Sarkar Live

Crime

Andhra Pradesh | సిఐడి మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్..
Crime

Andhra Pradesh | సిఐడి మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్..

విజయవాడ దాటొద్దని సంజయ్ కు ఆదేశాలు టెండర్లు పిలవకుండానే ఎలక్ట్రానిక్ వస్తువులు(ల్యాప్ టాప్, ఐపాడ్) కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ? అగ్నిమాపక శాఖ "డీజీ"గా విధులు నిర్వహించినప్పుడు నిధుల దుర్వినియోగం చేసినట్లు ప్రచారం Andhra Pradesh | సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆ అధికారిని సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సదరు అధికారి అగ్నిమాపక శాఖ "డీజి"గా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం తో పాటు నిధులను కూడా తన ఇష్టానుసారంగా ఎలాంటి టెండర్లు లేకుండానే ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐడి మాజీ చీఫ్ సంజయ్ విచారణ పూర్తి అయ్యేంతవరకు విజయవాడ వదలి వెళ్లకూడదని ఆయనకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. టెండర్లు లేకుండా ల్యాప్...
Ranga Reddy | అక్కను దారుణంగా చంపిన తమ్ముడు
Crime

Ranga Reddy | అక్కను దారుణంగా చంపిన తమ్ముడు

మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య హత్యకు దారితీసిన కులాంతర వివాహంకారణం..!? Ranga Reddy | సమాజంలో పరువు హత్యలు పెరిగిపోతున్నాయి. కులాంతర వివాహాలు చేసుకోవడమే ఏదో నేరమన్నట్లు క్రూరంగా చంపేస్తున్నారు.సోమవారం ఉదయం డ్యూటీ కి వెళ్తున్న ఓ కానిస్టేబుల్ (Constable) దారుణంగా హత్యకు గురయింది. కులాంతర వివాహం చేసుకోవడమే ఆమె పాలిట శాపంగా మారింది. తోడపుట్టిన తమ్ముడే ఆమెను దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకెళితే.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నాగమణి ఇటీవలే తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా కులాంతర వివాహం చేసుకుంది. దాంతో ఆమెపై కుటుంబ సభ్యులు కొంతకాలం నుంచి ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం బైక్ పై డ్యూటీ కి వెళ్తున్న నాగమణిని రాయపోలు, ఎండ్లగూడ దారిలో సొంత తమ్ముడు పరమేశ్‌ కారుతో ఢీకొట్టి కత్తితో దారుణంగా నరికి చంపినట్లు సమ...
Telangana | రివాల్వర్ తో కాల్చుకొని ఎస్సై ఆత్మహత్య
Crime

Telangana | రివాల్వర్ తో కాల్చుకొని ఎస్సై ఆత్మహత్య

ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ లో ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న హరీష్ ఆత్మహత్య పై పలు అనుమానాలు Telangana | ములుగు జిల్లాలో జరుగుతున్న వరుస ఘటనలు ఆ జిల్లాలో కలకలం రేపుతున్నాయి. ఆదివారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ రోజు సోమవారం ఉదయం ఓ ఎస్సై (SI) ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో జిల్లాలో అసలు ఏంజరుగుతోంది అని సామాన్యులు వణికిపోతున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకెళితే ములుగు జిల్లా వాజేడు SI హరీష్ కాసేపటి క్రితమే తన రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ములుగు (Mulugu) జిల్లాలో నిన్న భారీ ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే అయితే ఎన్కౌంటర్ జరిగిన మరునాడే ఎస్సై ఆత్మహత్య చేసుకోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి .ఎస్సై ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఎస...
Sabarimala Photo Shoot: శ‌బ‌రిమ‌ల ఆలయ మెట్ల‌పై ఫోటో దిగిన పోలీసుల‌పై సర్కారు సీరియస్..
Crime

Sabarimala Photo Shoot: శ‌బ‌రిమ‌ల ఆలయ మెట్ల‌పై ఫోటో దిగిన పోలీసుల‌పై సర్కారు సీరియస్..

Sabarimala Photo Shoot : ప్ర‌పంచ‌ ప్ర‌సిద్ధి చెందిన‌ శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప స్వామి ఆల‌యంలోని ప‌విత్ర‌మైన 18 మెట్ల‌పై 23 మంది పోలీసులు గ్రూప్ ఫోటో(Sabarimala Photo Shoot) దిగిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. ఇందుకు బాధ్యులైన వారిపై ప్ర‌భుత్వం క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకుంది. ఆ పోలీసులపై త‌క్ష‌ణ‌మే క‌ఠిన‌మైన శిక్ష‌ణ తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఏపీ క్యాంప్‌కు చెందిన పోలీసు ఆఫీస‌ర్లు.. ఇప్పుడు కన్నౌర్‌లోని కేఏపీ-4 క్యాంపున‌కు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఆ క్యాంపులో సత్ప్ర‌వ‌ర్త‌న‌ పొందేలా పోలీసుల‌కు క‌ఠిన శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. ఏడీజీపీ ఎస్ శ్రీజిత్ ఆదేశాల మేర‌కు శిక్ష‌ణ కొన‌సాగ‌నున్న‌ది. క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌ల గురించి హైకోర్టుకు తెలియ‌జేశారు. అయ్య‌ప్ప స‌న్నిధానంలో మెట్ల‌పై నిల్చొని పొటో దిగిన పోలీసులు.. త‌మ వెనుక భాగాన్ని దేవుడి వైపు ఉంచారు. ఈ ఘ‌ట‌న‌ తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. సోష‌ల్...
SOCIAL WALFAR SCHOOL : గురుకులంలో దారుణం.. విద్యార్థి ఆత్మహత్య!
Crime

SOCIAL WALFAR SCHOOL : గురుకులంలో దారుణం.. విద్యార్థి ఆత్మహత్య!

SUICIDE IN GURUKULA SCHOOL వనపర్తి : తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు గురుకులాల్లో ఫుడ్ పాయిజ‌న్ తో విద్యార్ధులు వరుసగా మృత్యువాత పడుతుంటే.. మరోవైపు మరికొందరు విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్ప‌డుతుండ‌డం కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు గురుకులాల్లో వివిధ కారణాలతో 48 మంది విద్యార్థులు మృతి చెందారు. తాజాగా వనపర్తి జిల్లా మదనాపురం ఎస్సీ బాలుర గురుకుల పాఠ‌శాల‌ (SOCIAL WALFAR SCHOOL) లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడో తరగతి విద్యార్థి పట్టపగలే.. వసతి గృహంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్మ‌కు పాల్ప‌డ‌డం తీవ్ర‌ కలకలం సృష్టించింది. ఈ ఘటనపై స్థానకులు మండిప‌డుతున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొన్నూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు - సత్యమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. కూలి పనులు చేసుకుని శ్రీనివాసులు దంపతులు పిల్లలను ప్రభు...
error: Content is protected !!