Sarkar Live

National

Jagdeep Dhankhar : ఉప రాష్ట్ర‌ప‌తికి అస్వ‌స్థ‌త‌.. ఎయిమ్స్‌లో చేరిక‌
National

Jagdeep Dhankhar : ఉప రాష్ట్ర‌ప‌తికి అస్వ‌స్థ‌త‌.. ఎయిమ్స్‌లో చేరిక‌

భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్ (Vice President Jagdeep Dhankhar) అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఆదివారం తెల్ల‌వారుజామున 2 గంట‌ల ప్రాంతంలో ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) ఆస్ప‌త్రిలో చేరారు. ఛాతీలో అసౌక‌ర్యం, నొప్పి (uneasiness and chest pain) కారణంగా కుటుంబ స‌భ్యులు ఆయ‌న్ను ఎయిమ్స్‌కు త‌ర‌లించారు. 73 ఏళ్ల ధంఖర్ ప్రస్తుతం ధంఖర్ కార్డియాలజీ విభాగంలో చికిత్స పొందుతున్నారు. Vice President Jagdeep Dhankhar : నిల‌క‌డ‌గానే ఆరోగ్యం కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ నేతృత్వంలో ఎయిమ్స్‌లోని క్రిటికల్ కేర్ యూనిట్ (Critical Care Unit -CCU)లో ధంఖ‌ర్ చికిత్స పొందుతున్నారు. వైద్యుల బృందం ఆయ‌న ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని సహాయాలను అందిస్తున్నట్లు ఆస్ప‌త్రి వర్గాలు వెల్లడించాయి. ధంఖ‌ర్‌ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, నిరంతరం వైద్య పరిశీలన (stable and under observation)లో ఉన్నారని సమా...
PM Modi’s Lion Safari | అభ‌య‌ర‌ణ్యంలో మోదీ.. సింహాల‌కు ఫొటోలు తీస్తూ ప‌ర్య‌ట‌న‌
National

PM Modi’s Lion Safari | అభ‌య‌ర‌ణ్యంలో మోదీ.. సింహాల‌కు ఫొటోలు తీస్తూ ప‌ర్య‌ట‌న‌

PM Modi's Lion Safari : ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) గుజరాత్‌లోని ప్రసిద్ధ గిర్ (Gir) అభయారణ్యాన్ని ఈ రోజు సందర్శించారు. ఈ పర్యటన ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం (World Wildlife Day) సందర్భంగా జరిగింది. భారతదేశంలో ఏకైక ఆసియా సింహాల నివాసస్థానంగా పేరుగాంచిన గిర్ అడవిని ఆయన స్వయంగా దర్శించి, అక్కడి సింహాలను ఫొటోలు తీశారు. Asian Lion : గిర్‌ అభయారణ్యం.. అరుదైన సింహాల ఆవాసం గుజరాత్‌లోని గిర్‌ అభయారణ్యం వన్యప్రాణి (Wildlife) సంరక్షణలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇది ప్రపంచంలో అత్యంత అరుదైన ఆసియా సింహాల (Lion) ఆవాసంగా గుర్తింపు పొందింది. 1965లో అభయారణ్యంగా ప్రకటించిన గిర్‌ అడవి, 1975లో నేషనల్ పార్క్‌గా రూపుదిద్దుకుంది. ఈ ప్రాంతంలో సింహాలతోపాటు చిరుతలు, నెమళ్లు, ఇతర వ‌న్య‌ప్రాణులు కూడా ఉన్నాయి. కెమెరాల్లో బంధించిన మోదీ ప్రధాని మోదీ ఈ పర్యటనలో భాగంగా ప్రత్యేక...
Mahakumbh 2025 | మహాకుంభమేళా: 45 రోజుల్లో 66.21 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు
National

Mahakumbh 2025 | మహాకుంభమేళా: 45 రోజుల్లో 66.21 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు

Mahakumbh 2025 | ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక స‌మ్మేళన‌మైన‌ మహాకుంభ్ ఈరోజు ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)లో జరిగిన కుంభమేళా ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించింది. కాగా 45 రోజుల్లో 66 కోట్ల 21 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారని యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) తెలిపారు. ఈ ఉత్స‌వాల‌ కోసం యుపిలోని మహాకుంభ్ నగర్‌లోని తాత్కాలిక 76వ జిల్లాను పర్యవేక్షించడానికి యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, AI- ఆధారిత కెమెరాలతో సహా భారీ భద్రతా చర్యలు చేపట్టిన‌ట్లు పేర్కొన్నారు. Mahakumbh 2025 : 66 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ప్రయాగ్‌రాజ్ మహా కుంభ్-2025 (Mahakumbh 2025) లో మహాశివరాత్రి (Maha Shivaratri) సంద‌ర్భంగా చివ‌రి రోజు పవిత్ర స్నానం ఆచరించేందుకు భారీ సంఖ్య‌లో భ‌క్తులు పోటెత్తారు.జనవరి 13, పౌష్ పూర్ణిమ నుంచి నేటి ఫిబ్రవరి 26, మహాశివరాత్...
Centre to help red chilli farmers | ఏపీ మిర్చికి మ‌ద్ద‌తు ధ‌ర.. శుభ‌వార్త చెప్పిన కేంద్రం
National

Centre to help red chilli farmers | ఏపీ మిర్చికి మ‌ద్ద‌తు ధ‌ర.. శుభ‌వార్త చెప్పిన కేంద్రం

Centre to help red chilli farmers : ఆంధ్రప్రదేశ్‌లోని మిర్చి రైతుల (chilli farmers)కు కేంద్రం శుభ‌వార్త చెప్పింది. మార్కెట్‌లో ధ‌ర పడిపోతున్న దృష్ట్యా వారికి బాస‌ట‌గా నిలిచేందుకు నిర్ణ‌యించింది. రాష్ట్ర ప్ర‌భుత్వం అభ్య‌ర్థన మేర‌కు కేంద్రం మార్కెట్ ఇంట‌ర్వెన్ష‌న్ స్కీం (MIS) ద్వారా మ‌ద్ద‌తు ధ‌ర కల్పించ‌నుంది. ఈ మేర‌కు కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శివ‌రాజ్ చౌహాన్ (Union Agriculture Minister Shivraj Singh Chouhan) ప్ర‌క‌టించారు. సీఎం చంద్రబాబు విజ్ఞప్తిపై సానుకూల స్పందన ఆంధ్ర‌ప్ర‌దేశ్ మిర్చి రైతుల (chilli farmers) కు స‌హాయం అందించాల‌ని కేంద్రాన్ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు (Chief Minister N Chandrababu Naidu) కోరారు. ఈ క్ర‌మంలో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శివ‌రాజ్ చౌహాన్‌తో చ‌ర్చించారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ ఏపీ రైతుల‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తామ...
Rekha Gupta | ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ముందున్న సవాళ్లు ఏంటి?
National

Rekha Gupta | ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ముందున్న సవాళ్లు ఏంటి?

Rekha Gupta : ఢిల్లీ బీజేపీ తొలి ముఖ్య‌మంత్రిగా రేఖా గుప్తా ఈ రోజు ప్ర‌మాణ స్వీకారం చేశారు. చారిత్రిక రాంలీల మైదానం (Ramlila Ground) ఈ మ‌హోత్స‌వం జ‌రిగింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, బీజేపీ ఇత‌ర అగ్ర‌నేత‌లు, ఎన్డీయే ముఖ్య‌నేత‌ల స‌మ‌క్షంలో రేఖా గుప్తా (Rekha Gupta) ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఏన్డీయే ఏకైక సీఎం Rekha Gupta రేఖా గుప్తా ఢిల్లీలో నాలుగో మహిళా ముఖ్యమంత్రి. ఎన్డీయే కూట‌మిలో ముఖ్య‌మంత్రుల బృందం (NDA chief ministers)లో ఆమె ఏకైక సీఎం. 50 ఏళ్ల రేఖా గుప్తా షాలిమార్‌బాగ్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమెతోపాటు పార్వేశ్ వర్మ, ఆశిష్ సూద్, మంజిందర్ సింగ్ సిర్సా, కపిల్ మిశ్రా, రవీందర్ ఇంద్రజ్ సింగ్, పంకజ్ సింగ్ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా చేత ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)తో పాటు మహారాష్ట్ర ముఖ్యమ...
error: Content is protected !!