Sarkar Live

career

Career, job News, Job alert

CUET- 2025 admit card | సీయూఈటీ పీజీ అడ్మిట్‌కార్డులు విడుద‌ల‌
career

CUET- 2025 admit card | సీయూఈటీ పీజీ అడ్మిట్‌కార్డులు విడుద‌ల‌

CUET- 2025 admit card : పీజీ కోర్సుల్లో చేరేందుకు నిర్వ‌హించే CUET- 2025 పరీక్షల అడ్మిట్‌కార్డుల (admit card)ను జాతీయ పరీక్షా సంస్థ (The National Testing Agency (NTA) విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ exams.ntaonline.in/cuet-pg/ నుంచి అడ్మిట్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. CUET- 2025 పరీక్షలు మార్చి 26 నుంచి ఏప్రిల్ 1 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. CUET- 2025 admit card : డౌన్‌లోడ్ చేయడానికి ప్రొసెస్ CUET PG 2025 అడ్మిట్‌కార్డును డౌన్‌లోడ్ చేయాలంటే, విద్యార్థులు ఈ కింది సూచనలను పాటించాలి: అధికారిక వెబ్‌సైట్ exams.ntaonline.in/CUET-PG/ లేదా cuet.nta.nic.in ఓపెన్ చేయాలి. Download Admit Card అనే లింక్‌పై క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి లాగిన్ అవ్వండి. అడ్మిట్‌కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది. అన్ని వివరాలను చెక్ చేసుకుని, డౌన్‌లోడ్ చేస...
KVS Admissions 2025 : కేంద్రీయ విద్యాల‌యాల్లో ప్ర‌వేశాలు
career

KVS Admissions 2025 : కేంద్రీయ విద్యాల‌యాల్లో ప్ర‌వేశాలు

KVS Admissions 2025 : దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోని కేంద్రీయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్ర‌వేశాలు ప్రారంభ‌మ‌వుతున్నాయి. ఒక‌టో తరగతి నుంచి 11వ తరగతి వరకు అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ను కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ (Kendriya Vidyalaya Sangathan (KVS) విడుదల చేసింది. ఈ ప్రవేశాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలు, రక్షణ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు, తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రవేశాల (Admissions)కు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అర్హత కలిగిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. KVS Admissions 2025 : సీట్ల రిజర్వేషన్ వివరాలు కేంద్రీయ విద్యాలయాల్లో 1 నుంచి 11వ తరగతి వరకు అడ్మిషన్‌ పొందేందుకు కొన్ని రిజర్వేషన్‌ నిబంధనలు ఉన్నాయి. ఎస్సీ విద్యార్థులకు 15% ఎస్టీ విద్యార్థులకు 7.5% ఓబీసీ విద్య...
Mega DSC | ఏపీలో మెగా డీఎస్సీ.. త్వ‌ర‌లో 16,347 పోస్టుల భ‌ర్తీ
career

Mega DSC | ఏపీలో మెగా డీఎస్సీ.. త్వ‌ర‌లో 16,347 పోస్టుల భ‌ర్తీ

AP Mega DSC : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త్వ‌ర‌లోనే మెగా డీఎస్సీని ప్ర‌క‌టించి 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) వెల్ల‌డించారు. ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయ‌న‌ మాట్లాడారు. ప్రశ్నోత్తరాల సమయంలో బడ్జెట్ పద్దులపై మంత్రి లోకేష్ చ‌ర్చించారు. మెగా డీఎస్సీ (AP mega DSC) ద్వారా 16,347 టీచర్ పోస్టులను భ‌ర్తీ చేయ‌డ‌మే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్ల ప్రహరీల నిర్మాణం పూర్తి చేయడానికి రూ.3,000 కోట్లు అవసరమని తెలిపారు. ఈ పనులను మనబడి మనభవిష్యత్తు, ఉపాధి హామీ ప‌థ‌కాల కింద దశలవారీగా చేపడతామని చెప్పారు. బ‌డ్జెట్‌పై అసెంబ్లీలో చ‌ర్చ‌ ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ఈ రోజు బడ్జెట్ పద్దులపై చర్చ ప్రారంభమైంది. కేటాయింపులు, సంక్షేమ నిధుల అంశాలపై సభ్యుల మ‌ధ్య వాడీవేడి వాద‌న‌లు జ‌రిగాయి. సభ ముందుకు మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ను మంత్రి నారాయణ, అలాగే, ఏపీ ఫిల్మ్ అండ్ టె...
ఏపీలో TG EAPCET సెంట‌ర్లు ఇక ఉండ‌వు… ర‌ద్దు చేసిన JNTU
career

ఏపీలో TG EAPCET సెంట‌ర్లు ఇక ఉండ‌వు… ర‌ద్దు చేసిన JNTU

TG EAPCET 2025 : తెలంగాణ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG EAPCET)కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈసారి ప‌రీక్ష కేంద్రాలు ఉండ‌వు. వాటిని ర‌ద్దు చేస్తున్న‌ట్టు హైద‌రాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) ప్ర‌క‌టించింది. తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం మేర‌కు ఈ ప‌రీక్ష కేంద్రాల‌ను తొల‌గిస్తున్నామ‌ని పేర్కొంది. రిజ‌ర్వేష‌న్ల నేపథ్యంలో మార్పు తెలంగాణ ప్రభుత్వం 15% నాన్ లోకల్ సీట్లు రద్దు చేయడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వ‌చ్చింది. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా ఈ సీట్ల కోసం పోటీ పడేవారు. ఇప్పుడు ఆ అవకాశమే లేకుండా పోయింది.ఇప్పటివరకు ప్రతి ఏడాది TG EAPCETలో సుమారు 55 వేల మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పాల్గొనేవారు. ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల కోసం పెద్ద సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకునేవారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తిరు...
Revisions to Engineering syllabus | తెలంగాణలో ఇంజ‌నీరింగ్ విద్య‌లో సిల‌బ‌స్ మార్పు..
career

Revisions to Engineering syllabus | తెలంగాణలో ఇంజ‌నీరింగ్ విద్య‌లో సిల‌బ‌స్ మార్పు..

Revisions to Engineering syllabus : తెలంగాణ‌లో పారిశ్రామిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఇంజ‌నీరింగ్ విద్య ఉండాలంటోంది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) . అందుకు సిల‌బ‌స్‌లో కీల‌క మార్పులు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటోంది. ఇంజనీరింగ్ విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఇది దోహ‌ప‌డుతుంద‌ని భావిస్తోంది. ప్రస్తుత పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఇంజ‌నీరింగ్ కోర్సును నవీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల ప్రకారం కమిటీ సిఫార్సులు చేసింది. Engineering Education పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్ట రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ మార్కెట్ పోటీకి సిద్ధంగా ఉండేలా విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు సిలబస్‌లో మార్పులు అవసరమని తెలిపారు. ప్రత్యేకంగా నేటి డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషీన్ లెర్నింగ్ (ML), డేటా సైన్స...
error: Content is protected !!