Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Rajnath Singh | సైనిక శిక్ష‌ణ సంస్థల ప‌నితీరు భేష్‌.. ప్ర‌శంసించిన రాజ్‌నాథ్
National

Rajnath Singh | సైనిక శిక్ష‌ణ సంస్థల ప‌నితీరు భేష్‌.. ప్ర‌శంసించిన రాజ్‌నాథ్

Rajnath Singh : భార‌తదేశంలో సైనిక శిక్ష‌ణ సంస్థ‌ల ప‌నితీరు ప్ర‌శంస‌నీయ‌మ‌ని రక్షణ శాఖ మంత్రి (Defence Minister ) రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని మౌలో ఉన్న ఆర్మీ వార్ కాలేజ్ (AWC), ఇన్ఫెంట్రీ స్కూల్, మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇంజినీరింగ్ (MCTE)ను ఈ రోజు ఆయ‌న‌ సంద‌ర్శించారు. జాతీయ భద్రత, సాంకేతిక అభివృద్ధికి ఈ సంస్థ‌లు చేస్తున్న కృషి అభినంద‌నీయ‌మ‌ని రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) కొనియాడారు. వ్యూహాలు, నైపుణ్యాల కృషిపై.. సైనిక వ్యూహాలకు ప‌దును ప‌ట్ట‌డం, యుద్ధ నైపుణ్యాలను మెరుగుప‌ర్చ‌డం, సైనిక సామ‌ర్థ్యాల‌ను పెంచ‌డంలో శిక్ష‌ణ సంస్థ‌లు విశేష కృషి చేస్తున్నాయ‌ని రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. భారత సైన్యం వ్యూహాత్మక సిద్ధత, పోరాట సామర్థ్యాలను పెంచడానికి ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయ‌ని అన్నారు. సాంకేతికతపై Rajnath Singh ఏమ‌న్నారంటే… సైనిక‌ సంస్థల్లో ఆపరేషనల్ మెరుగు...
Numaish : హైద‌రాబాద్‌లో నుమాయిష్.. షెడ్యుల్‌లో మార్పు
State

Numaish : హైద‌రాబాద్‌లో నుమాయిష్.. షెడ్యుల్‌లో మార్పు

Numaish 2025 postponed details | హైద‌రాబాద్ (Hyderabad)లో నిర్వ‌హించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌) షెడ్యుల్‌లో మార్పు జ‌రిగింది. జ‌న‌వరి 1 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క ఎగ్జిబిష‌న్ (Numaish) ప్రారంభ తేదీని మార్చారు. మాజీ ప్ర‌ధాని మన్మోహన్ సింగ్ (Dr Manmohan Singh)మరణంతో కేంద్ర ప్రభుత్వం ఏడుదినాల జాతీయ సంతాపాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. Numaish ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. హైదరాబాద్‌లో ప్ర‌తి ఏడాది నిర్వ‌హించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (Exhibition) ఎంతో ప్ర‌ఖ్యాతిని పొందింది. ప్రతి సంవత్సరం జనవరి నుంచి ఫిబ్రవరి మధ్య దీన్ని నిర్వ‌హిస్తారు. మొద‌ట 1938లో 50 స్టాల్స్‌తో ఇది ప్రారంభమైంది. ఇప్పుడిది భారతదేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనగా సంద‌ర్శ‌కుల‌ను ఆక‌ర్షిస్తోంది. షాపింగ్, వ్యాపారం, వినోదం, విశ్రాంతిని కలిపే ఈ ప్రదర్శన దేశం నలుమూలల నుంచ...
Illegal Registrations : అంజద్ అలీనా..మజాకా..?
Special Stories

Illegal Registrations : అంజద్ అలీనా..మజాకా..?

అక్రమ రిజిస్ట్రేషన్ విలువ..పది లకారాల పైనేనని ప్రచారం నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ లు చేసి కోట్లు కొల్లగొట్టినట్లు ఆరోపణలు ? సబ్ రిజిస్ట్రార్ అక్రమ రిజిస్ట్రేషన్ లకు సాక్ష్యాలు ఇవే.. సస్పెన్షన్ తప్పదని లీవ్ పెట్టినట్లు గుసగుసలు… విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్న కమిషనర్ (ఐ జీ) పట్టించుకోని జిల్లా రిజిస్ట్రార్…? Illegal Registrations In Warangal : అసాధ్యాలను సుసాధ్యం చేయడంలో ఆ సబ్ రిజిస్ట్రార్ (Sub Registrar) సిద్ధహస్తుడని,అక్రమ రిజిస్ట్రేషన్ లు చేయడంలో పోటీ నిర్వహిస్తే గోల్డ్ మెడల్ సాధిస్తాడని కొంతమంది డాక్యుమెంట్ రైటర్ లు అంటున్నారు. సారుకు కావాల్సింది సమర్పిస్తే నిబంధనలతో పనే ఉండదని,తన ఇష్టానుసారంగా అక్రమ రిజిస్ట్రేషన్ లు చేసి అందినకాడికి దండుకున్నట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. సదరు సబ్ రిజిస్ట్రార్ చేసిన రిజిస్ట్రేషన్ ల పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్టాం...
Punjab Bandh LIVE : స్తంభించిన పంజాబ్.. ఎందుకంటే..
Trending

Punjab Bandh LIVE : స్తంభించిన పంజాబ్.. ఎందుకంటే..

Punjab Bandh LIVE : పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర‌ను క‌ల్పిస్తూ దాన్ని చట్ట‌బ‌ద్ధ‌త చేయాల‌ని, త‌మ ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని సుదీర్ఘకాలంగా పోరాడుతున్న రైతులు త‌మ నిర‌స‌న‌ను మ‌రోరూపంలో వ్య‌క్త‌ప‌రిచారు. తాజాగా పంజాబ్ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో ఆ రాష్ట్రంలో ఈ రోజు జ‌న‌జీవ‌నం స్తంభించింది. వ్యాపార‌, వాణిజ్య, రోడ్డు, రైల్వే సేవ‌లకు అంత‌రాయం ఏర్ప‌డింది. వ్యాపార వ‌ర్గాల మ‌ద్ద‌తు పంజాబ్ రైతుల బంద్ కార‌ణంగా ప్ర‌భుత్వ‌, ప్రైవేటు రంగ సంస్థ‌లను మూసివేశారు. ఇది ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు ఇది కొన‌సాగుతుంద‌ని రైతులు ప్ర‌క‌టించారు. అత్యవసర సేవలు యథావిధిగా ఉంటాయ‌న్నారు. సాయంత్రం వరకు పాల, పండ్లు, కూరగాయల సరఫరా ఉండదని, ఆ వ్యాపార సంఘాలు బంద్‌కు మద్దతు ప్రకటించాయని తెలిపారు. అంబులెన్స్‌లు, ఇత‌ర అత్యవ‌స‌ర వాహనాలను అనుమ‌తిస్తున్నామ‌ని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితిలో ఉన్న వారు మాత్ర...
TGSRTC : ఆర్టీసీలో” లక్ష్మీ” మాయ..
Special Stories

TGSRTC : ఆర్టీసీలో” లక్ష్మీ” మాయ..

ఐ పీ ఎస్ కావాల్సిన నేను ఆర్టీసీలో కి వచ్చానని "ధర్మం"గా ప్రచారం చేసుకున్న అధికారి.. సమ్మెకాలంలో "ఓడి"ల పేరుతో సదరు అధికారి లక్షలు కొల్లగొట్టినట్లు ఆరోపణలు.. ఆ అధికారి మాయలు "బాపు"కే తెలుసని భూపాలపల్లి లో జోరుగా ప్రచారం విజిలెన్స్ విచారణ చేస్తే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం.. TGSRTC Bhupalpally : ఆర్టీసీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన అధికారి ఓ డిపో మేనేజర్ గా ఉన్నప్పుడు" లక్ష్మీ" ని అ"ధర్మం" గా తన జేబులోకి మళ్లించినట్లు ఉద్యోగులు కోడై కూస్తున్నారు. ఆర్టీసీలో డి.వీ.ఎం గా విధులు నిర్వహిస్తున్న సదరు అధికారి తాను ఓ డిపో మేనేజర్ గా విధులు నిర్వహించినప్పుడు అనేక అక్రమాలకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. సమ్మె కాలంలో తన ఇష్టానుసారంగా వ్యవహరించి అందినకాడికి దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాను "ఐపిఎస్ "కావాల్సిన వాడినని అనుకోకుండా ఆర్టీసీలోకి వచ్చానని, సదరు అధికారి ...
error: Content is protected !!