్టి (SB హైదరాబాద్), దేవేందర్ రమావత్ (ఎస్‌హెచ్‌ఓ బండ్లగూడ), గురునాథ్ కత్రావత్ (డిఐ గుడిమల్కాపూర్), వెంకట్ రెడ్డి భీమిడ్ (SHO ఖైరతాబాద్), రాజశేఖర్ శిలంపల్లె (డీఐ రాంగోపాల్‌పేట), నేతాజీ చిర్రా (SHO రెయిన్...
error: Content is protected !!