Sarkar Live

Earthquake

Earthquake | ప్రకాశం జిల్లాను వణికించిన భూకంపం..

నాలుగు సెకండ్లపాటు కంపించిన భూమి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలాల ప‌రిధిలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆదివారం అర్ధరాత్రి 12.47 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు (Earthquake) చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇండ్ల నుంచి ప్రజలు పరుగులు పెడుతూ రోడ్లపైకి వొచ్చారు. ఈ భూ ప్రకంపనలు సుమారు నాలుగు సెకండ్ల పాటు కొనసాగినట్లు స్థానికులు వెల్ల‌డించారు. గత మే నెల 6న కూడా ప్రకాశం జిల్లాలో ఇదే…

Read More
Vijayawada Railway Station

విజయవాడ రైల్వే స్టేషన్ అప్‌గ్రేడ్‌కు రూ.850 కోట్లు : Vijayawada

Vijayawada : ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) లో విజయవాడ రైల్వే స్టేషన్ (Vijayawada Railway Station) సమగ్ర అభివృద్ధికి నీతి ఆయోగ్ (Niti Aayog) ₹850 కోట్లు ఆమోదించిందని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ నిధులు అందించినందుకు గాను ఎంపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నగరంలో నీటి సరఫరాకు సంబంధించి ఆటోనగర్ నివాసితులు త్వరలో శుభవార్త వింటారని ఎమ్మెల్యే రామమోహన్ అన్నారు….

Read More
Covid Cases

ఏపీలో కొవిడ్ కేసు.. ప్ర‌భుత్వం కీల‌క సూచ‌న‌లు -COVID-19

Amaravathi | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో COVID-19 ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం ఒక సలహా జారీ చేసింది. ప్రార్థన సమావేశాలు, సామాజిక సమావేశాలు వంటి బ‌హిరంగ‌ సమావేశాలను నిలిపివేయాలని ప్రజలను కోరింది. వృద్ధులు (60 ఏళ్లు పైబడిన వారు), గర్భిణులు ఖచ్చితంగా ఇంటి లోపలే ఉండాలని ప్రభుత్వం సూచించింది. ప్రజలు పరిశుభ్రత పాటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ విజ్ఞప్తి చేశారు, ఇందులో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, దగ్గు, తుమ్ములు వ‌చ్చిన‌పుడు…

Read More
error: Content is protected !!