Sarkar Live

Author: Maulika

New Ration Card Applications : రేష‌న్‌కార్డు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ షురూ.. ఆన్‌లైన్‌లో స్వీక‌ర‌ణ‌
State

New Ration Card Applications : రేష‌న్‌కార్డు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ షురూ.. ఆన్‌లైన్‌లో స్వీక‌ర‌ణ‌

New Ration Card Applications : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొత్త రేషన్ కార్డుల (Food Security Cards) కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. మీసేవ పోర్టల్ (Meeseva Portal) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేప‌థ్యంలో మీ సేవ కేంద్రాల వ‌ద్ద జ‌నం బారులు తీరుతున్నారు. అయితే.. తొలి రోజే కొన్ని అవాంత‌రాలు ఎదుర‌వుతున్నాయి. స‌ర్వ‌ర్ డౌన్ లాంటి స‌మస్య‌లు కార‌ణంగా రేష‌న్‌కార్డుల ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డంలో జాప్యం అవుతోంది. దీంతో ద‌ర‌ఖాస్తుదారులు గంట‌ల కొద్దీ క్యూలో వేచి చూడాల్సి వ‌స్తోంది. New Ration Card Applications ప్రక్రియ ఇలా.. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు (New Ration Card Applications ) చేసుకునే విధానం ఎంతో సులభం. తెలంగాణ (Telangana) ప్రభుత్వం అందించిన మార్గదర్శకాల ప్రకారం మీసేవ కేంద్రాల ( MeeSeva centers) ద్వారా లేదా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా అర్హత కలిగి...
High-speed trains | హైదరాబాద్‌కు హైస్పీడ్ రైళ్లు.. విమానానికి సమానమైన వేగం
State, Trending

High-speed trains | హైదరాబాద్‌కు హైస్పీడ్ రైళ్లు.. విమానానికి సమానమైన వేగం

Indian Railways News | హైద‌రాబాద్‌కు రెండు హైస్పీడ్ రైళ్లు ( High-speed trains) త్వ‌ర‌లోనే అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్- బెంగళూరు, హైద‌రాబాద్‌-చెన్నై మ‌ధ్య ఇవి న‌డ‌వ‌నున్నాయి. విమానానికి (flight) స‌మానంగా వీటి వేగం ఉండ‌నుంది. కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఈ హైస్పీడ్ రైలు కారిడార్ ( High-speed rail corridor) ప్రాజెక్ట్ విజయవంతమైతే హైద‌రాబాద్‌-బెంగ‌ళూరుకు కేవ‌లం 2 గంట‌లు, హైద‌రాబాద్-చెన్నైకు 2 గంట‌ల 20 నిమిషాల్లో ప్ర‌యాణాన్ని పూర్తి చేసుకోవ‌చ్చు. జపాన్ షికాన్సెన్ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ ఆధారంగా ఈ హైస్పీడ్ రైళ్ల‌ను రూపొందిస్తున్నారు. రిస్క్ లేని High-speed trains ప్ర‌యాణం ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరు (Hyderabad to Bengaluru), హైద‌రాబాద్ నుంచి చెన్నైరైలు ప్ర‌యాణానికి 10-15 గంటల సమయం పడుతుంది. కానీ ఈ ప్రతిపాదిత హైస్పీడ్ రైళ్ల‌ ద్వారా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. విమాన ప్ర...
Chinese EV cars | ఎల‌క్ట్రిక్ కారు ద్వారా చైనాకు డేటా లీక్‌.. నిపుణుల ఆందోళ‌న‌
World

Chinese EV cars | ఎల‌క్ట్రిక్ కారు ద్వారా చైనాకు డేటా లీక్‌.. నిపుణుల ఆందోళ‌న‌

Chinese EV cars : చైనాకు చెందిన BYD కంపెనీ ఇటీవల దక్షిణ కొరియా ( South Korea) ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహ‌నాన్ని Passenger electric vehicle (EV) మార్కెట్లోకి ప్ర‌వేశ‌పెట్టింది. ఈ కారు ద్వారా చైనాకు వ్యక్తిగత డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉంద‌ని పారిశ్రామిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాకు డ్రైవ‌ర్ డేటా బ‌దిలీ గత నెలలో BYD అధికారికంగా దక్షిణ కొరియా ప్యాసింజర్ వాహన మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత వ్యక్తిగత డేటా చైనాకు లీక్ అయ్యే భద్రతా ప్రమాదాలు వెలుగులోకి వచ్చాయి. BYD ప్రారంభించిన మొదటి మోడల్ Atto 3 కనెక్టెడ్ కార్ ఫీచర్లు క‌లిగి ఉంది. వీటి ద్వారా సున్నితమైన డ్రైవర్ డేటా చైనాకు బదిలీ అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. సూన్‌చున్‌హ్యాంగ్ విశ్వవిద్యాలయం సైబర్‌సెక్యూరిటీ ప్రొఫెసర్ ఎమిరిటస్ యోమ్ హియుంగ్-ఇయోల్ మాట్లాడుతూ BYD ఏ రకమైన డేటాను సేకరిస్తుంది.. ఎలా ప్రాసెస్ చేస్తుంది? అనే ...
Adani’s indictment | అదానీ లంచం కేసులో మ‌రో ట్విస్ట్‌.. అదేమిటంటే..
National

Adani’s indictment | అదానీ లంచం కేసులో మ‌రో ట్విస్ట్‌.. అదేమిటంటే..

Adani's indictment : భార‌త ప్ర‌భుత్వానికి అదానీ గ్రూప్ లంచం ఇచ్చింద‌నే ఆరోప‌ణ‌లు మ‌ళ్లీ హాట్‌టాపిగ్‌గా మారాయి. సౌర‌శ‌క్తి ఒప్పందాల కోసం భార‌త ప్ర‌భుత్వానికి అదానీ గ్రూప్ కంపెనీస్ ముడుపులు ముట్ట‌జెప్పింద‌ని, వాటి చెల్లింపులు అమెరికా పెట్ట‌బడిదారుల నుంచి జ‌ర‌గాయ‌ని అభియోగాలు ఉన్నాయి. తాజాగా ఈ కేసు మ‌రో మ‌లుపు తిరిగింది. అమెరికా అటార్నీ జ‌న‌ర‌ల్ (Attorney General)గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన పామెలా బేడీకి అక్క‌డి కాంగ్రెస్ స‌భ్యులు (Six US Congressmen) లాన్స్ గూడెన్, ప్యాట్ ఫాలన్, మైక్ హారిడోపోలస్, బ్రాండన్ గిల్, విలియం ఆర్. టిమ్మన్స్, బ్రియాన్ బాబిన్ లేఖ రాశారు. అదానీ గ్రూప్‌పై అమెరికా న్యాయశాఖ (DOJ) అభియోగాలు రాజకీయ ప్రేరితమైనవేనా? అనే అంశంపై ప్రశ్నలు లేవనెత్త‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏదైనా కుట్ర కోణం ఉందా? భారత ప్ర‌భుత్వానికి అదానీ గ్రూప్ లంచం ఇచ్చిందా? అమెరికా న్యాయశాఖ (US Departme...
Schools in Telangana | తెలంగాణ విద్యా వ్య‌వ‌స్థ‌లో విశేష మార్పులు..
Career, State

Schools in Telangana | తెలంగాణ విద్యా వ్య‌వ‌స్థ‌లో విశేష మార్పులు..

Schools in Telangana : తెలంగాణ (Telangana) విద్యా వ్యవస్థలో ప‌దేళ్ల‌కాలంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల (Government schools) సంఖ్య పెరిగింది. ప్రైవేటు పాఠ‌శాల‌ల (Private schools) సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గింది. ఈ మేర‌కు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ (Ministry of Education) నివేదిక‌లు చెబుతున్నాయి. అయితే.. విద్యార్థుల నమోదు, డ్రాప‌వుట్ రేట్లు, సౌకర్యాల అభివృద్ధి త‌దిత‌ర అంశాల్లో మాత్రం విద్యా వ్య‌వ‌స్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంద‌ని ఈ రిపోర్టు చెబుతోంది. పాఠశాలల గణాంకాలు (Telangana Schools ) విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం 2014–15లో తెలంగాణలో 29,268 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇవి 2023–24 నాటికి 30,022 కు పెరిగింది. 754 కొత్తగా ప్రభుత్వ పాఠశాలలు ఏర్పడ్డాయి. అదే సమయంలో ప్రైవేట్ పాఠశాలల సంఖ్య 15,069 నుంచి 12,126 కు తగ్గిపోయింది. 2,943 ప్రైవేట్ పాఠశ...
error: Content is protected !!