Sarkar Live

AndhraPradesh

Cyclone Montha | తీవ్ర తుఫానుగా మారిన వాయుగుండం
AndhraPradesh, State

Cyclone Montha | తీవ్ర తుఫానుగా మారిన వాయుగుండం

Amaravati : పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన 'మోంత' తుఫాను (Cyclone Montha) గత ఆరు గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం నుండి వాయువ్య దిశగా కదిలి మంగళవారం ఉదయం 5.30 గంటలకు తీవ్ర తుఫానుగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం 5.30 గంటలకు మచిలీపట్నానికి దక్షిణం నుంచి ఆగ్నేయంగా 190 కి.మీ, కాకినాడకు దక్షిణం నుంచి ఆగ్నేయంగా 270 కి.మీ, వైజాగ్‌కు దక్షిణం నుండి ఆగ్నేయంగా 340 కి.మీ దూరంలో వాతావరణ వ్యవస్థ కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మోంతా తుఫాను గత ఆరు గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదిలి తీవ్ర తుఫానుగా మారింది. ఉదయం 5.30 గంటలకు మచిలీపట్నంకు దక్షిణం నుండి ఆగ్నేయంలో 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది" అని వాతావరణ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రం, రాత్రి సమయంలో కాకినాడ చుట్టూ మచిల...
Cyclone Montha | ద‌డ పుట్టిస్తున్న‌ ‘మొంథా’ తుఫాను – ప‌లు జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్‌
State, AndhraPradesh

Cyclone Montha | ద‌డ పుట్టిస్తున్న‌ ‘మొంథా’ తుఫాను – ప‌లు జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్‌

Cyclone Montha News Updates | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి ‘మొంథా’ తుఫాన్‌గా (Cyclone Montha) మారింది. ప్రస్తుతం ఇది ఆగ్నేయ బంగాళాఖాతంపై కేంద్రీకృతమై ఉంది. గంటకు సుమారు 16 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతున్న‌ట్లు భార‌త వాతావర‌ణ శాఖ వెల్ల‌డించింది. కాకినాడకు ఆగ్నేయంగా సుమారు 680 కిలోమీటర్లు, విశాఖపట్నానికి ఆగ్నేయంగా 710 కిలోమీటర్ల దూరంలో ఇది ఉన్నట్లు పేర్కొంది. కాగా మంగళవారం ఉదయానికి ఇది తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రింది. , సాయంత్రం కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నదని అంచనా వేసింది. తుఫాను సమయంలో గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని IMD తెలిపింది. ఈ తుఫాను (Cyclone Montha ) ప్రభావంతో మంగళవారం, బుధవారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో 5 సెం.మీ. నుండి 20 సెం.మీ....
హైద‌రాబాద్-విజ‌య‌వాడ 8లైన్ల ర‌హ‌దారిపై కీల‌క అప్‌డేట్‌ – Hyderabad Vijayawada expressway
State, AndhraPradesh

హైద‌రాబాద్-విజ‌య‌వాడ 8లైన్ల ర‌హ‌దారిపై కీల‌క అప్‌డేట్‌ – Hyderabad Vijayawada expressway

Hyderabad Vijayawada expressway | హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణం ఇక మరింత సులభం కానుంది. జాతీయ రహదారి (NH65)ని 8 లేన్‌లుగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధ‌మైంది. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తికాగా, ఈ భారీ ప్రాజెక్ట్ పనులు 2026 ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానున్నాయని రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈరోజు ప్రకటించారు. ప్రతి రోజు భారీ ట్రాఫిక్‌తో ఇబ్బందులు ప‌డుతున్న ఇరురాష్ట్రాల ప్ర‌యాణికుల‌కు ఇది భారీ ఊర‌ట ల‌భించ‌నుంది. ఈ రహదారిపై ప్రమాదాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో 17 బ్లాక్‌స్పాట్‌లను గుర్తించి ఫ్లైఓవర్లు కూడా నిర్మించ‌నున్న‌ట్లు మంత్రి కోమ‌టిరెడ్డి వెల్లడించారు. ఇటీవల దిల్లీలో కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో జరిగిన భేటీలో ఈ అంశాన్ని ప్రస్తావించానని మంత్రి తెలిపారు. కేవలం రెండు గంటల్లో హైదరాబాద్ నుండి విజయవాడకుకొత్త రహదారి పూర్తయిన తర్...
భార్యను కట్టేసి చిత్రహింసలు పెట్టిన భర్త అరెస్ట్ – Prakasam Incident
AndhraPradesh

భార్యను కట్టేసి చిత్రహింసలు పెట్టిన భర్త అరెస్ట్ – Prakasam Incident

సహకరించిన కుటుంబ సభ్యులు కూడా Prakasam Incident | భార్యను తాళ్లతో కట్టి రాత్రి 9 నుంచి వేకువజామున 5 గంటల వరకూ చిత్రహింసలు పెట్టిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. అత‌డికి స‌హ‌క‌రించిన అక్క, మేనల్లుడితోపాటు ఈ దారుణాన్ని వీడియో తీసిన బాలాజీ ప్రియురాలును సైతం అదుపులోకి తీసుకున్నారు. వివాహిత‌ను రెండు చేతులను రెండు క‌ర్ర‌ల‌కు కట్టేసి తీవ్రంగా హింసించి చంపేందుకు య‌త్నించిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాను షేక్ చేశాయి. దీనిపై నెటిజ‌న్లు తీవ్రంగా స్పందించి నిందితుల‌ను వెంట‌నే అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేశారు. Prakasam Incident : ఏం జరిగింది? భాగ్యలక్ష్మి అనే మహిళను బాలాజీ తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కానీ కొంతకాలంగా భార్య పిల్లలను వద...
TTD : తిరుమలలో యాచకులు, అనధికార వ్యాపారులపై ప్రత్యేక డ్రైవ్
State, AndhraPradesh

TTD : తిరుమలలో యాచకులు, అనధికార వ్యాపారులపై ప్రత్యేక డ్రైవ్

త్వ‌ర‌లో బ్రహ్మోత్సవాల నేప‌థ్యంలో ముందస్తు భద్రతా చర్యలు తిరుమల: సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 02 వరకు తిరుమలలో జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను (Tirumala Brahmotsavam 2025) దృష్టిలో ఉంచుకుని, టిటిడి (TTD) చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు, ఆరోగ్య విభాగం సిబ్బంది, తిరుమల పోలీసులతో కలిసి తిరుమలలో అనధికార వ్యక్తులు, యాచకులను ఇక్క‌డి నుంచి పంపించేందుకు (Beggars Eviction) ఆదివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. కల్యాణకట్ట, SV షాపింగ్ కాంప్లెక్స్ సమీపంలోని షెడ్లలో చాలా కాలంగా ఉంటున్న యాచకులు, అక్రమ వ్యాపారులను తిరుమల నుంచి బహిష్కరించారు. పోలీసులు, TTD విజిలెన్స్, హెల్త్ & శానిటేషన్ అధికారులు ఎటువంటి పర్మిట్లు లేకుండా వ్యాపారం చేస్తున్న 82 మంది అనధికార వ్యాపారులను, ఇక్కడ చాలా...
error: Content is protected !!