Sarkar Live

Day: September 11, 2025

Tollywood | నితిన్ – శ్రీను వైట్ల – మైత్రి మూవీ మేకర్స్: ఊహించని కాంబో సెటప్?
Cinema

Tollywood | నితిన్ – శ్రీను వైట్ల – మైత్రి మూవీ మేకర్స్: ఊహించని కాంబో సెటప్?

Tollywood News | సినిమా ఇండస్ట్రీ లో అప్పుడప్పుడు ఆడియన్స్ ఊహించని కాంబోలు సెట్ అవుతూ సర్ప్రైజ్ ఇస్తుంటారు. హిట్స్ లో ఉన్న డైరెక్టర్ తోనే ఏ హీరో అయినా చేయాలనుకుంటారు. అలాగే హిట్స్ లో ఉన్న హీరో తో చేస్తే నే మూవీ పై హైప్ క్రియేట్ అవుతుందని డైరెక్టర్ అనుకుంటాడు. ఇక ప్రొడ్యూసర్స్ కూడా హిట్టు కొట్టిన వాళ్ల వెంటనే పడుతుంటారు. కానీ ఇప్పుడు ఒక డిఫరెంట్ కాంబో సెట్ అయినట్టు ఫిలిం నగర్ లో టాక్ వినబడుతోంది. ఈ కాంబో రిస్క్ చేస్తోందా… ? మైత్రి మూవీ మేకర్స్(maithri movie makers)బ్యానర్ లో నితిన్(nithin) హీరోగా శ్రీను వైట్ల(Sreenu vaitla)డైరెక్షన్ లో ఓ మూవీ తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురు కూడా హిట్టు కోసం ఎదురుచూస్తున్నారు. కొంతకాలంగా నితిన్ వరుస ఫ్లాప్ లతో సతమతం అవుతున్నారు. ఇక శ్రీను వైట్ల హిట్టు కొట్టి చాలా కాలమే అయిపోయింది. ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోయిన మైత్రి బ్యానర్ కు క...
ఇందిర‌మ్మ ఇండ్ల‌ లబ్ధిదారుల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్  – Indiramma Housing Scheme
State, Hyderabad

ఇందిర‌మ్మ ఇండ్ల‌ లబ్ధిదారుల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ – Indiramma Housing Scheme

Indiramma Housing Scheme : రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) గురువారం హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల కాల్ సెంటర్ (Indiramma Housing Scheme Toll Free: 1800 599 5991)ను ప్రారంభించారు. ఈ కాల్ సెంటర్ ద్వారా లబ్ధిదారులు తమ సమస్యలు, సందేహాలు నేరుగా అధికారులకు తెలియజేసే అవకాశం కల్పించారు. కాల్ సెంట‌ర్ ప్రారంభోత్స‌వం త‌ర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి , ప్రజలకు మధ్య జరిగిన సంభాషణ ఆస‌క్తిక‌రంగా సాగింంది. హలో నేను హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని మాట్లాడుతున్నాను… మీరు ఎక్క‌డినుంచి మాట్లాడుతున్నారు? మీ సమస్య ఏమిటి ? చెప్పండి.ఫోన్ చేసిన వ్య‌క్తి :- సర్ మాది వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం .. బేస్మెంట్ వరకు మా ఇల్లు పూర్తి అయ్యింది. ఇంకా బిల్లు రాలేదు…మంత్రి :- బేస్‌మెంట్ పూర్త‌యి ఎన్నిర...
తెలంగాణ‌లో కొత్త రైల్వే లైన్లపై కీల‌క అప్‌డేట్ – Vikarabad Krishna Railway line
Hyderabad, State

తెలంగాణ‌లో కొత్త రైల్వే లైన్లపై కీల‌క అప్‌డేట్ – Vikarabad Krishna Railway line

Hyderabad News : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన కొత్త ప్రాజెక్టుల (Telangana Railway Projects) పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వికారాబాద్–కృష్ణా కొత్త రైల్వే లైన్ (Vikarabad Krishna Railway line) పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాల‌ని ఆదేశించారు. తెలంగాణలోని ఇండస్ట్రియల్ సెక్టార్ అభివృద్ధి కోసం ప్రత్యేక రైల్వే లైన్ అవసరమని సీఎం రేవంత్ సూచించారు. ఇందు కోసం భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేకు అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్ రవాణా అవసరాలకు కీలకమని ఆయన వివరించారు. అలాగే శంషాబాద్ నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ (Bullet Train) ప్రాజెక్టు సా...
Mulugu : దారుణం.. మేనత్తను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు
Crime, warangal

Mulugu : దారుణం.. మేనత్తను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు

Mulugu : ములుగు జిల్లా వెంకటాపురం మండలం విఆర్ కె పురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మేనత్తను ఆమె అల్లుడు గొడ్డలితో నరికి చంపాడు. వివ‌రాల్లోకి వెళితే గ్రామానికి చెందిన గ్రామానికిచెందిన విజయ్ కుమార్ గత కొంత కాలంగా అత‌డు మద్యానికి పూర్తిగా బానిసయ్యాడు. మ‌ద్యానికిడబ్బులు లేకపోవడంతో తన మేనత్త ఎల్లమ్మ (60)ను త‌ర‌చూ డబ్బులు అడుగుతూ వేదించేవాడు. అయితే ఆమె త‌న వ‌ద్ద డ‌బ్బులు లేవ‌ని చెప్పడంతో వీరి మ‌ధ్య గొడవలు పెరిగాయి. ఈ క్ర‌మంలో మేనత్తపై అల్లుడు గొడ్డలితో ఒక్క‌సారిగా దాడి చేయడంతో ఆమె అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు (Mulugu Police) ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్య చేసిన విజయ్ కుమార్ గొడ్డలితో పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సం...
error: Content is protected !!