Sarkar Live

Day: September 17, 2025

ACB raid | ఏసీబీకి చిక్కిన‌ అవినీతి అధికారులు – తహసీల్దార్‌తో పాటు ఇద్దరికి అరెస్ట్
Crime, Khammmam

ACB raid | ఏసీబీకి చిక్కిన‌ అవినీతి అధికారులు – తహసీల్దార్‌తో పాటు ఇద్దరికి అరెస్ట్

Khammam News | ఖ‌మ్మం జిల్లాలో ముగ్గురు అవినీతి అధికారులు ఏసీబీకి (ACB raid) చిక్కారు. రూ.10 వేలు లంచం తీసుకుంటూ తల్లడ( Tallada) మండలానికి చెందిన తహసీల్దార్‌తో పాటు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, డాటా ఎంట్రీ ఆపరేటర్ తహసీల్‌ కార్యాలయంలో రెడ్‌హ్యండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డారు. కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్‌ కోసం తల్లడ తహసీల్దార్‌ కార్యాలయానికి వ‌చ్చిన బాధితుడిని అధికారులు లంచం డిమాండ్‌ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా బుధవారం తహసీల్‌ కార్యాలయంలో డాటా ఎంట్రీ ఆపరేషర్‌ శివాజీ రాథోడ్‌ రూ. 10 వేలు లంచం తీసుకుంటుండ‌గా ప‌ట్టుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న తహసీల్దార్‌ వంకాయల సురేష్‌కుమార్ (Tahasildar) ‌, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ మాలోత్‌ భాస్కర్‌రావును ఏసీబీ అధికారులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. వీరిని వరంగల్‌ ఏసీబీ కోర్టులో ప్రవేశప్టెట్టామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. కేసు విచార‌ణ చేప‌...
Rains | నగరంలో మరోమారు భారీ వర్షం
State, Hyderabad

Rains | నగరంలో మరోమారు భారీ వర్షం

Hyderabad Rains | హైదరాబాద్‌ ‌నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, అ‌మీర్‌పేట్‌, ‌జూబ్లీహిల్స్, ‌సనత్‌నగర్‌, ‌కృష్ణానగర్‌, ‌మియాపూర్‌, ‌చందనాగర్‌, ‌మాదాపూర్‌, ‌రాయదుర్గం, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల్లోని రహదారులు జలమయమయ్యాయి. యూసుఫ్‌గూడా కృష్ణానగర్‌ ‌బి బ్లాక్‌లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో వాహనదారులు, ఇబ్బందులు ప‌డ్డారు. మాదాపూర్‌లో భారీ వర్షంతో ట్రాఫిక్‌ ‌జామ్‌ అయింది. అర్‌పేట, బంజారాహిల్స్ ‌తదితర ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదిలాయి.ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో ఒక్కసారిగా వర్షం దంచికొట్టడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని జూబ్లీహిల్స్, ‌ఫిల్మ్‌నగర్‌, ‌యూసుఫ్‌గూడ, అర్‌పేట్‌, ‌పంజాగుట్ట, మాదాపూర్‌ ‌తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. మరోవైపు గంటల తరబడి ట్రాఫిక్‌...
భార్యను కట్టేసి చిత్రహింసలు పెట్టిన భర్త అరెస్ట్ – Prakasam Incident
AndhraPradesh

భార్యను కట్టేసి చిత్రహింసలు పెట్టిన భర్త అరెస్ట్ – Prakasam Incident

సహకరించిన కుటుంబ సభ్యులు కూడా Prakasam Incident | భార్యను తాళ్లతో కట్టి రాత్రి 9 నుంచి వేకువజామున 5 గంటల వరకూ చిత్రహింసలు పెట్టిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. అత‌డికి స‌హ‌క‌రించిన అక్క, మేనల్లుడితోపాటు ఈ దారుణాన్ని వీడియో తీసిన బాలాజీ ప్రియురాలును సైతం అదుపులోకి తీసుకున్నారు. వివాహిత‌ను రెండు చేతులను రెండు క‌ర్ర‌ల‌కు కట్టేసి తీవ్రంగా హింసించి చంపేందుకు య‌త్నించిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాను షేక్ చేశాయి. దీనిపై నెటిజ‌న్లు తీవ్రంగా స్పందించి నిందితుల‌ను వెంట‌నే అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేశారు. Prakasam Incident : ఏం జరిగింది? భాగ్యలక్ష్మి అనే మహిళను బాలాజీ తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కానీ కొంతకాలంగా భార్య పిల్లలను వద...
PAM | వ‌ణుకు పుట్టిస్తున్న ‘మెదడు తినే అమీబా’.. ఇప్ప‌టివ‌ర‌కు 19 మంది మృతి
LifeStyle

PAM | వ‌ణుకు పుట్టిస్తున్న ‘మెదడు తినే అమీబా’.. ఇప్ప‌టివ‌ర‌కు 19 మంది మృతి

కేరళలో అరుదైన, ప్రాణాంతకమైన ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (PAM) కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ప్రకారం, 2025లో ఇప్పటివరకు 69 కేసులు, 19 మరణాలు నమోదయ్యాయి. అయితే ఈ సంవత్సరం "క్లస్టర్ వ్యాప్తి" ఎక్కడా లేదని మంత్రి స్పష్టం చేశారు. 2025 లో కేరళలో ప్రాణాంతకమైన మెదడు తినే అమీబాకు సంబంధించిన 69 కేసులు, 19 మరణాలు నమోదయ్యాయని మంత్రి తెలియజేశారు. మంత్రి జార్జ్ మాట్లాడుతూ, "క్లస్టర్లు కాదు, ఒకే కేసులు. మాకు క్లస్టర్లు ఉన్నాయి, కానీ 2025 లో కాదు; అయితే, 2024 లో, అదే నీటి వనరును ఉపయోగించినందున అక్కడ ఒక క్లస్టర్ ఉంది. ఇక్కడ, క్లస్టర్ లేదు, కానీ మాకు కేసులు ఉన్నాయి; మాకు మొత్తం 69 కేసులు ఉన్నాయి" అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అంటే ఏమిటి? ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (PAM) యొక్క అనేక సంఘటనల నేపథ్యంలో కేరళ ఆరోగ్య శాఖ తన జాగ్రత్తను కొనసాగిస్తోంది. PAM అనేది చ...
బీసీలకు రాజ్యాధికార‌మే ల‌క్ష్యంగా తీన్మార్ మ‌ల్ల‌న్న కొత్త పార్టీ – Teenmar Mallanna New Party
State, Hyderabad

బీసీలకు రాజ్యాధికార‌మే ల‌క్ష్యంగా తీన్మార్ మ‌ల్ల‌న్న కొత్త పార్టీ – Teenmar Mallanna New Party

Teenmar Mallanna New Party : తెలంగాణ రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటైంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త పార్టీని ఈరోజు స్థాపించారు. త‌న పార్టీకి తెలంగాణ రాజ్యాధికార పార్టీ (Telangana Rajyadhikara Party -TRP) పేరు పెట్టారు. బుధ‌వారం హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో తన కొత్త పార్టీ వివరాలను తీన్మార్ మ‌ల్ల‌న్న‌ వెల్ల‌డించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన జెండా మధ్యలో కార్మిక చక్రం, పిడికిలి బిగించిన చేయి, దాని చుట్టూ ఆలీవ్ ఆకులు ఉన్నాయి. జెండాపై 'ఆత్మగౌరవం, అధికారం, వాటా' అని రాసి ఉంది. బీసీల ఆత్మగౌరవమే ప్రధాన ఎజెండాగా తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపిస్తున్నట్లు తీన్మార్ మల్లన్న (MLC Teenmar Mallanna) ఈసంద‌ర్భంగా తెలిపారు. ‘తెలంగాణ గడ్డ మీద బీసీలు తమకు తాముగా ఒక రాజకీయ పార్టీని తీసుకొస్తున్నారు. బీసీల ఆ...
error: Content is protected !!