Sarkar Live

Day: August 10, 2025

Rain Alert |  మ‌రో మూడు రోజులు భారీ వ‌ర్షాలు
State, AndhraPradesh

Rain Alert | మ‌రో మూడు రోజులు భారీ వ‌ర్షాలు

IMD Rain Alert to Telangana and AP : బంగాళాఖాతంలోని రుతుపవన ద్రోణి, కోస్తాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతోంది. మ‌రోవైపు వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 13న (బుధవారం) అల్పపీడనం ఏర్పడుతుందని భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక విష‌యాల‌ను వెల్ల‌డించింది. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిందాఇ. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలోని రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని 13 జిల్లాలకు హైద‌రాబాద్‌ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌, సిరిసిల్ల, కరీంనగర్‌, సిద్దిపేట, హన్మ‌కొండ‌, వరంగల్‌, ములుగు, మ...
నేడు 3 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ ప్రారంభం – Vande Bharat Metro
National

నేడు 3 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ ప్రారంభం – Vande Bharat Metro

Vande Bharat Metro | బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈరోజు (ఆగస్టు 10)న కర్ణాటకలో పర్యటించ‌నున్నారు. ఉదయం 11 గంటలకు బెంగళూరులోని కెఎస్ఆర్ రైల్వే స్టేషన్‌లో 3 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారు. దీని తర్వాత, ఆయన బెంగళూరు మెట్రో ఎల్లో లైన్‌ (Bengaluru Metro Yellow Line)ను ప్రారంభించి, ఆర్‌వి రోడ్ (రాగిగుడ్డ) నుంచి ఎలక్ట్రానిక్ సిటీ మెట్రో స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించనున్నారు. తన కర్ణాటక పర్యటన గురించి, ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X'లో పోస్ట్ చేసి, ఆగస్టు 10న బెంగళూరు ప్రజలను క‌లుసుకోవ‌డానికి ఆస‌క్తిగా ఉంద‌ని చెప్పారు. కెఎస్ఆర్ రైల్వే స్టేషన్ నుంచి 3 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తామ‌న్నారు. ఇది కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. బెంగళూరు పట్టణ మౌలిక సదుపాయాలను పెంచడానికి బెంగళూరు మెట్రో ఎల్లో లైన్‌ను ప్రారంభ...
error: Content is protected !!