Sarkar Live

National

Prayagraj Mahakumbh 2025 | మాఘ పూర్ణిమ పుణ్య స్నానాల కోసం పోటెత్తుతున్న భక్తులు
National

Prayagraj Mahakumbh 2025 | మాఘ పూర్ణిమ పుణ్య స్నానాల కోసం పోటెత్తుతున్న భక్తులు

Prayagraj Mahakumbh 2025 | మహాకుంభ మేళా 2025 యావ‌త్‌ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో, అద్భుత‌మైన‌ ఏర్పాట్లు దీనిని అతిపెద్ద, ఉత్తమమైన ఆధ్యాత్మిక సమ్మేళ‌నంగా మార్చాయి. సాధారణ భక్తుల నుంచి అధికార పార్టీ, ప్రతిపక్ష నాయకులు, వీవీఐపీల వరకు - సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి పోటెత్తుతున్నారు. కాగా, మహాకుంభ్-2025 కింద బుధవారం జరిగే నాల్గవ స్నానోత్సవం మాఘ పూర్ణిమ (Magh Purnima Snan Parv) ను విజయవంతంగా నిర్వహించేందుకు యోగి ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది. మహాకుంభమేళా ప్రాంతంలో లేదా ప్రయాగ్‌రాజ్ (Prayagraj) నగరమంతటా భక్తులు, సాధారణ పౌరులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనికి అనుగుణంగా, స్థానిక పరిపాలన, పోలీసు శాఖ పూర్తి సంసిద్ధతతో పనిచేస్తున్నాయి, ట్రాఫిక్ నిర్వహణ, సజావుగా ...
Adani’s indictment | అదానీ లంచం కేసులో మ‌రో ట్విస్ట్‌.. అదేమిటంటే..
National

Adani’s indictment | అదానీ లంచం కేసులో మ‌రో ట్విస్ట్‌.. అదేమిటంటే..

Adani's indictment : భార‌త ప్ర‌భుత్వానికి అదానీ గ్రూప్ లంచం ఇచ్చింద‌నే ఆరోప‌ణ‌లు మ‌ళ్లీ హాట్‌టాపిగ్‌గా మారాయి. సౌర‌శ‌క్తి ఒప్పందాల కోసం భార‌త ప్ర‌భుత్వానికి అదానీ గ్రూప్ కంపెనీస్ ముడుపులు ముట్ట‌జెప్పింద‌ని, వాటి చెల్లింపులు అమెరికా పెట్ట‌బడిదారుల నుంచి జ‌ర‌గాయ‌ని అభియోగాలు ఉన్నాయి. తాజాగా ఈ కేసు మ‌రో మ‌లుపు తిరిగింది. అమెరికా అటార్నీ జ‌న‌ర‌ల్ (Attorney General)గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన పామెలా బేడీకి అక్క‌డి కాంగ్రెస్ స‌భ్యులు (Six US Congressmen) లాన్స్ గూడెన్, ప్యాట్ ఫాలన్, మైక్ హారిడోపోలస్, బ్రాండన్ గిల్, విలియం ఆర్. టిమ్మన్స్, బ్రియాన్ బాబిన్ లేఖ రాశారు. అదానీ గ్రూప్‌పై అమెరికా న్యాయశాఖ (DOJ) అభియోగాలు రాజకీయ ప్రేరితమైనవేనా? అనే అంశంపై ప్రశ్నలు లేవనెత్త‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏదైనా కుట్ర కోణం ఉందా? భారత ప్ర‌భుత్వానికి అదానీ గ్రూప్ లంచం ఇచ్చిందా? అమెరికా న్యాయశాఖ (US Departme...
Delhi Elections : కేజ్రీవాల్‌ను ఓడించిన ప్రవేశ్ వర్మ ఎవరు?
National

Delhi Elections : కేజ్రీవాల్‌ను ఓడించిన ప్రవేశ్ వర్మ ఎవరు?

Delhi Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) భారీ విజయం సాధించింది .70 స్థానాలకు గాను 48 స్థానాలను కైవసం చేసుకున్న బిజెపి.. 27 సంవత్సరాల తర్వాత తిరిగి అధికారంలోకి వస్తోంది. న్యూఢిల్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ (Pravesh Verma), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ను 4,089 ఓట్ల తేడాతో ఓడించడంతో దేశ రాజకీయాల్లో ఆయన ఇపుడు పాపులర్ అయ్యారు.. న్యూఢిల్లీ సీటును బిజెపి (BJP) తరపున అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించి గెలుచుకున్న పర్వేష్ వర్మ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందంజలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఓడించిన తర్వాత, ప్రవేశ్ వర్మ అభ్యర్థిత్వం మరింత బలపడింది. అయితే, బిజెపి అగ్ర నాయకత్వం తన నిర్ణయాలతో చాలాసార్లు ఆశ్చర్యపరిచినందున, ప్రవేశ్ వర్మ ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం చాలా తొందపాటవుతుంది. ...
Delhi Election Results 2025 : కాంగ్రెస్ కు ఘోర ప‌రాభ‌వం.. 67 సీట్లలో డిపాజిట్లు గ‌ల్లంతు.. ఇది ఎలా జ‌రిగింది..?
National

Delhi Election Results 2025 : కాంగ్రెస్ కు ఘోర ప‌రాభ‌వం.. 67 సీట్లలో డిపాజిట్లు గ‌ల్లంతు.. ఇది ఎలా జ‌రిగింది..?

Delhi Election Results 2025 : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పతనం మ‌రోసారి కొనసాగుతోంది. ఇది ఎన్నికలలో వరుసగా మూడోసారి ఘోర పరాజయం పాలైంది, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వరుసగా మూడోసారి కూడా ఓడిపోయింది. 70 స్థానాల్లోనూ పోటీ చేసినప్పటికీ, ఆ పార్టీ అభ్యర్థులు 67 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయారు. కేవ‌లం మూడు స్థానాలు బద్లి, కస్తూర్బా నగర్, నంగ్లోయ్ జాట్ సెగ్మెంట్ల‌లోనే డిపాజిట్లు ద‌క్కించుకుంది. అయితే, ఆ పార్టీకి ఓట్ల వాటా స్వల్పంగా పెరిగి, 2020లో 4.26% నుండి ఈ సంవత్సరం 6.4%కి పెరిగింది. ముఖ్య‌మంత్రి షీలా దీక్షిత్ (1998-2013) నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో 15 సంవత్సరాల పాటు అధికారంలో కొన‌సాగింది. ఆప్ రంగ‌ప్ర‌వేశంతో హ‌స్తం పార్టీ ప్ర‌తీ ఎన్నిక‌ల్లో క్షీణ‌త‌ను కొసాగిస్తోంది .నాంగ్లోయ్ జాట్. Delhi Election Results 2025...
ARVIND KEJRIWAL | న్యూఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఎందుకు ఓడిపోయారు?
National

ARVIND KEJRIWAL | న్యూఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఎందుకు ఓడిపోయారు?

Delhi Election Results : జాతీయ రాజకీయాలకు గుండెకాయగా పనిచేసే న్యూఢిల్లీ సీటు అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గంలోని జనాభాలో విఐపిల‌తో పాటు, మురికివాడల నివాసులు, మధ్యతరగతి ప్రజలు కూడా ఉన్నారు. ఈ నియోజకవర్గంలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీనియర్ అధికారులు వంటి ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేజ్రీవాల్ (ARVIND KEJRIWAL) ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం బిజెపి మోపిన అవినీతి ఆరోపణలే అని తెలుస్తోంది, వీటిలో ఏవీ నిరూపించబడలేదు. సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, అలాగే కేజ్రీవాల్ వంటి అగ్ర నేద‌తు వివిధ మనీలాండరింగ్ కేసుల్లో జైలు పాలయ్యారు. కేజ్రీవాల్ ప్రచారానికి అందుబాటులో లేకపోవడంతో ఆయనను అర్థరాత్రి అరెస్టు చేసి, నెలల తరబడి జైలులో ఉంచడం పార్టీని తీవ్రంగా దెబ్బతీసింది. అంతేకాకుండా, ఆరోపించిన కుంభకోణానికి ఆయనే ...
error: Content is protected !!