Sarkar Live

Career

UPSC Mains 2025 | ఈనెల 22 నుంచి సివిల్ మెయిన్స్‌.. అడ్మిట్ కార్డులు విడుదల
Career

UPSC Mains 2025 | ఈనెల 22 నుంచి సివిల్ మెయిన్స్‌.. అడ్మిట్ కార్డులు విడుదల

UPSC Mains 2025 | భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల్లో సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు ఒక‌టి. ఇవి ఈ నెల 22 నుంచి జరగనున్నాయి. ఈ పరీక్షలు (The Union Public Service Commission-UPSC) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నతస్థాయి హోదాల్లో నియామకాల కోసం నిర్వహిస్తారు. దేశంలోని లక్షలాది మంది అభ్యర్థులు దీనికి హాజరవుతారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా పరీక్షలు (UPSC Mains 2025) క్రమబద్ధంగా, కఠిన నియమావళి ప్రకారం జరుగనున్నాయి. ఐదు రోజులపాటు ప‌రీక్ష‌లు ఈ సంవత్సరం మెయిన్ పరీక్షలు ఐదు రోజులు కొనసాగనున్నాయి. ఆగ‌స్టు 22, 23, 24, 30, 31 తేదీల్లో జ‌ర‌గ‌నున్నాయి. ప్రతిరోజూ వేర్వేరు పేపర్లు, విభిన్న అంశాలపై పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు తమ ఎంపిక చేసిన సబ్జెక్టులు, తప్పనిసరి పేపర్లను రాయాల్సి ఉంటుంది. UPSC Mains 2025 : తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డెక్క‌డ? తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ‌లోని ...
Hanumakonda | వైబ్రాంట్ మాయాజాలం..
Special Stories, Career

Hanumakonda | వైబ్రాంట్ మాయాజాలం..

నిబంధనలకు పాతర.. అడ్మిషన్ల జాతర… అకాడమీ మాటున జూనియర్ కాలేజ్ లు నిర్వహిస్తున్న యాజమాన్యం అడ్మిషన్లు వైబ్రాంట్.. సర్టిఫికేట్ లు మరో కళాశాల నుండి? విద్యాశాఖ గప్ చుప్ వెనుక వైబ్రాంట్ పలుకుబడి? Hanumakonda : విద్యను వ్యాపారంగా మార్చుకోవడంలో ఆ యాజమాన్యం సక్సెస్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అకాడమీ పేరుతో హన్మకొండ లో ఎంట్రీ ఇచ్చిన సదరు అకాడమీ యాజమాన్యం విద్యాశాఖ నుండి ఎలాంటి అనుమతులు లేకున్నా మరో అడుగు ముందుకేసి ఇంటర్మీడియట్ కళాశాలలు నిర్వహిస్తోంది. పదుల సంఖ్యలో పిఆర్వోలను ఏర్పాటు చేసుకొని తమ మాయాజాలం (ఐఐటీ జేఈఈ నీట్ తదితర) తో విద్యార్థుల తల్లిదండ్రులను మాయ చేస్తూ అడ్మిషన్ల జాతర నిర్వహిస్తోంది.అసలు విషయం ఏమిటంటే ఎలాంటి అనుమతి లేకుండా హన్మకొండ నగరంలో వైబ్రాంట్ యాజమాన్యం బహిరంగంగా మూడు బ్రాంచీలు ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్ కళాశాలలు నిర్వహిస్తున్నా, హన్మకొండ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ ...
తెలంగాణ ప్ర‌భుత్వ క‌ళాశాల‌ల్లో ఈ ఏడాది కొత్త డిగ్రీ కోర్సులు.. New Degree courses
Career

తెలంగాణ ప్ర‌భుత్వ క‌ళాశాల‌ల్లో ఈ ఏడాది కొత్త డిగ్రీ కోర్సులు.. New Degree courses

New Degree courses : హైదరాబాద్: విద్యార్థుల ఉపాధి సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా, తెలంగాణ‌లోని 28 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు (GDCలు) 2025-26 విద్యా సంవత్సరానికి కొత్త అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను ప్రారంభించనున్నాయి. New Degree courses : కొత్త డిగ్రీ ప్రోగ్రామ్స్ ఇవీ.. BCom బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ & ఇన్సూరెన్స్ (BFSI), BCom E-కామర్స్ ఆపరేషన్స్, BCom రిటైల్ ఆపరేషన్స్, BSc టూరిజం & హాస్పిటాలిటీ ఆపరేషన్స్, BSc డిజిటల్/ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, BSc మార్కెటింగ్ & సేల్స్, BSc ఇన్ ఫార్మాస్యూటికల్ మాన్యుఫ్యాక్చరింగ్ & క్వాలిటీ BBA ఇన్ కంటెంట్ అండ్ క్రియేటివ్ రైటింగ్. తెలంగాణ‌ రాష్ట్రంలోని యువ‌త‌కు ఉపాధిని పెంచడం, నైపుణ్య ఆధారిత విద్యను పెంపొందించడం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ కొత్త కోర్సు(New Degree courses)ల‌ను ప్రార...
TS DOST 2025 : డిగ్రీ ప్ర‌వేశాల కోసం దోస్త్ నోటిఫికేష‌న్‌.. దరఖాస్తు విధానం ఇదే..
Career

TS DOST 2025 : డిగ్రీ ప్ర‌వేశాల కోసం దోస్త్ నోటిఫికేష‌న్‌.. దరఖాస్తు విధానం ఇదే..

TS DOST 2025 : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TSCHE) అధికారికంగా డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) 2025 అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన, JNTUH, మహిళా విశ్వ విద్యాలయంతో సహా వివిధ రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులలో ఆన్‌లైన్ ప్రవేశాల కోసం విద్యార్థులకు అవకాశం కల్పించింది. TS DOST 2025 దరఖాస్తు విధానం ఇదే.. ప్రవేశ ప్రక్రియ మూడు దశలుగా ఉటుంది. దశ 1: ₹200 రుసుముతో మే 6 నుండి మే 25, 2025 వరకు రిజిస్ట్రేషన్. మే 15 నుంచి మే 27 మధ్య వెబ్ ఆప్షన్లు వేసుకోవచ్చు. జూన్ 3న సీట్ల కేటాయింపు ప్రకటిస్తారు. ఆ తర్వాత జూన్ 4 నుంచి జూన్ 10 వరకు ఆన్‌లైన్ స్వీయ-నివేదన ఉంటుంది.దశ 2: ₹400 రుసుముతో జూన్ 4 నుంచి జూన్ 13, 2025 వరకు రిజిస్ట్రేషన్. జూన్ 4 నుంచి జూన్ 14 వరకు వెబ్ ఆప్షన్స్.. జూన్ 18న సీ...
TGSRTC | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీలో కొత్త కొలువులు
Career

TGSRTC | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీలో కొత్త కొలువులు

New Jobs in TGSRTC : తెలంగాణ (Telangana) నిరుద్యోగులకు (unemployed youth) ఓ స‌వ‌ర్ణావ‌కాశం ద‌క్క‌నుంది. రోడ్డు రవాణా సంస్థ (Road Transport Corporation (RTC)లో కొలవుల జాత‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ( state government) శ్రీ‌కారం చుడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నియామ‌కాలు చేపడుతోంది. వివిధ కేట‌గిరీలో మొత్తం 3,038 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఇందుకు త్వ‌ర‌లోనే TGSRTC అధికారిక నోటిఫికేష‌న్ (official notification) రానుంది. స‌ర్కారు ఎందుకు స్పందించింది? రాష్ట్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన టీజీ ఆర్టీసీ (TGSRTC)లో కొన్నేళ్లుగా ప‌లు విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. వాటి భ‌ర్తీకి అవ‌కాశం ఉన్నా ఈ ప్ర‌క్రియ‌లో జాప్య‌మైంది. ఖాళీలను భ‌ర్తీ చేయ‌కపోవ‌డం వ‌ల్ల ఉన్న ఉద్యోగుల‌పైనే అధిక ప‌నిభారం ప‌డుతోంది. దీంతోపాటు రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వం (Revanth Reddy government) మ‌హిళ‌లకు ఉచితంగా ఆర్టీసీ ప్ర‌యాణం ప‌థ‌కాన్న...
error: Content is protected !!