Sarkar Live

Crime

Chhattisgarh | ఐడీఈ పేల్చిన మావోయిస్టులు.. అడిష‌న‌ల్ ఎస్పీ మృతి..
Crime

Chhattisgarh | ఐడీఈ పేల్చిన మావోయిస్టులు.. అడిష‌న‌ల్ ఎస్పీ మృతి..

Chhattisgarh Maoist Attack | ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా (Sukma) జిల్లాలో మావోయిస్టులు మ‌రో ఘాతుకానికి పాల్ప‌డ్డారు. దోండ్రా సమీపంలో పోలీసు వాహనాన్ని ఐఈడీ (IED Blast)తో పేల్చేశారు. ఈ ఘటనలో అదనపు ఎస్పీ ఆకాశ్‌ రావు గిరిపుంజే (Akash Rao Giripunje) ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో అనేక మంది పోలీసు అధికారులు, సిబ్బంది గాయపడ్డారని ఐజి బస్తర్ పి. సుందర్‌రాజ్ ధృవీకరించారు. “ఎఎస్‌పి ఆకాష్ రావు గిర్పుంజేకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం కొంటా ఆసుపత్రికి తరలిస్తుంగా ఆయ‌న మృతిచెందారు. గాయపడిన ఇతర సిబ్బంది పరిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని ఐజి తెలిపారు. IED పేలుడులో కొంటా SDPO, స్థానిక స్టేషన్ ఇన్‌ఛార్జ్ కూడా గాయపడ్డారు, వీరిద్దరూ చికిత్స పొందుతున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని మోహరించారు. ఈ సంఘటన తర్వాత, ఛత్తీస్‌గఢ్ పోలీసుల్లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. ASP గిర్పుంజే బలిదానం ఆ దళానికి తీవ్ర నష...
Earthquake | ప్రకాశం జిల్లాను వణికించిన భూకంపం..
Crime, AndhraPradesh

Earthquake | ప్రకాశం జిల్లాను వణికించిన భూకంపం..

నాలుగు సెకండ్లపాటు కంపించిన భూమి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలాల ప‌రిధిలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆదివారం అర్ధరాత్రి 12.47 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు (Earthquake) చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇండ్ల నుంచి ప్రజలు పరుగులు పెడుతూ రోడ్లపైకి వొచ్చారు. ఈ భూ ప్రకంపనలు సుమారు నాలుగు సెకండ్ల పాటు కొనసాగినట్లు స్థానికులు వెల్ల‌డించారు. గత మే నెల 6న కూడా ప్రకాశం జిల్లాలో ఇదే మాదిరిగా భూకంపం సంభవించింద‌ని తెలిపారు. పొదిలిలో ఉదయం 9.54 గంటల సమయంలో భూమి కంపించడంతో ఆ ప్రాంతం ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఆ సమయంలో కూడా సుమారు ఐదు సెకండ్లపాటు ప్రకంపనలు కొనసాగినట్లు నివేదికలు తెలిపాయి. కొత్తూరు పరిధిలోని రాజు హాస్పిటల్ వీధి, ఇస్లాంపేట, బ్యాంక్‌ కాలనీ త‌దిత‌ర ప్రాంతాల్లో స్పష్టంగా ప్రకంపనలు గుర్తించారు. తెలంగాణ‌లోనూ భూకంపం (Ea...
Maganti Gopinath | బీఆర్ఎస్ MLA మాగంటి గోపీనాథ్ కన్నుమూత
Crime

Maganti Gopinath | బీఆర్ఎస్ MLA మాగంటి గోపీనాథ్ కన్నుమూత

MLA Maganti Gopinath Passes Away | తెలంగాణ రాష్ట్ర‌ రాజకీయాల్లో విషాదం నెలకొంది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. దీర్ఘకాలంగా మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. గ‌త‌ గురువారం గుండెపోటుకు గురయ్యారు. చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిట‌ల్ కు తరలించగా గత మూడు రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గోపీనాథ్ ఆదివారం జూన్న‌ ఉదయం కన్నుమూశారు. చికిత్సకు ఆయన శరీరం ఏ మాత్రం స్పందించకపోవడంతో ఆసుపత్రిలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త బీఆర్ఎస్ శ్రేణుల్లో, నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) రాజకీయ ప్రస్థానం 1963న జూన్ 2 జన్మించిన మాగంటి గోపీనాథ్.. రాష్ట్ర‌ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయన మొదట తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి ప్ర‌వేశించారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీలో బీఏ పూర్తి చేసిన మాగం...
Maoist Sudhakar | మావోయిస్టు అగ్రనేత  ఎన్‌కౌంట‌ర్
Crime

Maoist Sudhakar | మావోయిస్టు అగ్రనేత ఎన్‌కౌంట‌ర్

Maoist Sudhakar | మావోయిస్టు పార్టీకి వ‌రుస‌గా ఎదురుదెబ్బ‌లు త‌గులుతూనే ఉన్నాయి. మావోయిస్టు పార్టీ అగ్ర‌నేత నంబాల కేశ‌వ‌రావు ఎన్‌కౌంట‌ర్ ఘ‌ట‌న జ‌రిగిన కొన్ని రోజుల‌కే మ‌రో అగ్ర నేత‌ను పోలీసులు ఎక్‌కౌంట‌ర్ చేశారు. చ‌త్తీస్‌గ‌ఢ్‌ (Chhattisgarh)లోని బీజాపూర్ (Bijapur) నేష‌న‌ల్ పార్కు వ‌ద్ద జ‌రిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్ర‌నేత‌, కేంద్ర క‌మిటీ స‌భ్యుడు సుధాక‌ర్ (Maoist Sudhakar) (65) మృతి చెందిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. కాగా సుధాక‌ర్ స్వ‌స్థ‌లం ఏలూరు (Elur) జిల్లా చింత‌ల‌పూడి మండ‌లం ప్ర‌గ‌డ‌వ‌రం గ్రామం. 40 సంవ‌త్స‌రాలుగా మావోయిస్టు ఉద్య‌మంలో సుధాక‌ర్‌ ఉన్నారు. 2004లో నాటి ఏపీ ప్ర‌భుత్వంతో శాంతి చ‌ర్చ‌ల్లో ఆయ‌న‌ పాల్గొన్నారు. సింహాచ‌లం అలియాస్ సుధాక‌ర్‌పై రూ. 50 ల‌క్ష‌ల రివార్డు ఉంది. సుధాక‌ర్ పూర్తి పేరు తెంటు ల‌క్ష్మీన‌ర‌సింహాచ‌లం. గత నెల చివర్లో, బీజాపూర్ జిల్లాలో 24 మంది మావోయ...
హైదరాబాద్‌లో రూ.1 కోటి విలువైన కొకైన్ కలిపిన ఎఫెడ్రిన్ స్వాధీనం – Cocaine seized
Crime

హైదరాబాద్‌లో రూ.1 కోటి విలువైన కొకైన్ కలిపిన ఎఫెడ్రిన్ స్వాధీనం – Cocaine seized

Hyderabad : కూకట్‌పల్లిలోని జయనగర్‌లో భారీ మాదకద్రవ్యాల ముఠాను బాలానగర్ SOT అధికారులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. కొకైన్ (Cocaine) కలిపిన ఎఫెడ్రిన్‌ను విక్రయించేందుకు య‌త్నించిన‌ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక పోలీసు కానిస్టేబుల్‌తో సహా ఒక ముఠాను పట్టుకున్నారు. అధికారులు మొత్తం 820 గ్రాముల డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు, దీని విలువ రూ.1 కోటి కంటే ఎక్కువగా ఉంటుంద‌ని చెబుతున్నారు. నిందితులు ప‌ట్టుబ‌డిందిలా.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పోలీసుల టాస్క్ ఫోర్స్ విభాగంలో పనిచేస్తున్న గుణశేఖర్ లాభం కోసం ఎఫెడ్రిన్ (Cocaine) అమ్మకాన్ని ప్రతిపాదించాడు. సులభంగా డబ్బు సంపాదించాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఇత‌డి ప్లాన్ కు ఆకర్షితుడైన సురేంద్ర ఈ కుట్రలో చేరి, తన సహచరులను ఉపయోగించి హైదరాబాద్‌లో డ్రగ్‌ (Drugs) ను విక్రయించాడు. సురేంద్ర గతంలో ఒక ప్రైవేట్ ఫైనాన్స...
error: Content is protected !!