Sarkar Live

Sports

PV Sindhu Wedding | మూడుముళ్ల బంధంలోకి పీవీ సింధు.. ఐటీ నిపుణుడితో ఘనంగా వివాహం
Sports

PV Sindhu Wedding | మూడుముళ్ల బంధంలోకి పీవీ సింధు.. ఐటీ నిపుణుడితో ఘనంగా వివాహం

PV Sindhu Wedding : భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు (PV Sindhu) నూత‌న వ‌ధువుగా మారారు. త‌మ ఫ్యామిలీ ఫ్రెండ్ వెంక‌ట ద‌త్త‌సాయితో వివాహమాడి మూడు ముళ్లబంధంలో ప్ర‌వేశించారు. రాజ‌స్థాన్ రాష్ట్ర ఉద‌య్‌పూర్‌లోని విలాస‌వంత రిసార్ట్‌లో వీరి పెళ్లి నిన్న రాత్రి (డిసెంబ‌రు 22) జ‌రిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను పీవీ సింధు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. పీవీ సింధు- వెంకట దత్తసాయి వివాహం సంప్రదాయ, ఆధ్యాత్మిక రీతిలో జ‌రిగింది. పెళ్లి రాజ‌స్థాన్‌లో జ‌రిగినా రిసిప్ష‌న్ మాత్రం హైద‌రాబాద్‌లోనే జ‌ర‌గ‌నుంది. సింధు స్వ‌స్థ‌ల‌మైన భాగ్య‌న‌గ‌రిలో రేపు (డిసెంబ‌రు 24) గ్రాండ్‌గా జ‌ర‌గ‌నుంది. క్రీడాకారిణి జీవితంలో ఐటీ నిపుణుడు ఒలింపిక్ పతకాలు రెండు సార్లు గెలుచుకున్న భారతదేశంలోని అత్యంత ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణులలో ఒకరైన పీవీ సింధు తన జీవితంలోని కొత్త దశలోకి ప్రవేశించారు. 29 ఏళ్ల స...
Ravichandran Ashwin | అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన‌ రవిచంద్రన్ అశ్విన్
Sports

Ravichandran Ashwin | అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన‌ రవిచంద్రన్ అశ్విన్

Ravichandran Ashwin | బ్రిస్బేన్‌లో జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగియడంతో వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌ (Cricket)కు రిటైర్మెంట్ (Retirement) ప్రకటించాడు. దీనితో, అతను 106 ఇన్నింగ్స్‌లో 537 వికెట్లతో భారతదేశంలోనే రెండవ అత్యంత విజయవంతమైన బౌలర్‌గా రిటైర్ అయ్యాడు. అశ్విన్ భారత జ‌ట్టును చాలా మ్యాచ్ లో ఒంటిచేత్తో గెలిపించాడు. టెస్ట్ డ్రాగా ముగియడానికి ముందు, అశ్విన్ డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్ కోహ్లీని కౌగిలించుకోవడంలో ఎమోషనల్‌గా కనిపించాడు . పెర్త్‌లో తొలి టెస్టు జరగకముందే అశ్విన్ రిటైర్మెంట్ గురించి వార్తలు వచ్చాయి. అశ్విన్ మొదటి టెస్టులో పాల్గొనలేదు. కానీ అడిలైడ్‌లో జరిగిన XIలో అతను ఒంటరిగా వికెట్ తీసుకున్నాడు. ఆట ముగిసిన తర్వాత అశ్విన్ మీడియాతో మాట్లాడి ప్రకటన చేశాడు. సిరీస్ ప్రారంభానికి ముందే రిటైర్మెంట్‌ గురించి అశ్విన్ తన సహచరులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ...
Ind vs Ban U19 Asia Cup 2024 | ఆసియా కప్ 2024.. బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైన భారత్
Sports

Ind vs Ban U19 Asia Cup 2024 | ఆసియా కప్ 2024.. బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైన భారత్

Ind vs Ban U19 Asia Cup 2024 | క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది ఆసియా కప్ ఫైనల్ లో భారత్ పై బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. నేడు జరిగిన అండర్‌-19 ఆసియా కప్‌ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ జట్టు భారత్ పై 59 పరుగుల తేడాతో గెలుపొందింది.మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 198 పరుగులు చేయగా నిర్ణీత లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో భారత క్రికెటర్ లు తడబడ్డారు. ఈ మ్యాచ్ లో బంగ్లా క్రికెటర్ లు పూర్తి ఆధిపత్యాన్ని చేలాయించి భారత జట్టును కేవలం 139 పరుగులకే కట్టడి చేసి ఆలౌట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. దీంతో బంగ్లాదేశ్ అండర్-19 విభాగంలో 2024 ఆసియా కప్ విజేతగా చరిత్ర సృష్టించింది.   బంగ్లాదేశ్ (Bangladesh) లో తలపడిన భారత జట్టు 59 పరుగుల తేడాతో  ఓటమిని చవిచూసింది.199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యువ భారత్ 36 ఓవర్లలో 139 పరుగులకు కుప్పకూలిపోయింది. మహ్మద్ అమన్ (26 పరుగులు), హార్దిక్ రాజ్ (...
Champions Trophy 2025 | ‘హైబ్రిడ్’ మోడల్‌ని అంగీకరించండి పాకిస్తాన్‌కు  ఐసీసీ అల్టిమేటం
Sports

Champions Trophy 2025 | ‘హైబ్రిడ్’ మోడల్‌ని అంగీకరించండి పాకిస్తాన్‌కు ఐసీసీ అల్టిమేటం

Champions Trophy 2025 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పాకిస్తాన్‌కు అల్టిమేటం జారీ చేసింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 'హైబ్రిడ్' మోడల్‌ను అంగీకరించాలని లేకుంటే ఈవెంట్ నుంచి తప్పిస్తామని పేర్కొంది. ఫిబ్రవరి-మార్చి 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు గాను శుక్రవారం సమావేశం జరిగింది. పాకిస్తాన్‌లో భద్రతా కారణాల దృష్ట్యా UAEలో టీమిండియా మ్యాచ్‌లను నిర్వహించే 'హైబ్రిడ్' మోడల్‌ను పాకిస్తాన్ తిరస్కరించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. సరైన భద్రత లేని కారణంగా పాకిస్తాన్‌కు వెళ్లకూడదని భారతదేశం నిర్ణ‌యించుకుంది. చాలా మంది ఐసిసి బోర్డు సభ్యులు పాకిస్తాన్ పరిస్థితి పట్ల సానుభూతి చూపినప్పటికీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పిసిబి) చీఫ్ మొహ్సిన్ నఖ్వీ 'హైబ్రిడ్' మోడల్‌ను మాత్రమే ఆచరణీయ పరిష్కారంగా అంగీకరించాలని కోరారు. భారత జట్టు లేకుండా బ్రాడ్‌కాస్టర్‌లు పెట్టుబడులు పెట్టే అవకాశం ...
Ipl 2025 News | ఐపీఎల్ వేలం చరిత్రలో టాప్ -10 క్రికెటర్లు వీరే..
Sports

Ipl 2025 News | ఐపీఎల్ వేలం చరిత్రలో టాప్ -10 క్రికెటర్లు వీరే..

Ipl 2025 News : యూఏఈలోని అబుదాబి వేదికగా ఎంతో ఉత్తేజ‌భ‌రితంగా రెండు రోజుల పాటు జరిగిన ఐపీఎల్ 2025 ఆటగాళ్ల వేలం ముగిసింది. ఈసంద‌ర్భంగా వివిధ‌ ఫ్రాంఛైజీలు భారత క్రికెటర్లను కోట్లు కుమ్మ‌రించి కొనుగోలు చేశాయి. ఇందులో విదేశీ ఫాస్ట్ బౌలర్లు, ఆల్‌రౌండర్లు భారీగా ధ‌ర‌లు ప‌లికారు. కాగా, 2008 నుంచి ఐపీఎల్ వేలం జరుగుతుండగా.. 16 ఏళ్ల వేలం రికార్డ్స్‌ను ఐపీఎల్ 2025 వేలం బ్రేక్ చేసింది. టాప్ వ‌న్‌ పంత్, టాప్- 2 శ్రేయాస్ ఐపీఎల్ యాక్ష‌న్ లో అత్యధిక డిమాండ్ ఉన్న ఆటగాళ్ల లిస్ట్ లో సగం మందికి పైగా టీమిండియా క్రికెట‌ర్లే ఉన్నారు. అంతేకాకుండా మొద‌టి రెండు స్థానాల్లోనూ భారత ఆటగాళ్లే ఉన్నారు. గతేడాది వరకూ ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ స్టార్క్ రూ.24.75 కోట్లతో అగ్ర‌స్థానంలో ఉండగా.. గత ఆదివారం ఐపీఎల్ 2025 వేలంలో రూ.27 కోట్లకి రిషబ్ పంత్ అమ్ముడుపోయి ఆ రికార్డ్‌ను బద్ధలు కొట్టాడు. అయ్యర్ కు ఒక్క‌సారిగా క్రేజ్‌.....
error: Content is protected !!