Sarkar Live

Railway Accident

Railway Accident | కదులుతున్న రైలు నుంచి ప‌డిపోయిన ప్రయాణికులు.. ఐదుగురు మృతి

Mumbra Railway Station Accident : థానే(Thane) లోని ముంబ్రా రైల్వే స్టేషన్‌లో ఘోర ప్ర‌మాదం (Railway Accident | కదులుతున్న రైలు నుంచి ప‌డిపోయిన ప్రయాణికులు.. ఐదుగురు మృతి) చోటుచేసుకుంది. CSMT నుండి లక్నో వెళ్తున్న రైలు నుంచి సుమారు 10 నుండి 12 మంది ప్రయాణికులు ట్రాక్‌పై పడిపోయారు. ప్రమాదానికి కారణం రైలులో జనసమూహం ఎక్కువగా ఉండడ‌మేన‌ని భావిస్తున్నారు. ప్రయాణీకులు తలుపులకు వేలాడుతూ ప్రయాణిస్తున్నారని, ఇదే సమయంలో ప‌లువురు ప్ర‌యాణికులు ప‌ట్టుత‌ప్పి జారి కింద‌ప‌డిపోయార‌ని…

Read More
Chenab Bridge

Chenab Bridge | చీనాబ్ వంతెన ప్రారంభం: కాశ్మీర్ లోయకు రైలు కనెక్టివిటీ విస్తరణ

శ్రీన‌గ‌ర్ టు కాట్రా.. వందేభార‌త్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ Srinagar | జమ్మూ కాశ్మీర్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) శుక్రవారం చీనాబ్ వంతెన (Chenab Bridge ) ను ప్రారంభించారు. చీనాబ్ వంతెన 272 కి.మీ పొడవైన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ (USBRL) ప్రాజెక్ట్ కింద ఉంది. అంజి వంతెన, ఇతర కనెక్టివిటీ ప్రాజెక్టులను కూడా ప్రధాని ఈ సందర్భంగా ప్రారంభించారు. Chenab Bridge : ప్రపంచంలోనే అత్యంత…

Read More
Corona Virus

Corona Virus | భారత్‌లో కరోనా మళ్లీ కలవరం 24 గంటల్లో 564 కొత్త కేసులు

Corona Virus | భారత్ లో మరోసారి కరోనా వైరస్‌ (COVID-19) ప్రభావం కనిపిస్తోంది. ఇటీవల రోజువారీ కేసుల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది. గత 24 గంటల్లో 564 పాజిటివ్‌ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. 2025లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,866కి చేరింది. రాష్ట్రాల వారీగా కేసుల వివరాలు: Corona Virus : పెరుగుతున్న మరణాలు.. గత 24 గంటల్లో 7 మంది కరోనా వల్ల మృతి చెందారు. ఇందులో ఢిల్లీలో…

Read More
Corona Virus

Covid 19 | దేశంలో క‌రోనా డేంజ‌ర్ బెల్స్‌

2,700 కోవిడ్‌ ‌కేసులు.. ఏడు మరణాలు నమోదు Covid 19 cases in india | దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ‌మ‌రోసారి విజృంభిస్తోంది. గత వారం రోజుల్లోనే కోవిడ్‌ ‌పాజిటివ్‌ ‌కేసులు ఐదు రెట్లు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 2,700 కోవిడ్‌ ‌కేసులు (Covid 19 cases ) న‌మోదు కాగా , ఏడుగురు ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్రాణాలుకోల్పోయిన‌ట్లు తెలిపింది. ప్రధానంగా మూడు రాష్ట్రాల్లోనే…

Read More
PM Modi

MSP | రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

New Delhi : దేశ‌వ్యాప్తంగా రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వరి మద్దతు ధర (MSP) పెంచాల‌ని నిర్ణ‌యించింది. ఖరీఫ్‌ ‌సీజన్‌కు వరి మద్దతు ధరను రూ.69ల‌కు పెంచింది. తాజా పెంపుతో క్వింటా వరి మద్దతు ధర రూ.2,369 కి చేరింది. ఈ మద్దతు ధర కోసం కేంద్రం రూ.2.70 లక్షల కోట్ల కేటాయించింది. అంతేకాదు.. రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.15,642 కోట్ల నిధుల‌ను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. పెట్టుబడిపై రైతులకు…

Read More
error: Content is protected !!