Sarkar Live

AndhraPradesh

Kadapa | ఇంట‌ర్ విద్యార్థిని హ‌త్య‌లో ట్విస్ట్‌..
AndhraPradesh

Kadapa | ఇంట‌ర్ విద్యార్థిని హ‌త్య‌లో ట్విస్ట్‌..

Kadapa News | కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో ఇంటర్మీడియ‌ట్‌ విద్యార్థిని వైష్ణవి హత్య కేసులో కీల‌క మ‌లుపు చోటుచేసుకుంది. పోలీసుల దర్యాప్తులో అనేక ముఖ్య‌మైన‌ ఆధారాలు సేకరించారు. వైష్ణవి హత్యలో తన స్నేహితుడు లోకేశ్ పాత్ర లేదని డీఐజీ ప్రవీణ్ స్ప‌ష్టం చేశారు. విద్యార్థినిపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని తెలిపారు. కాగా, ఎర్రగుంట్ల మండలానికి చెందిన వైష్ణవి గ‌త‌ సోమవారం క‌ళాశాల‌కు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చేప‌ట్ట‌గా గండికోటలో విద్యార్థిని మృతదేహం ల‌భ్య‌మైంది.. వైష్ణవి చివరిసారిగా స్నేహితులు లోకేష్ ద్విచక్ర వాహనంపై గండికోటకు వెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో అతనే హత్య చేశాడని కుటుంబం ఆరోపిస్తోంది. దీనితో పోలీసులు లోకేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించ‌గా.. ఇప్పటివరకు దర్యాప్తులో అతనికి హత్యకు సంబంధం లేదని డీఐజీ కోయ ప్రవీణ్ స్పష...
Earthquake | ప్రకాశం జిల్లాను వణికించిన భూకంపం..
Crime, AndhraPradesh

Earthquake | ప్రకాశం జిల్లాను వణికించిన భూకంపం..

నాలుగు సెకండ్లపాటు కంపించిన భూమి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలాల ప‌రిధిలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆదివారం అర్ధరాత్రి 12.47 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు (Earthquake) చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇండ్ల నుంచి ప్రజలు పరుగులు పెడుతూ రోడ్లపైకి వొచ్చారు. ఈ భూ ప్రకంపనలు సుమారు నాలుగు సెకండ్ల పాటు కొనసాగినట్లు స్థానికులు వెల్ల‌డించారు. గత మే నెల 6న కూడా ప్రకాశం జిల్లాలో ఇదే మాదిరిగా భూకంపం సంభవించింద‌ని తెలిపారు. పొదిలిలో ఉదయం 9.54 గంటల సమయంలో భూమి కంపించడంతో ఆ ప్రాంతం ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఆ సమయంలో కూడా సుమారు ఐదు సెకండ్లపాటు ప్రకంపనలు కొనసాగినట్లు నివేదికలు తెలిపాయి. కొత్తూరు పరిధిలోని రాజు హాస్పిటల్ వీధి, ఇస్లాంపేట, బ్యాంక్‌ కాలనీ త‌దిత‌ర ప్రాంతాల్లో స్పష్టంగా ప్రకంపనలు గుర్తించారు. తెలంగాణ‌లోనూ భూకంపం (Ea...
విజయవాడ రైల్వే స్టేషన్ అప్‌గ్రేడ్‌కు రూ.850 కోట్లు : Vijayawada
State, AndhraPradesh

విజయవాడ రైల్వే స్టేషన్ అప్‌గ్రేడ్‌కు రూ.850 కోట్లు : Vijayawada

Vijayawada : ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) లో విజయవాడ రైల్వే స్టేషన్ (Vijayawada Railway Station) సమగ్ర అభివృద్ధికి నీతి ఆయోగ్ (Niti Aayog) ₹850 కోట్లు ఆమోదించిందని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ నిధులు అందించినందుకు గాను ఎంపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నగరంలో నీటి సరఫరాకు సంబంధించి ఆటోనగర్ నివాసితులు త్వరలో శుభవార్త వింటారని ఎమ్మెల్యే రామమోహన్ అన్నారు. విజయవాడ అభివృద్ధికి "మంచినీటి ప్రవాహంలా" నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రిని ఆయన ప్రశంసించారు. అప్పటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విజయవాడ నగర అభివృద్ధికి ₹150 కోట్లు ప్రకటించినప్పటికీ, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విజయవాడ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఎమ్మెల్యే విమర్శించారు. నగరం ఎదుర్కొంటున్న అన్ని పౌర సమస్యలను పరిష్కరి...
ఏపీలో కొవిడ్ కేసు.. ప్ర‌భుత్వం కీల‌క సూచ‌న‌లు -COVID-19
State, AndhraPradesh

ఏపీలో కొవిడ్ కేసు.. ప్ర‌భుత్వం కీల‌క సూచ‌న‌లు -COVID-19

Amaravathi | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో COVID-19 ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం ఒక సలహా జారీ చేసింది. ప్రార్థన సమావేశాలు, సామాజిక సమావేశాలు వంటి బ‌హిరంగ‌ సమావేశాలను నిలిపివేయాలని ప్రజలను కోరింది. వృద్ధులు (60 ఏళ్లు పైబడిన వారు), గర్భిణులు ఖచ్చితంగా ఇంటి లోపలే ఉండాలని ప్రభుత్వం సూచించింది. ప్రజలు పరిశుభ్రత పాటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ విజ్ఞప్తి చేశారు, ఇందులో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, దగ్గు, తుమ్ములు వ‌చ్చిన‌పుడు ముఖాన్ని తాకకుండా ఉండటం వంటివి చేయాల‌ని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాలలో, ముఖ్యంగా రద్దీగా ఉండే లేదా సరిగా గాలి లేని ప్రదేశాలలో మాస్క్‌లు ధరించాలని అభ్యర్థించింది. అంతకుముందు, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ డివిజన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ...
error: Content is protected !!