Sarkar Live

Crime

Plane Crash | విమాన‌ శిథిలాల నుండి డిజిటల్ వీడియో రికార్డ్‌..?
Crime

Plane Crash | విమాన‌ శిథిలాల నుండి డిజిటల్ వీడియో రికార్డ్‌..?

Air India Ahmedabad Plane Crash Live Updates : ఇటీవలి సంవత్సరాలలో అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాలలో ఒకటి.. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం AI171 గురువారం మధ్యాహ్నం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది, విమానంలో 241 మంది మరణించారు. శుక్రవారం ఉదయం విమానయాన సంస్థ ప్రాణనష్టాన్ని నిర్ధారించింది. Plane Crash : ప్రమాద తీవ్రత: 1000 డిగ్రీల సెల్సియస్ మంటలు ప్రమాదానికి (Air India Plane Crash) కారణమేంటంటే దానిపై స్పష్టత ఇప్ప‌టివ‌ర‌కు రానప్పటికీ.. ఈ ఘటనకు సంబంధించి ప‌లు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విమానం కూలిన తర్వాత ఘటన స్థలంలో 1000 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో సహాయక చర్యలు అత్యంత క్లిష్టంగా మారినట్లు స‌మాచారం. ఈ ప్రమాదంలో విమానంలోని 241 మందితో పాటు వైద్యకళాశాల హాస్టల్‌లో ఉన్న 24 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతదేహా...
Adilabad | పిడుగుపాటుకు ఆరుగురు రైతులు మృతి, ఐదుగురికి గాయాలు
Crime

Adilabad | పిడుగుపాటుకు ఆరుగురు రైతులు మృతి, ఐదుగురికి గాయాలు

Lightning strike incident in Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో ప్ర‌కృతి క‌న్నెర్ర చేసింది. గురువారం జరిగిన మూడు వేర్వేరు పిడుగుపాటు సంఘటనలలో ఆరుగురు రైతులు (వారిలో నలుగురు మహిళలు) ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి, ఆ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బేలా గ్రామంలో ఉదయం మొదటి పిడుగుపాటు సంభవించింది.. ఈ ఘ‌ట‌న‌లో పొలాల్లో పనిచేస్తున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మరణించారు. కొద్దిసేపటికే, గాధిగూడ మండల పరిధిలోని పిప్రి గ్రామంలో మరో ఘటన జరిగింది, ఇందులో ఇద్దరు మహిళలు సహా నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా కాలిన గాయాలకు గురయ్యారు. మధ్యాహ్నం తరువాత, కుమ్మరి తండాలో మరో పిడుగుపాటు సంభవించి ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. అంద‌రూ వ్య‌వ‌సాయ కూలీలే.. ఈ ఘటనలో గాయపడిన ఐదుగుర...
Plane Crash | అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం అసలు ఎలా జరిగింది..?
National, Crime

Plane Crash | అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం అసలు ఎలా జరిగింది..?

Ahmedabad | గుజ‌రాత్ లోని ఎయిర్ పోర్ట్ లో ఘోర విమాన ప్రమాదం (Plane Crash ) యావ‌త్ దేశాన్ని క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేసింది. అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి సుమారు 250 మంది ప్రయాణికులతో గురువారం లండన్ బయలుదేరిన విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాలకే కుప్పకూలిపోయింది. ఫ్లైట్ నెంబర్ ఏఐ171 విమానం 242 మంది ప్రయాణికులతో గురువారం మధ్యాహ్నం లండన్ వెళ్లడానికి అహ్మదాబాద్‌ ఎయిర్ ఫోర్ట్‌ నుంచి టేకాఫ్ అయింది. ఎప్పటిలాగే ఏఐ 171 విమానంగాలి లోకి ఎగిరే ముందు అన్ని సాంకేతిక స‌మ‌స్య‌ల‌ను త‌నిఖీ చేసుకున్నాకే టెకాఫ్ అయింది . అయితే రన్ వే నుంచి టెక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ప్రమాదానికి గురైంది . మేఘాని నగర్ గోడసర్ క్యాంప్ ప్రాంతాలయంలో విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో భారీ ఎత్తున పేలుడు శబ్దం తోపాటు దట్టమైన పొగ అలుముకుంది సుమారు విమానం 825 అడుగుల ఎత్తులో ఉండగా సాంకేతిక లోపం...
ACB Raids | హైదరాబాద్‌లో ఇరిగేషన్ ఇంజనీర్ ఇంటిపై ఏసీబీ దాడులు
Crime

ACB Raids | హైదరాబాద్‌లో ఇరిగేషన్ ఇంజనీర్ ఇంటిపై ఏసీబీ దాడులు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ ACB Raids : రాష్ట్రంలో ఏసీబీ అధికారులు ముమ్మరంగా సోదాలు (ACB Raids) చేస్తున్నారు.హైదరాబాద్ మలక్‌పేట్‌లో ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎస్‌ఈ) నూనె శ్రీధర్ (Nune Sridhar) ఇంట్లోబుధవారం ఏసీబీ అధికారులు (ACB Officers) . తనిఖీలు చేస్తున్నారు. ఏకకాలంలో శ్రీధర్‌కు సంబంధించిన 20 ప్రాంతాల్లో ఏసీబీ తనిఖీలు చేస్తున్నది. ఏసీబీ అధికారులు శ్రీధర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) లో శ్రీధర్ విధులు నిర్వర్తించారు. అయితే నూనె శ్రీధర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు (Irrigation Engineer Corruption) ను ఏసీబీ అధికారులు ఫైల్ చేశారు. పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ దాడులు ఎక్కడ జరిగాయి? Telangana Irrigation Engineer Corruption : కాగా కరీంనగర్‌ (Karimnagar) లో శ్రీధర్‌ను ...
Railway Accident | కదులుతున్న రైలు నుంచి ప‌డిపోయిన ప్రయాణికులు.. ఐదుగురు మృతి
Crime, National

Railway Accident | కదులుతున్న రైలు నుంచి ప‌డిపోయిన ప్రయాణికులు.. ఐదుగురు మృతి

Mumbra Railway Station Accident : థానే(Thane) లోని ముంబ్రా రైల్వే స్టేషన్‌లో ఘోర ప్ర‌మాదం (Railway Accident | కదులుతున్న రైలు నుంచి ప‌డిపోయిన ప్రయాణికులు.. ఐదుగురు మృతి) చోటుచేసుకుంది. CSMT నుండి లక్నో వెళ్తున్న రైలు నుంచి సుమారు 10 నుండి 12 మంది ప్రయాణికులు ట్రాక్‌పై పడిపోయారు. ప్రమాదానికి కారణం రైలులో జనసమూహం ఎక్కువగా ఉండడ‌మేన‌ని భావిస్తున్నారు. ప్రయాణీకులు తలుపులకు వేలాడుతూ ప్రయాణిస్తున్నారని, ఇదే సమయంలో ప‌లువురు ప్ర‌యాణికులు ప‌ట్టుత‌ప్పి జారి కింద‌ప‌డిపోయార‌ని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు. సోమవారం, ముంబ్రా రైల్వే స్టేషన్ వద్ద లక్నో (Mumbai To Lucknow) కు వెళ్లే పుష్పక్ ఎక్స్‌ప్రెస్ (Pushpak Express) (12534) రైలు నుండి అనేక మంది ప్రయాణికులు పట్టాలపై పడిపోయారు, అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది. రైలులో ప్ర‌యాణికులు కిక్కిరిపోవ‌డంతో ఈ ప్రమాదం జరిగ...
error: Content is protected !!