Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
HYDRAA | హైదర్‌నగర్‌లో హైడ్రా కూల్చివేత‌లు
State, Hyderabad

HYDRAA | హైదర్‌నగర్‌లో హైడ్రా కూల్చివేత‌లు

ఆక్రమణకు గుఐన 1,094 గజాల భూమి స్వాధీనం HYDRAA Hyderabad : హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన ఆస్తి రక్షణ సంస్థ (HYDRAA) మంగళవారం రాజేంద్రనగర్ మండలం హైదర్‌నగర్‌లోని ఆక్రమణలను కూల్చివేసింది. అక్రమంగా క‌బ్జాచేసిన 1,094 చదరపు గజాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది. 2001లో, ఏజీ ఆఫీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ హైదర్‌నగర్‌ (Hydernagar) లోని నలంద నగర్ కాలనీ పేరుతో ఒక లేఅవుట్‌ను అభివృద్ధి చేసింది, దీనిని అప్పట్లో హుడా ఆమోదించింది. అయితే, ఆ భూమిని అమ్మినవారు పక్కనే ఉన్న 1,004 చదరపు గజాల స్థలాన్ని తమ ఆస్తిలో భాగంగా క్లెయిమ్ చేసుకుని దానిని ఆక్రమించుకున్నారని హైడ్రా అధికారులు తెలిపారు. ప్రజా సౌకర్యాల కోసం కేటాయించిన భూమి ఆక్రమణకు గురైందని పేర్కొంటూ నలంద నగర్ కాలనీ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు తర్వాత, హైడ్రా 1,094 చదరపు గజాలు నలంద నగర్‌కు చెందినవిగా గుర్తించింది. మంగళవారం, హైడ్రా అధ...
ACB | రూ.70 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్
Crime

ACB | రూ.70 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్

Nalgonda News : రూ. 70వేలు లంచం తీసుకుంటూ పౌర స‌ర‌ఫ‌రాల శాఖ‌కు చెందిన డిప్యూటీ తహసీల్దార్ (Deputy Tahsildar) జావేద్ సోమవారం ఏసీబీ (Telangana ACB) అధికారులకు ప‌ట్టుబ‌డ్డాడు. న‌ల్ల‌గొండ జిల్లా మిర్యాలగూడలో సివిల్ సప్లై శాఖ (Civil Supplies)లో డీటీగా విధులు నిర్వహిస్తున్న జావేద్ బియ్యం అక్రమ రవాణాలో పట్టుబడిన మూడు వాహనాలను విడిపించేందుకు రూ.లక్ష లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు అంత మొత్తం ఇవ్వలేన‌ని చెప్పడంతో, రూ.70 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్ర‌మంలోనే బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ జగదీశ్‌ చంద్ర ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేసి జావేద్ డబ్బులు అడిగినట్లు నిర్ధారించారు. సోమవారం అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో రిమాండ్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు - Whatsapp (9440446106), Facebook (Telangana ACB), x లో (@TelanganaACB) ద్వారా కూడా సంప్రదించవచ్చు. బాధ...
Illegal colleges | సార్.. మీకు తెలుసా..?
Special Stories

Illegal colleges | సార్.. మీకు తెలుసా..?

హన్మకొండ జిల్లాలో విచ్చలవిడిగా అనుమతి లేని కళాశాలలు (Illegal colleges ) పేరుకే అకాడమీలు …నిర్వహించేది జూనియర్ కాలేజీలు పర్మిషన్ లేకుండానే అదనపు కాలేజీలు నిర్వహిస్తున్న రెజోనెన్సు అకాడమీ మాటున కళాశాల నడిపిస్తున్న వేదాంతు చర్యలు తీసుకోకుండా ఇంటర్మీడియట్ బోర్డుకు రిపోర్ట్ రాస్తామని చేతులు దులుపుకుంటున్న హన్మకొండ డీఐఈవో Hanmakonda | విద్యాశాఖ నిబంధనలను ఉల్లంఘించి ధనార్జనే ధ్యేయంగా అనుమతి లేని కళాశాల (Illegal colleges )లను కొంతమంది నిర్వహిస్తుంటే,మరికొంతమంది ఒకటి రెండు బ్రాంచీలకే పర్మిషన్ తీసుకొని అదనంగా మరికొన్ని బ్రాంచీలను ఓపెన్ చేసి విచ్చలవిడిగా ఐఐటీ, జేఈఈ, నీట్ అంటూ లక్షల రూపాయల ఫీజులంటూ విద్యార్థుల తల్లిదండ్రులు రక్తాన్ని ఫీజుల రూపంలో తాగుతున్నట్లు తెలుస్తోంది.అనుమతి లేకుండా కళాశాలలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ, ఐఏఎస్ కృష్ణ ఆదిత్య ప...
Heavy Rains | అల‌ర్ట్‌.. తెలంగాణలో ఐదు రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వ‌ర్షాలు
State

Heavy Rains | అల‌ర్ట్‌.. తెలంగాణలో ఐదు రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వ‌ర్షాలు

Rain Alert | తెలంగాణలో రానున్న‌ ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy Rains ) కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD) హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఈ మేరకు ప‌లు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. సోమవారం భూపాలపల్లి, ములుగు, నిజామాబాద్ ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది. మంగళవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవ‌కాశ ఉన్న‌ట్లు తెలిపింది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇక నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయ‌ని వెల్ల‌డించింది. తెలంగాణ‌లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. బుధవారం భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌...
పేదలకు గుడ్ న్యూస్.. ఈనెలలోనే 2.4 లక్షల కొత్త రేషన్‌కార్డులు.. మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన  – Ration Cards
State, Hyderabad

పేదలకు గుడ్ న్యూస్.. ఈనెలలోనే 2.4 లక్షల కొత్త రేషన్‌కార్డులు.. మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన – Ration Cards

హైదరాబాద్‌: కొత్త రేషన్‌ కార్డుల (Ration Cards) పంపిణీకి తెలంగాణ సర్కారు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్‌ కార్డు మంజూరు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (Minister Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. అమేరకు అర్హులందరికీ రేషన్ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 6 నెలల్లో 41 లక్షల మందికి రేషన్ కార్డులు అందించినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తాజాగా, ఈ నెలలో మరో 2.4 లక్షల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వీటితో కలిపి 11.3 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. గడిచిన 6 నెలల్లో 41 లక్షల మందికి కొత్తగా రేషన్‌ అందించినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెలలో మరో 2.4 లక్షల కొత్త కార్డులు పంపిణీ చేస్తామని చెప్పారు. వీటి ద్వారా మరో 11.30 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని ఆదివారం మ...
error: Content is protected !!