
Earthquake | ప్రకాశం జిల్లాను వణికించిన భూకంపం..
నాలుగు సెకండ్లపాటు కంపించిన భూమి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలాల పరిధిలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆదివారం అర్ధరాత్రి 12.47 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు (Earthquake) చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇండ్ల నుంచి ప్రజలు పరుగులు పెడుతూ రోడ్లపైకి వొచ్చారు. ఈ భూ ప్రకంపనలు సుమారు నాలుగు సెకండ్ల పాటు కొనసాగినట్లు స్థానికులు వెల్లడించారు. గత మే నెల 6న కూడా ప్రకాశం జిల్లాలో ఇదే…