Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
fire accident | శాత‌వాహ‌న వ‌ర్సిటీలో అగ్నిప్ర‌మాదం..
Crime

fire accident | శాత‌వాహ‌న వ‌ర్సిటీలో అగ్నిప్ర‌మాదం..

fire accident : క‌రీంన‌గ‌ర్‌లోని శాత‌వాహ‌హ‌న‌ యూనివర్సిటీ (Satavahana University)లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం (fire accident) జరిగింది. ఈ మంటలు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఏ కారణంతో చెలరేగాయి అన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. అయితే మంటలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున వ్యాపించడంతో రికార్డు రూమ్‌లోని విలువైన పత్రాలు, ప్రశ్నాపత్రాలు, ఇతర ముఖ్యమైన డిక్యుమెంట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో యూనివర్సిటీ అధికారులు (university authorities) అత్యవసరంగా రికార్డులను (important records) ఇతర గదులకు తరలించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే మంటలు గదులను చుట్టేశాయి. దీంతో పత్రాలన్నీ కాలిపోయాయి. ముమ్మ‌రంగా స‌హాయ‌క చ‌ర్య‌లు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు యూనివర్సిటీకు చేరుకున్నారు. వెంటనే రెండు ఫైరింజ‌న్ల (two fire engines)ను రంగంలోకి దించి మంటలను అదుపు...
ACB Raids : ఆదాయానికి మించిన ఆస్తులు.. రంగంలోకి ఏసీబీ
Crime

ACB Raids : ఆదాయానికి మించిన ఆస్తులు.. రంగంలోకి ఏసీబీ

ACB Raids | వ‌రంగ‌ల్ : ఆదాయానికి మించిన ఆస్తుల‌ను కూడ‌బెట్టుకున్న మహబూబాబాద్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ గౌస్‌ పాషాకు ఏసీబి షాకిచ్చింది.. ఆయ‌న‌ ఇంట్లో ఈరోజు ఏసీబీ అధికారులు ముమ్మ‌రంగా తనిఖీలు (ACB Raids) నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు దాడులు చేశారు. కురవి రోడ్డులో ఉన్న ఆయన నివాసంతోపాటు మహబూబాబాద్‌, జమ్మికుంట, హైదరాబాద్‌లోని ఆయన బంధువుల ఇండ్లలోనూ అధికారులు ఏక‌కాలంలో సోదాలు నిర్వహించారు . అవినీతి ఆరోపణల దృష్యా ఇప్పటికే ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. గతంతో మహబూబాబాద్‌లో డీటీఓగా పనిచేస్తున్న సమయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో ప్రస్తుతం ఆయన ఖాళీగా ఉంటున్నారు. సస్పెన్షన్ లో ఉన్న మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ & మహాబుబాబాద్ జిల్లా రవాణా అధికారి (పూర్తి అదనపు భాధ్యతలు) అయిన మొహమ్మద్ గౌస్ పాషాపై ఏసీబి అధికారులు కేసు నమోదు చేశారు...
Gopi Chand : ఈసారి కొత్త దర్శకుడితో..
Cinema

Gopi Chand : ఈసారి కొత్త దర్శకుడితో..

Gopi Chand next movie : టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ (Gopi Chand) వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నా హిట్లు మాత్రం కొట్టలేకపోతున్నాడు. క్రేజీ డైరెక్టర్లతో పని చేస్తున్నా కూడా హిట్టును అందుకోలేకపోతున్నాడు. శ్రీనువైట్ల(Srinu vaitla) డైరెక్షన్లో భారీ అంచనాలతో వచ్చిన విశ్వం మూవీ కూడా నిరాశపరిచింది. ఇప్పుడు పాత కాంబోలో ఓ కొత్త మూవీ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీనువైట్ల తో మూవీ అంటే పూర్తిగా ఫన్ జోనర్ లోనే ఉంటుంది కాబట్టి గోపీచంద్ కు హిట్టు పడుతుందనుకున్నారు. కానీ శ్రీనువైట్ల రేంజ్ లో మూవీ లేకపోవడం.. స్టోరీ అంతగా ఆకట్టుకోలేకపోవడం.. కామెడీ కూడా మామూలుగానే ఉండడంతో ఆడియన్స్ ఆదరించలేకపోయారు. కానీ అంతకంటే ముందు వచ్చిన శ్రీను వైట్ల మూవీస్ కంటే ఈ మూవీ కొద్దిగా బెటర్ గా ఉందని టాక్ మాత్రం వచ్చింది. గోపీచంద్ కు కూడా ఈ మూవీతో కామెడీని బాగానే పండించాడని పేరు వచ్చింది. టాలెంటెడ్ డైరెక్టర్ తో Gopi...
Pahalgam attack : పాకిస్తానీలు ఇక ఇక్క‌డ ఉండొద్దు ..
National

Pahalgam attack : పాకిస్తానీలు ఇక ఇక్క‌డ ఉండొద్దు ..

Pahalgam attack : జమ్మూ క‌శ్మీర్ (Jammu and Kashmir)లోని పహల్గాం వద్ద జరిగిన ఘోర ఉగ్రదాడి (Pahalgam terror attack) పెను విషాదాన్ని మిగిల్చింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. దీనికి బాధ్య‌త‌ను పాకిస్తాన్‌కి చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా కు చెందిన షాడో గ్రూప్ అయిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)' స్వయంగా తీసుకోవడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో భారత్ తీవ్రంగా స్పందించింది. పాక్‌పై ప‌లు ఆంక్ష‌లను విధించింది. Pahalgam attack : పాకిస్తాన్ రాయబారికి నోటీసు ఢిల్లీ‌లో ఉంటున్న పాకిస్తాన్ ఉన్నత స్థాయి రాయబారి సాద్ అహ్మద్ వర్రైచ్ (Saad Ahmad Warraich)కు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ 'Persona Non Grata' అనే అధికారిక నోటీసును జారీ చేసింది. ఈ చర్య ద్వారా పాక్ రాయబారితో పాటు ఆయన సైనిక, నౌకా, వైమానిక దౌత్యాధికారులను అప్రతిష్ఠితులుగ...
Regularization | ఫలించిన టీజీబీ ఉద్యోగుల‌  న్యాయ‌పోరాటం
State

Regularization | ఫలించిన టీజీబీ ఉద్యోగుల‌ న్యాయ‌పోరాటం

Regularization : తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (Telangana Grameena Bank)లో 20 ఏళ్లుగా రోజువారీ వేతనంపై పని చేస్తున్న(working on daily wages) 456 మంది తాత్కాలిక ఉద్యోగుల న్యాయ‌పోరాటం ఫ‌లించింది. ఎన్నో సంవత్సరాలుగా రెగ్యులర్ ఉద్యోగుల్లా పని చేస్తున్నప్పటికీ ఎలాంటి స్థిర ఉద్యోగ హోదా లేకుండా తక్కువ వేతనాలతో ప్రయోజనాలు లేకుండా కొనసాగిస్తూ వచ్చిన యాజమాన్యానికి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) గట్టి షాక్ ఇచ్చింది. వీరి స‌ర్వీసులను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించాల‌ని (regularisation) జస్టిస్ పుల్ల కార్తీక్ ఇచ్చారు. Regularization నిరాక‌ర‌ణ‌ను స‌వాల్ చేస్తూ.. బ్యాంకు (Telangana Grameena Bank)లో పనిచేస్తున్న స్వీపర్లు, మెసెంజర్లు సహా ఇతర ఉద్యోగులు ఏళ్ల‌త‌ర‌బ‌డి తాత్కాలిక ప్రాతిప‌దిక‌న ప‌నిచేస్తున్నారు. వీరిని గత రెండు దశాబ్దాలుగా ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా బ్యాంక్ యాజమాన్యం కొనసాగిస్తోంది. కొత్తగా ఉద్యోగ...
error: Content is protected !!