Sarkar Live

Business

2024 Telecom Industry | టెలికాం ఆదాయం రెట్టింపు.. ఐదేళ్ల‌ల్లో గ‌ణ‌నీయ వృద్ధి
Business

2024 Telecom Industry | టెలికాం ఆదాయం రెట్టింపు.. ఐదేళ్ల‌ల్లో గ‌ణ‌నీయ వృద్ధి

Telecom News | భారత టెలికాం (Indian telecom industry) ఆదాయం గ‌ణీయంగా పెరిగింది. FY25 రెండో త్రైమాసికంలో 8 శాతం (త్రైమాసికం వారీగా) పెరిగి రూ.674 బిలియన్ (ఏటా 13 శాతం వృద్ధి) చేరింది. ఇది ప్రధానంగా టారిఫ్ పెంపుల వల్ల సాధ్య‌మైంద‌ని వెల్ల‌డైంది. మొబైల్ నెట్‌వర్క్‌ల‌ టారిఫ్‌లు విడత‌లుగా పెరగ‌డంతో దీంతో భారత టెలికాం త్రైమాసిక ఆదాయం సెప్టెంబర్ 2019 నుంచి ఇప్పటి వరకు 96 శాతం వృద్ధి చెందింది. అంటే.. ఐదేళ్ల వార్షిక వృద్ధి రేటు (CAGR) 14 శాతానికి చేరింది. మోతిలాల్ ఒస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ చేప‌ట్టిన స‌ర్వేలో ఈ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. Telecom Industry రెండింత‌ల వృద్ధి భారత టెలికాం పరిశ్రమలో సాంకేతికంగా సమీకృత మార్కెట్ నిర్మాణం, అధిక డేటా వినియోగం, తక్కువ ARPU (ప్రతి యూనిట్ ఆదాయం), టెలికాం కంపెనీలు తగినంత రాబడి పొందలేకపోవడం వంటి ప‌రిణామాల దృష్ట్యా టారిఫ్ (tariff)లు పెరిగాయ‌ని...
Isha Ambani | రంగులు మారే కారు.. ఇషా అంబానీ సొంతం.. ధ‌ర ఎంతంటే..?
Business

Isha Ambani | రంగులు మారే కారు.. ఇషా అంబానీ సొంతం.. ధ‌ర ఎంతంటే..?

Isha Ambani : భారతదేశ దిగ్గ‌జ వ్యాపారి, అత్యంత ధనవంతుడు ముకేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ ఇటీవల ముంబై వీధుల్లో బెంట్‌లీ బెంటేయ్గా SUV (Bentley Bentayga SUV) లో కనిపించారు. ఈ కారును ప్రత్యేకమైన‌ది… అద్భుత ఫీచ‌ర్స్ క‌లిగి ఉంటుంది. ముఖ్యంగా సూర్యకాంతిలో దానంత‌ట అదే ఆటోమెటిక్‌గా రంగులను మార్చుకుంటుంది. దీని ధ‌ర కోట్ల‌లోనే ఉంటుంది. విలాస‌వంత జీవితం గ‌డుపుతున్న అంబాని కుటుంబంలో ఉన్న అత్య‌ధిక ఖ‌రీదైన కార్ల జాబితాలో ఇది కూడా వ‌చ్చి చేరింది. అత్యంత ఖ‌రీదైన కారు ఇషా అంబానీ బెంట్‌లీ బెంటేయ్గా V8తో ఇటీవల నటుడు రణబీర్ కపూర్ నివాసం వద్ద కనిపించింది. ఆమె వ‌ద్ద‌ మెర్సిడెస్ G-వాగన్, ఇతర విలాసవంతమైన వాహనాలు కూడా ఉన్నాయి. కొత్త‌గా ఆమె కొన్న కారు మ‌రింత విలాస‌మైన‌ది. అత్య‌ధిక ఖ‌రీదైనది. రంగులు ఎలా మార్చుకుంటుందంటే.. ఇషా అంబానీ (Isha Ambani)కి చెందిన బెంట్‌లీ బెంటేయ్గా మొదట తెలుపు రంగులో ఉంటుంది. దీన...
Adani : అదానీకి భారీ ఊర‌ట‌.. ‘ధారావి’పై దాఖ‌లైన పిటిష‌న్ కొట్టివేత‌!
Business

Adani : అదానీకి భారీ ఊర‌ట‌.. ‘ధారావి’పై దాఖ‌లైన పిటిష‌న్ కొట్టివేత‌!

Adani | ముంబైలోని ధారావి పునరుద్ధరణ ప్రాజెక్టుకు అదానీ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు టెండర్ మంజూరును బాంబే హైకోర్టు (Bombay High Court) స‌మ‌ర్థించింది. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ దాఖ‌లైన పిటీష‌న్‌ను ఈ రోజు కొట్టేసింది. అభ్యంత‌రాల‌కు బ‌ల‌మైన కార‌ణాలు చూప‌క‌పోవ‌డంతో దీన్ని తిర‌స్క‌రిస్తున్నామ‌ని చీఫ్ జస్టిస్ డి.కె. ఉపాధ్యాయ, జస్టిస్ అమిత్ బోర్కర్ లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. అదానీ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ (Adani Properties Private Ltd)కు టెండర్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ యూఏఈకి చెందిన సెక్లింక్ టెక్నాలజీస్ కార్పొరేషన్ (UAE-based Seclink Technologies Corporation) సంస్థ ఈ పిటీష‌న్‌ను 2022లో దాఖలు చేసింది. దీన్ని ప‌రిశీలించిన హైకోర్టు త‌న తీర్పును వెలువ‌రించింది. టెండ‌ర్ ఖ‌రారుతో వివాదం 2022లో నిర్వహించిన 259 హెక్టార్ల ధారావి పునరుద్ధరణ ప్రాజెక్ట్ (Dhar...
food Delivery| క్విక్ ఫుడ్ డెలివ‌రీ మార్కెట్‌పై షాకింగ్ కామెంట్స్‌
Business

food Delivery| క్విక్ ఫుడ్ డెలివ‌రీ మార్కెట్‌పై షాకింగ్ కామెంట్స్‌

Shantanu Deshpande comments on food Delivery : భార‌త‌దేశంలో ఫుడ్ డెల‌వ‌రీ కంపెనీలు, వాటికి అల‌వాటు ప‌డిన వినియోగ‌దారుల‌పై బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో శాంతాను దేశ్‌పాండే సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. త్వ‌రిత ఆహార స‌ర‌ఫ‌రా (క్విక్ డెలివ‌రీ) అనేది ఆరోగ్యాన్ని దెబ్బ‌తీసే చ‌ర్య అని అభివ‌ర్ణించారు. ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాల వినియోగం భార‌త్‌లో పెరుగుతోంద‌ని, దీని వ‌ల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. లింక్డ్‌ఇన్‌లో తన అభిప్రాయాలను ఆయ‌న ఇలా వ్య‌క్త‌ప‌రిచారు. పోష‌కాహారాన్ని మ‌ర‌చిపోయామ‌ని ఆవేద‌న‌ ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాల వినియోగం వల్ల ఆరోగ్య‌ప‌ర‌మైన పెద్ద సంక్షోభాన్ని మనం ఎదుర్కొంటున్నామ‌ని శాంతాను అన్నారు. ఇవి ఎక్కువగా పామాయిల్, చక్కెరతో నిండి ఉంటాయ‌ని తెలిపారు. మ‌నం ఆహార దిగుబ‌డికి మాత్ర‌మే ప్రాధాన్య‌మిస్తున్నామ‌ని, పోష‌క విలువ‌ల‌ను ప‌ట్ట...
Zomato | జోమాటోకు రూ. 803 కోట్ల GST డిమాండ్ నోటీస్
Business

Zomato | జోమాటోకు రూ. 803 కోట్ల GST డిమాండ్ నోటీస్

Zomato : ఆహార డెలివ‌రీ, క్విక్ కామ‌ర్స్‌లో అగ్ర‌గామిగా ఉన్న జోమాటోకు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) విభాగం నుంచి నోటీస్ అందింది. రూ. 803 కోట్ల ట్యాక్స్ చెల్లించాల్సి ఉంద‌ని జీఎస్టీ విభాగం అందులో పేర్కొంది. థానేలోని సీజీఎస్టీ (CGST), సెంట్ర‌ల్ ఎక్సైజ్ జాయింట్ క‌మిష‌న‌ర్ ద్వారా ఈ నోటీస్ జారీ అయ్యింది. రూ. 401.7 కోట్ల GST డిమాండ్‌, అంతే మొత్తంలో వడ్డీ/జ‌రిమానాతో క‌లిపి రూ. 803 కోట్లు జోమాటో (Zomato) చెల్లించాల్సి ఉంద‌ని వివ‌రించింది. 'ఈ ట్యాక్స్ డిమాండ్ నోటీసు డెలివరీ చార్జీలపై జీఎస్టీ చెల్లించలేకపోవడం కారణంగా జారీ అయ్యింది. మొత్తం రూ. 803 కోట్లలో రూ. 401.7 కోట్ల జీఎస్టీ డిమాండ్, అంతే మొత్తంలో వడ్డీ/జరిమానా ఉన్నాయి' అని స్టాక్ ఎక్సేంజ్ ఫైలింగ్ వెల్లడించింది. Zomatoకు ఇదేం కొత్త‌కాదు.. డెలివ‌రీ చార్జీల‌పై రావాల్సిన ట్యాక్స్‌కు సంబంధించి జోమాటోకు జీఎస్టీ విభాగం నోటీసులు జారీ చేయ‌డం ఇ...
error: Content is protected !!