Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
MLA Disqualification Case | ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్
State

MLA Disqualification Case | ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్

MLA Disqualification Case : బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్ (Congress)లోకి మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు (Disqualification) వేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో కీలక విచారణ (Supreme Court Verdic) జరిగింది. ఈ కేసును జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ రోజు విచారించింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్‌లో చేరడం రాజ్యాంగ విరుద్ధం : పిటిష‌న‌ర్లు ఈ కేసులో అసెంబ్లీ సెక్రటరీ తరఫున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించగా పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం తమ వాదనలు ప్రస్తావించారు. పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ పదవులను వదిలిపెట్టకుండా కాంగ్రెస్ (Congress)లో చేరడం రాజ్యాంగ విరుద్ధమని బీఆర్ఎస్ (BRS) చెందిన పిటిషనర్లు పేర్కొన్నారు. వారు రాజీనామా చేయకుండా ప...
South Central Railway | సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైళ్ల మ‌ళ్లింపు..బిగ్ అప్‌డేట్‌
State

South Central Railway | సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైళ్ల మ‌ళ్లింపు..బిగ్ అప్‌డేట్‌

South Central Railway : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో (Secunderabad Railway Station) కొనసాగుతున్న అభివృద్ధి పనుల కారణంగా కొన్ని రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా ఇతర టర్మినల్ స్టేషన్లకు మార్చాలని (temporary shifting) దక్షిణ మధ్య రైల్వే (South Central Railway -SCR) నిర్ణయం తీసుకుంది. స్టేషన్‌లో రద్దీని తగ్గించడంతోపాటు ప్రయాణికులకు సౌక‌ర్య‌వంతంగా ఉండేందుకు ఈ మార్పులను అమలు చేస్తున్నారు. రైల్వే బోర్డు (Railway Board) కూడా ఈ నిర్ణయాన్ని ఆమోదించిందని ఈరోజు విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్ర‌యాణికుల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station) ప్రధానంగా దక్షిణ మధ్య రైల్వే (SCR)లో ఒక ప్రధాన నోడల్ కేంద్రంగా ప‌నిచేస్తోంది. రోజూ వేలాది ప్రయాణికులు ఈ స్టేషన్ ద్వారా గమ్యస్థానాలకు చేరుకుంటారు. అయితే.. ప్రస్తుతం ఈ స్టేషన్‌లో మౌలిక సౌక‌ర్యాల‌ విస్తర...
Auto Viral Video | ఈ ఆటోరిక్షాలో సౌకర్యాలు చూసి షాకవుతున్న ప్రయాణికులు
Trending, Viral

Auto Viral Video | ఈ ఆటోరిక్షాలో సౌకర్యాలు చూసి షాకవుతున్న ప్రయాణికులు

5 Star Auto Viral Video | ప్రజలు నగరంలో తిరగడానికి ఎక్కువగా ఆటో రిక్షాలను ఉపయోగిస్తారు. కానీ వాళ్లు ఆటోలో విమానం లాంటి సౌకర్యాలు పొందడం మొదలుపెడితే, వారు అందులో ప్రయాణించడానికి అభ్యంతరం చెప్పరు! అలాంటి ఒక ఆటో రిక్షా వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆటో వెనుక సీటు చూసిన తర్వాత, ఆ ఆటోలో మీరు కూడా ప్రయాణించాలని ఆశ పడవచ్చు.. వైరల్ వీడియోలో, ఆటో వెనుక సీట్లో కూర్చున్న ప్రయాణీకుడు వెనుక సీట్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను చూపిస్తున్నాడు. దీన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అదే సమయంలో, చాలా మంది వినియోగదారులు కూడా ఈ రిక్షాను ఆస్వాదిస్తున్నారు. ఈ కథనంలో, ఆటో రిక్షాలో వెనుక సీటులో లభించే సౌకర్యాల గురించి మీరు కూడా తెలుసుకోండి.. Auto Viral Video : ఫ్రీ వైఫై, ట్యాబ్, మ్యాగ్జిన్స్.. ఈ వీడియో ( Auto Viral Video )లో, ఆటో రిక్షా వెనుక సీటులో అనేక గాడ్జెట్‌లను చూడవచ్చు. రిక్షా పైభాగంలో అ...
Ameenpur Case | ముగ్గురు పిల్లల మృతి కేసులో విస్తుపోయే నిజాలు..
Crime

Ameenpur Case | ముగ్గురు పిల్లల మృతి కేసులో విస్తుపోయే నిజాలు..

ప్రియుడి మోజులో పడి పిల్లలు, భర్తను చంపేందుకు కుట్ర పెరుగన్నం తినకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డ భర్త Ameenpur Crime Case | ఆకలేస్తుందంటే తన తల్లి ఎప్పటిలాగే ప్రేమతో అన్నం వడ్డిస్తోందని అనుకున్నారు ఆ చిన్నారులు.. కానీ ఆ అన్నంలో విషముందని తెలియని ఆ ముగ్గు పిల్లలు చివరకు ప్రాణాలు కోల్పోయారు.. ఇటీవలే కలకలం రేపిన అమీన్‌పూర్‌ (Ameenpur) ‌పిల్లల మృతి కేసును పోలీసులు ఈరోజు చేధించారు. ముగ్గురు పిల్లల మృతి కేసులో తల్లే విలన్‌ అని గుర్తించారు. విషం పెట్టి తన అభంశుభం తెలియని ముగ్గురు పిల్లలను అత్యంత కర్కషంగా అంతమొందించినట్లు తేల్చారు. వి వాహేతర సంబంధం కారణంగా ప్రియుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను హత్య చేసిందని పోలీసులు గుర్తించారు. గత నెల 27న పిల్లలకు పెరుగన్నంలో విషం పెట్టిందని.. తాను కూడా భోజనం చేసి అస్వస్థతకు గురైనట్టు నాటకం ఆడిందని పోలీసులు తేల్చారు. విచారణలో వాస్తవాలు బయటపడటంతో తల్లి రజితను...
BC Reservations |  బీసీ రిజర్వేషన్ ఆమోదించకపోతే ఎర్రకోటపై జెండా ఎగురవేస్తాం
State

BC Reservations | బీసీ రిజర్వేషన్ ఆమోదించకపోతే ఎర్రకోటపై జెండా ఎగురవేస్తాం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు న్యూదిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ పోరుగర్జన BC Reservations | తెలంగాణలో కుల గణన చేపట్టొద్దంటూ తీవ్ర ఒత్తిడి వచ్చినా, తాము దానికి తలొగ్గకుండా ఆ పని పూర్తి చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల (BC Reservations) సాధన కోసం బీసీ సంఘాలు నిర్వహించిన మహా ధర్నా (BC Poru Garjana) లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. "బీసీల హక్కులు కాపాడే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుంది. న్యాయం చేయడంలో వెనుకడుగు వేయదనిఅని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ స్ఫూర్తితోనే కుల గ‌ణ‌న చేప‌ట్టామని, బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ల పెంపు తీర్మానం చేశామని తెలిపారు. చ‌ట్ట‌స‌భ‌ల్లో రిజ‌ర్వేష‌న్లు రావాల‌న్నా.. స్థానిక సంస్థ‌ల్లో రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగాల‌న్నా జ‌నగ‌ణ‌న‌లో కుల గ‌ణ‌న జర‌గాలన...
error: Content is protected !!